బ్యాంకింగ్ సంక్షోభం కొనసాగుతున్నా, అమెరికా ఫెడ్ పావు శాతం రేట్ల పెంచడంతో పాటు ఈ ఏడాది మరో పెంపు ఉంటుందన్న సంకేతాలివ్వడంతో ఎన్ఎస్ఈ నిఫ్టీ గతవారం 155 పాయింట్ల నష్టంతో 16,945 పాయింట్ల వద్ద ముగిసింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ లాభాల్లోకి వచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలకు తోడు బ్యాంకింగ్ షేర్లకు మదుపరుల నుంచి లభించిన మద్దతుతో సెన్సెక్స్ మళ్లీ 58 వేల మార్క్ దాటింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ నష్టపోయాయి. వరుసగా రెండు రోజులపాటు పెరిగిన సూచీలకు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలు మార్కెట్లో సెంటిమెంట్ను దెబ్బతీశాయి.
Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఐదో రోజు నష్టాల్లోనే ముగిశాయి. బుధవారం ఉదయం లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు.. ఆ తర్వాత తీవ్ర ఒడుదొడుకులకు గురయ్యాయి. చివరకు నష్టాల్లో ముగిశాయి. ప్రధానంగా బ్యాంకింగ
Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న ప్రతికూల పవనాల నేపథ్యంలో సూచీలు నష్టాల్లో ముగిశాయి. సోమవారం ఉదయం మార్కెట్లు లాభాలతోనే మొదలయ్యాయి. ట్రేడింగ్ ముగిసే సమ�
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నష్టపోతున్నది. ఐటీ, ఆర్థిక, చమురు రంగ షేర్లలో భారీగా క్రయ విక్రయాలు జరగడంతో ప్రధాన సూచీలు ఒక్కశాతానికి పైగా నష్టపోయాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజు లాభాల్లో ముగిశాయి. ఐటీ, ఆర్థిక, వాహన రంగ షేర్లకు లభించిన మద్దతుకుతోడు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలతో సెన్సెక్స్ తిరిగి 60 వేల మార్క్ను అధిగమ�
దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. వరుసగా 8 రోజులపాటు నష్టాల్లోనే కొట్టుమిట్టాడిన సూచీలు.. బుధవారం కోలుకున్న విషయం తెలిసిందే. అయితే గురువారం తిరిగి నష్టాల బాటలోనే నడిచాయి.
Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఎనిమిదో రోజు నష్టాల్లోనే ముగిశాయి. మంగళవారం సెన్సెక్స్ 326.23 పాయింట్లు పతనమై 58,962.12 పాయింట్ల వద్ద టేడ్రింగ్ ముగిసింది. మరో వైపు నిఫ్టీ 88.75 పాయింట్ల తగ్గి.. 17,303.95 వద్ద స్థిరప�
Stock Market | దేశీయ స్టాక్ మర్కెట్లు బుధవారం భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 927.74 పాయింట్లు పతనమై 59,744.98 పాయింట్ల వద్ద ముగిసింది. అదే సమయంలో నిఫ్టీ 272 పాయింట్లు క్షీణించి 17,554.30 పాయింట్ల వద్ద స్థిరపడింది.
Sensex | దేశీయ స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్ అవర్స్ను పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాయంత్రం 5 గంటలదాకా మార్కెట్ కార్యకలాపాలు కొనసాగేలా మార్కెట్ రెగ్యులేటర్ సెబీ చర్యలు చేపడుతున్నది.
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజు లాభాల్లో ముగిశాయి. ప్రారంభంలో తీవ్ర ఒత్తిడికి గురైన సూచీలకు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల వార్తలతో చివర్లో కోలుకున్నాయి.