మహిళలకు డబ్బులు ఇస్తే ఖచ్చితంగా తిరిగి చెల్లిస్తారని, విజయ్ మాల్యా, నీరవ్ మోదీ ల్లాగా మోసం చేయరని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మహిళలు లక్షలకు లక్షలు ఎగ్గొట్టరని, బ్యాంకుల�
గ్రామీణ ప్రాంత మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం తెలంగాణ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ప్రతి ఏడాది బ్యాంక్ లింకేజీ రుణాలను ఇస్తున్నది. గత ఆర్థిక సంవత్సరం (2021-22)లో మహిళా స్వయం సహాయక బృందాలకు రూ.
హైదరాబాద్ : దేశంలో స్టేట్ బ్యాంక్ తర్వాత అత్యధిక రుణాలు ఇచ్చిన సంస్థ స్త్రీనిధి మాత్రమే అని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. రాజేంద్ర నగర్ అగ్రికల్చర్ యూ�
రైతుల నుంచి నేరుగా సేకరణ 13 జిల్లాల్లో 2 వేల టన్నులు లక్ష్యం ఢిల్లీ సహా వివిధ రాష్ర్టాలకు పంపిణీ విదేశాలకు ఎగుమతి అవకాశాలు పరిశీలన హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ): మామిడి రైతుకు సెర్ప్ అండగా నిలుస