మహిళా చైతన్యమే ధ్యేయంగా శ్రమిస్తున్న సెర్ప్ ఉద్యోగుల ‘పే స్కేల్ కల’ నెరవేరింది. రెండు దశాబ్దాల ఎదురుచూపులకు తెరపడింది. గత శనివారమే రాష్ట్ర సర్కారు అందుకు సంబంధించిన జీవో జారీ చేయగా, సెర్ప్ ఉద్యోగులు
సెర్ప్ ఉద్యోగులకు పే స్కేల్ ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్ చిత్రపటానికి సోమవారం సంస్థ ఉద్యోగులు క్షీరాభిషేకం చేశారు. సంగెంలోని సెర్ప్ కార్యాలయంలో సీఎం కేసీఆర్, మంత్రి ఎర్రబెల్లి ద
రాష్ట్ర ప్రభుత్వం సెర్ప్ ఉద్యోగులకు పేస్కేల్ను వర్తింపజేయడం చాలా సంతోషంగా ఉందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆనంద్ అన్నారు. సోమవారం ఆయన తన నివాసంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి సెర్
మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఎస్హెచ్జీ సభ్యులతో ఏర్పాటు చేసిన రైతు ఉత్పత్తిదారుల సంస్థలు మంచి ఫలితాలను సాధిస్తున్నాయి. పంటల సాగు, ఉత్పత్తుల మార్కెటింగ్లో కీలకపాత్ర పోషిస్త�
ఎఫ్పీవోల అమలులో దేశంలోనే అగ్రగామి తెలంగాణ కేంద్రం నుంచి మెమోంటోను స్వీకరించిన సెర్ప్ సీవోవో రజిత హైదరాబాద్, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు మరో జాతీయ స్థాయి అవార్డు లభించింది. రైతు ఉత్పత్తి �
మహిళా స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులకు విస్తృత మార్కెట్ అవకాశాలు కల్పించేందుకు ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్తో రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఒప్పందం కుదుర్చుకొన్నది. దాదాపు 140 రకాల ఉత్ప�
SERP | మహిళా సంఘాల వస్తువులను ప్రభుత్వం ఇకపై ఆన్లైన్లోనూ విక్రయించనుంది. దీనికోసం ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్తో రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఒప్పందం కుదుర్చుకున్నది.
Flipkart | గ్రామీణ పేదరిక నిర్మాలన సంస్థ (సెర్ప్) అధ్వర్యంలోని మహిళా సంఘాల వస్తువులు, ఎఫ్పీవోలు సేకరించిన ధాన్యాన్ని ఆన్లైన్ మార్కెటింగ్ ద్వారా విక్రయించాలని నిర్ణయించింది.
మహిళలకు డబ్బులు ఇస్తే ఖచ్చితంగా తిరిగి చెల్లిస్తారని, విజయ్ మాల్యా, నీరవ్ మోదీ ల్లాగా మోసం చేయరని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మహిళలు లక్షలకు లక్షలు ఎగ్గొట్టరని, బ్యాంకుల�
గ్రామీణ ప్రాంత మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం తెలంగాణ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ప్రతి ఏడాది బ్యాంక్ లింకేజీ రుణాలను ఇస్తున్నది. గత ఆర్థిక సంవత్సరం (2021-22)లో మహిళా స్వయం సహాయక బృందాలకు రూ.
హైదరాబాద్ : దేశంలో స్టేట్ బ్యాంక్ తర్వాత అత్యధిక రుణాలు ఇచ్చిన సంస్థ స్త్రీనిధి మాత్రమే అని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. రాజేంద్ర నగర్ అగ్రికల్చర్ యూ�