తిప్పర్తి మండలంలోని కొరివేని గూడెం, తానేదార్పల్లి, నల్లగొండ మున్సిపాలిటీలోని శేషమ్మ గూడెం, ఎస్టీ కాలనీ, నల్లగొండ మండలంలోని ఖాజీరామారం గ్రామాల్లో విద్యుత్ కోతలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ మున్సిపాలిటీల్లో ఎక్కడ చూసినా మురుగు నీరే దర్శనమిస్తున్నది. ఇటీవల కురిసిన చిన్నపాటి వర్షానికే డ్రైనేజ�
కొన్ని రోజులుగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వానలు జోరుగా కురుస్తున్నాయి. వానకాలం ప్రారంభంలోనే వర్షాలు సమృద్ధిగా కురుస్తుండడంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వరి నారు పోయడం, విత్తనాలు విత్తడం వంటి
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో బుధవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, అబ్దుల్లాపూర్మెట్ మండలాలతో పాటు ఇబ్ర�
వీధి కుళాయిల దగ్గర మహిళలు నిలబడి తలపడే పాత రోజులు మళ్లీ వచ్చాయి. చిలుకూరు మండల వ్యాప్తంగా తాగు నీటి కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాల్లో బోర్లు, బావులు ఎండిపోయి కరువుతాండవిస్తున్నది.
మండల కేంద్రంలోని బీసీ కాలనీలో మిషన్ భగీరథ నీళ్లు సరఫరా కాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెండు నెలలుగా తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో వాటర్ ట్యాంకులు నిరుపయోగంగా మారాయి.
పట్టణంలో బారు, మద్యం దుకాణాల పక్కనే సిట్టింగ్లకు అవకాశాలు ఉన్న ప్పటికీ కొత్త వెంచర్లు మందుబాబుల అడ్డాగా మారాయి. తద్వారా ఆ పక్కనే నివాస ముంటున్న కాలనీల వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
మండలంలోని కన్నాల బుగ్గ రాజరాజేశ్వరస్వామి జాతరలో సౌకర్యాలపై దేవాదాయశాఖ అధికారులు, కమిటీ సభ్యుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. బెల్లంపల్లికి ఆరు కిలోమీటర్ల దూరంలోనున్న ఈ ఆలయానికి 3 కిలోమీటర్�
రెండు నెలల నుంచి జీతాలు రాక గడ్డుకాలం ఎల్లదీస్తున్నామని ఆశ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ జీతాలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు పెద్దపల్లిలో కదం తొక్కారు. తమ సమస్యలు పరిష్కరించాలని నిరస�
కళాశాలలో సరైన వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పీజీ విద్యార్థినులు ఆందోళన బాట పట్టారు. ఈ మేరకు శనివారం కోఠి చౌరస్తాలోని తెలంగాణ మహిళా విశ్వ విద్యాలయం ప్రధాన ద్వారం ఎదుట పీజీ విద్యార్థినులు.
హైదరాబాద్ నగర సమగ్రాభివృద్ధికి, పౌరులకు సత్వర సేవలకు సంబంధించి కీలకమైన సమన్వయ సమావేశాలు జీహెచ్ఎంసీకి పట్టడం లేదు. అంతర్గతంగానూ, ఇతర ప్రభుత్వ శాఖలతో సమన్వయలేమితో జీహెచ్ఎంసీ వైఖరి నగర పౌరులను తీవ్ర ఇ�
జిల్లాను ఆదివారం పొగ మంచు కమ్మేసింది. ఉదయం 9గంటలైనా మంచు తెరలు తొలగిపోలేదు. సూర్యుడి జాడ కనిపించలేదు. దీంతో ఉదయం పనులకు వెళ్లే రైతులు, కూలీలు, కూరగాయల విక్రయదారులు అవస్థలు పడ్డారు.