Stock Market | దేశీయ బెంచ్ మార్క్ సూచీలు బుధవారం నష్టాల్లో ముగిశాయి. ఇవాళ ఉదయం మార్కెట్లు నష్టాలతోనే మొదలయ్యాయి. ఏ దశలోనూ మద్దతు లేకపోవడంతో కోలుకోలేకపోయాయి. నాలుగు రోజుల లాభాలకు బ్రేక్ వేస్తూ.. స్టాక్ మార్కెట
Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాల్లో ముగిశాయి. ఉదయం ఫ్లాట్గా మొదలై.. రోజంతా లాభ నష్టాల మధ్య సూచీలు ఊగిసలాడాయి. చివరలో కొనుగోళ్ల మద్దతుతో సూచీలు లాభపడ్డాయి. అమెరికాలో అప్పుల పరిమితి పెంపు బిల�
దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ కుదుపునకు లోనయ్యాయి. గత కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన సూచీలకు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు షాకిచ్చారు. అమెరికా ఫెడరల్ వడ్డీరేట్లను పెంచడం, అక్కడ నిరుద్యో
Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న ప్రతికూల సంకేతాల నేపథ్యంలో బెంచ్మార్క్ సూచీలు నష్టపోయాయి. సెన్సెక్స్ 694.96 పాయింట్లు క్షీణించి 61,054.29 వద్ద, నిఫ�
విదేశీ ఫండ్ల దన్నుతో వరుసగా ఎనిమిదో రోజూ దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. బ్లూచిప్ సంస్థల షేర్లు కొనుగోలు చేయడానికి మదుపరులు ఎగబడటం కూడా సూచీలకు దన్నుగా నిలిచాయి.
Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం వరుసగా ఐదో రోజు లాభాల్లో ముగిశాయి. ఉదయం ట్రేడింగ్ సమయంలో మాంద్యం భయాల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు రావడంతో స్వల్ప నష్టాలతో ట్రేడింగ్ మ
Stock market | దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. సెనెక్స్ 74.61 పాయింట్ల లాభంతో 60,130.71 పాయింట్ల వద్ద ముగిసింది. మరో వైపు నిఫ్టీ 25.85 పాయింట్ల లాభంతో 17,769.25 వద్ద స్థిరపడింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. సోమవారం బాంబే స్టాక్ ఎక్సేంజ్ ప్రధాన సూచీ సెన్సెక్స్ మరోసారి 60 వేల మార్కును దాటింది. 401.04 పాయింట్లు లేదా 0.67 శాతం ఎగిసి 60,056.10 వద్ద నిలిచింది. తీవ్ర ఒడిదుడుకుల మధ్య
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఎనిమిదో రోజు భారీగా లాభపడ్డాయి. ఐటీ, హెల్త్కేర్, వాహన, రంగ షేర్లకు లభించిన మద్దతుకు తోడు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా నిధులు కుమ్మరించడంతో సూచీలు కదంతొక్కాయి.
తీవ్ర హెచ్చుతగ్గుల మధ్య ట్రేడైన దేశీయ స్టాక్ మార్కెట్లు ఎట్టకేలకు లాభాల్లోకి వచ్చాయి. విదేశీ పెట్టుబడిదారులు భారీగా నిధులు కుమ్మరించడం, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలు మార్కెట్లను ల�
బ్యాంకింగ్ సంక్షోభం కొనసాగుతున్నా, అమెరికా ఫెడ్ పావు శాతం రేట్ల పెంచడంతో పాటు ఈ ఏడాది మరో పెంపు ఉంటుందన్న సంకేతాలివ్వడంతో ఎన్ఎస్ఈ నిఫ్టీ గతవారం 155 పాయింట్ల నష్టంతో 16,945 పాయింట్ల వద్ద ముగిసింది.