ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటిగా పేరొంది, పర్యాటకులను విపరీతంగా ఆకర్షించే ఆగ్రాలోని తాజ్మహల్ లోపభూయిష్టమైన నిర్వహణతో నిర్లక్ష్యానికి గురవుతున్నది. ఫలితంగా ఈ పాలరాతి కట్టడంలోని గోడలు, ఫ్లోరింగ్ పలు �
భారీ వర్షాలతో చెరువులు నిండి మత్తడి దుంకుతున్నాయి. సంగారెడ్డి జిల్లా కంది మండలంలోని చెరువులు, కుంటలన్నీ పూర్తిగా నిండుకుండలా మారి అలుగులు పారుతున్నాయి. కంది పాత చెరువు మత్తడిదూకి ప్రధాన రహదారిపై పారుత�
రాష్ట్రంలో డెం గీ, ఇతరత్రా జ్వరాలతో దవాఖానల్లో బెడ్లు దొరక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుం టే.. రాష్ట్ర ప్రభుత్వం ఏంచేస్తున్నదని మెదక్ ఎంపీ రఘునందన్రావు ప్రశ్నించారు. పీసీసీల కోసం, మంత్రి పదవుల కోసం ఢిల్�
సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలంలోని కూటిగల్-సోలిపూర్ గ్రామాల మధ్య ఉన్న రెండు కాజ్వేలు పూర్తి స్థాయిలో దెబ్బతిన్నాయి. దెబ్బతిన్న కాజ్వేలకు మరమ్మతులు చేయించడంలో అధికారులు విఫలమయ్యారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు రోడ్ల నిర్మాణం, మరమ్మతుల పై నిర్లక్ష్యం వహిస్తుండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు అవసరమైన తాగ�
వరంగల్లోని కాకతీయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీరు పేరుగొప్ప.. ఊరు దిబ్బ అన్నచందంగా తయారైంది. మౌలిక వసతుల విషయంలో అధ్వాన పరిస్థితి నెలకొన్నది. సోమవారం కురిసిన వర్షానికి హాస్పిటల్కు 3గంటల పాటు విద్యుత
ఉమ్మడి జిల్లాలో శుక్రవారం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతం కాగా..మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో జిల్లా కేంద్రాల్లోని రోడ్లు జలమయమయ్యాయి. కామారెడ్డి �
మిషన్ భగీరథ నీరు రెండు నెలలుగా రాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పైపులైన్ దెబ్బతిని.. మోటరు మరమ్మతులకు గురైనా పట్టించుకునేవారు కరువయ్యారని ఆందోళన చెందుతున్నారు. చేసేది లేక చెడిపోయి
మద్యం అలవాటు లేనివాళ్లు కూడా మద్యం తాగినట్లు చూపుతున్న బ్రీత్ అనలైజర్ను మార్చకుండా డ్రైవర్లను ఇబ్బందులకు గురి చేయడం సరికాదంటూ ఆర్టీసీ మణుగూరు డిపో అద్దె బస్సు డ్రైవర్లు, సిబ్బంది ఆరోపించారు. ఈ మేరకు �
పశు సంపద పరిరక్షణే ధ్యేయంగా పనిచేస్తున్న సంచార పశువైద్య(1962) ఉద్యోగులు వేతనాలు అందక నానా అవస్థలు పడుతున్నారు. నిరంతరం మూగజీవాల సేవకు అంకితమవుతున్న సిబ్బంది 10 నెలలుగా జీతాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు�
‘వామ్మో.. ఆ రహదారిలో ప్రయాణించాలంటే నరకం కనిపిస్తోంది. తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లినా ఒళ్లు గుల్ల కావడం ఖాయం.’ అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రయాణికులు, వాహనదారులు. ప్రత్యక్ష నరకాన్ని తలపిస్తున్న
జిల్లావ్యాప్తంగా శనివారం వర్షం దంచికొట్టింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏకధాటిగా వర్షం కురిసింది. దీంతో నగరంలోని ప్రధాన వీధులన్నీ జలమయమయ్యాయి. కల్వర్టులు పొంగి వ్యర్థపు నీరు రోడ్లపై ప్రవహించింది.
అందెవెళ్లి పెద్ద వాగు వద్ద వెం టనే అప్రోచ్ రోడ్డు నిర్మాణం పూర్తి చేయకపోతే నిరవధిక సమ్మెకు దిగుతానని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు స్పష్టం చేశారు. ఆదివారం మండలంలోని అందెవెళ్లి పెద్ద వాగు వద�