water problem | తాగునీటి సమస్య తీర్చండి సారూ అంటూ నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల కేంద్రానికి చెందిన పలు కాలనీవాసులు గురువారం మండల పరిషత్ కార్యాలయం వద్ద కాళీ బిందెలతో నిరసన తెలిపారు. పోతంగల్ మేజర్ పంచాయతీ అయినప�
అధికారం మళ్లీ రాక్షసానందం పొందింది. సాయిరెడ్డి అంతిమయాత్రపై నిర్భంధం విధించింది. గ్రా మ సరిహద్దులను బారికేడ్లు వేసి మూయించింది. పోలీసులను అడ్డుగోడలుగా నిలిపింది.
ఇన్సూరెన్స్ చేస్తేనే కొత్తగా పంటరుణాలు ఇస్తానంటూ బ్యాంక్ మేనేజర్ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నాగర్కర్నూల్ జిల్లా కోడేరు ఏపీజీవీబీ మేనేజర్ నాగమహేశ్
ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో దళారులు నేరుగా రైతుల వద్ద వడ్లను కొంటున్నారు. ప్రభుత్వం 20 రోజలు క్రితం అట్టహాసంగా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిం�
అపరిశుభ్రమైన వాతావరణంలో కల్తీ పదార్థాలతో తయారు చేసిన మోమోస్ తిని ఓ మహిళ మృతిచెందగా, సుమారు 100 మందికి పైగా ఆస్పత్రిపాలయ్యారు. ఈ ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది.
సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం మొగ్దుంపల్లిలో తాగునీటికి గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాలు గు రోజుల నుంచి సమస్య వేధిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని మాజీ సర్పంచ్ అశోక్, గ్�
విద్యుత్ సబ్స్టేషన్లో తలెత్తిన సమస్యలతో మండలకేంద్రంలో తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు విద్యుత్ సరఫరా నిలిచినపోవడంతో జనజీవనం స్తంభించినంత పనైంది. తాగునీరు రాకపోవడంతో మండలకేంద్ర ప్రజ లు ఉదయం నుం
భూత్పూ రు నుంచి చించోళి వరకు 167 నేషనల్ హైవే విస్తరణలో భాగంగా మహ్మదాబాద్లో రోడ్డుకు ఇరువైపులా సైడ్ డ్రైనేజీ నిర్మించారు. మహ్మదాబాద్ గ్రామంలోకి వెళ్లే ముఖ్య రహదారి పక్కన శనివారం రాత్రి డ్రైనేజీ కుంగి�
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు సంగారెడ్డిలోని ఎర్రకుంటపై భాగంలో ఉన్న నివాసాల్లోకి వరద చేరి ప్రజలను ఇబ్బందులకు గురిచేసింది. వరద తో ఇండ్ల నుంచి బయటికి రాలేక శ్రీచక్ర కాలనీ, రెవెన్యూ కాలనీ వాసులు తీవ్ర ఇబ్బంద
వైద్య సేవలు అందడంలేదంటూ సదాశివనగర్ మండలంలోని ఉత్తునూరు పీహెచ్సీ ఎదుట గ్రామస్తులు బుధవారం ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామంలోని పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్, వైద్యురాలు శిరీష వారం రోజు�
ఒకవైపు పైపులైన్ పనులు.. మరోవైపు రోడ్డుపై అమ్మవారి మండపం, బారికేడ్ల ఏర్పాటుతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎటు వైపువెళ్లాలో తెలియని తికమకపడుతున్నారు. రాంనగర్ వీఎస్టీ వద్ద వరదనీటి పైపులైన్�
బహిరంగ మారెట్లో వంట నూనెల ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఇప్పటికే నిత్యావసరాలు, కూరగాయల ధరలు ఆకాశాన్నంటిన విషయం తెలిసిందే. తాజాగా వివిధ కంపెనీల వంట నూనెల ధర రూ. 25 నుంచి రూ. 30 వరకు పెరగడంతో సామాన్య ప్రజలు ఆందోళన చ�
‘ప్రభుత్వ నిబంధనల ప్రకారం భూమిని వేలం వేశారు.. నేను వేలంలో సొంత చేసుకున్నా.. అది నేను చేసిన తప్పా.. రెండేడ్లుగా పొలం నాకు స్వాధీన పర్చకుండా కోఆపరేటీవ్ అధికారులు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు.. నాకు న్
గ్రామీణం నుంచి పట్టణ ప్రాంతాలకు వి ద్యనభ్యసించేందుకు వచ్చే విద్యార్థులు అరకొర బస్సులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం మహిళలకు ఉచిత బ స్సు సౌకర్యం కల్పించడంతోపాటు బస్సుల సంఖ్యను తగ్గించడ�