డీఆర్డీవో (సెర్ప్) లో విధులు నిర్వహిస్తున్న కమ్యూనిటీ కోఆర్డినేటర్లు (సీసీ)లకు బదిలీలు జరిగాయి. అందులో భాగంగా చిగురుమామిడి మండలంలోని ఉదయలక్ష్మి మండల సమాఖ్య (సెర్ప్) కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న కమ
ప్రముఖ శీతల పానీయాల తయారీ సంస్థ హిందుస్థాన్ కోకాకోలా బేవరేజెస్(హెచ్సీసీబీ)తో తెలంగాణ ప్రభుత్వ గ్రామీణాభివృద్ధిశాఖకు చెందిన గ్రామీణ పేదరిక నిర్మూలన సంఘం(ఎస్ఈఆర్పీ-సెర్ప్) ఒప్పందం కుదుర్చుకున్నద
చిగురుమామిడి సెర్ప్ ఏపీఎం గా మండల రజిత శనివారం బాధ్యతలు స్వీకరించనున్నారు. కరీంనగర్ డీఆర్డీవో పీడీ శ్రీధర్ కు జాయినింగ్ నియామక పత్రాలు శుక్రవారం అందజేశారు.
మహిళలు ఆర్థికంగా ఎదగడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. గురువారం ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో భాగంగా ఆలేరు పట్టణంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో వై ఎస్. �
గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థలో ఉద్యోగుల బదిలీల ప్రక్రియ నత్తనడకన సాగుతున్నది. ఏడాది కిందట మొదలైన ఈ తంతు ఇంకా కొనసాగుతూనే ఉన్నది. ఇది సెర్ప్ ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తికి దారి తీస్తున్నది.
Serp | గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ వంద శాతం బదిలీల పేర నోటిఫికేషన్ వెలువడి రెండు నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు కేవలం ఎల్ 5, ఎల్ 4 అధికారులకు మాత్రమే కౌన్సెలింగ్ నిర్వహించి, బదిలీ ఉత్తర్వులు జారీచేశారు.
గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ (డీఆర్ఏ)లో చేపడుతున్న బదిలీల్లో అప్పుడే పైరవీల పర్వం మొదలైంది. ఏళ్లకేళ్లుగా పాతుకుపోయిన కొంతమంది ఉద్యోగులు, జిల
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహిళా సమాఖ్య నూతన కమిటీని గురువారం ఎన్నుకున్నారు. జిల్లా సమాఖ్య అధ్యక్షురాలిగా ఎస్.సుజాత, కార్యదర్శిగా కె.సునిత, కోశాధికారిగా కె.సౌజన్య ఎన్నికయ్యారు. ఈ సమావేశానికి జిల్లా డి
serp | చిగురుమామిడి, ఏప్రిల్ 14: తెలంగాణ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (టీ సేర్ఫ్) ఆధ్వర్యంలో మండలంలోని పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సోమవారం ప్రారంభించారు.
ఈ ఏడాది 3,08,670 మహిళా సంఘాల సాధికారత కోసం రూ.15 వేల 37 కోట్ల బ్యాంకు లింకేజీ సాధించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు నిర్దేశించారు. మహిళలకు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్�
రాష్ట్రంలోని మహిళా సంఘాల సభ్యులకు స్త్రీనిధి పథకం కింద ఈ ఏడాది రూ.3,078 కోట్లు రుణాలుగా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాటిలో రూ.2710 కోట్ల మొత్తాన్ని బ్యాంకు లింకేజీ ద్వారా, ఇతర పథకాలకు రూ.368 కోట్లను ఇవ్వా
గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) గ్రామీణ ప్రాంత ప్రజలకు అందిస్తున్న సేవలతోపాటు తాజాగా మరో బాధ్యతను తీసుకున్నది.. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో మిర్చి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి రైతుల నుంచి మిర్చ�
ఎంటర్ప్రైజెస్ పథకం కింద మహిళా స్వయం సహాయక సంఘాలు తీసుకున్న బ్యాంకు రుణాలు 95 శాతానికి పైగా సద్వినియోగం అవుతున్నట్టు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) అధ్యయనంలో తేలింది. రుణాలను వ్యాపారాలకు వినియ�
తెలంగాణ ప్రభుత్వం రైతు పక్షపాతిగా పనిచేస్తోంది. వ్యవసాయంలో అడుగడుగునా అన్నదాతకు దన్నుగా నిలుస్తోంది. 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా చేస్తోంది. ఎరువులు, విత్తనాల కొరత తీర్చింది. సబ్సిడీపై విత్తనాల�
వృద్ధ మహిళలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. స్వయం సహాయక సంఘాల్లో 18 నుంచి 60 ఏండ్లలోపు మహిళలకు మాత్రమే అవకాశం ఉండేది. 60ఏండ్లు నిండిన వారిని గ్రూపుల నుంచి తొలగించేవారు.