పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ పాఠశాల కు చెందిన ఇద్దరు విద్యార్థులు బాసర ట్రిపుల్ ఐటీ కళాశాల ప్రవేశానికి ఎంపికైనారు.2024 -25 విద్యా సంవత్సరంలో ఈ పాఠశాలలో విద్యార్థులు పూరెల్ల అంజన�
మండలంలోని చల్లూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన నల్లగొండ నిఖిత బాసర ఆర్జీయూకేటీకి ఎంపికైనట్లు హెచ్ఎం సంపత్కుమారాచారి తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
తెలంగాణ లోని బాసర, మహబూబ్ నగర్ లోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీస్ (RGUKT)లో ఆరు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ (ఇంటర్, ఇంజనీరింగ్)కోర్సులలో ప్రవేశానికి పదో తరగతి మార్కుల ఆధారంగా జరిగిన ప్రవేశ ప్రక్రియలో జ�
చిగురుమామిడి మండలంలోని చిన్నమల్కనూర్ మోడల్ (ఆదర్శ)స్కూల్ లో పదో తరగతి పూర్తి చేసిన గౌరవేణి సాత్విక బాసర ట్రిబుల్ ఐటీ కి ఎంపికైంది. మోడల్ స్కూల్లో పదో తరగతిలో మండల టాపర్ గా నిలిచి ట్రిబుల్ ఐటీ కి ఎంపికైంది
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కొత్తూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థి నెరువట్ల చేతన్ జాతీయ ఉపకార వేతనం కోసం ఎంపికయ్యాడు. ఈ విద్యార్థికి తొమ్మిది నుంచి ఇంటర్ వరకు ప్రతీ ఏ
మంథని మండలం బెస్తపల్లి గ్రామం నుండి ఎస్సైగా ఎంపికైన సాకపురం దివ్యను బెస్తపల్లి గంగపుత్ర సంఘం నాయకులు మంగళవారం ఘనంగా శాలువాతో సన్మానించి సత్కరించారు. గంగపుత్ర కులదైవం గంగాదేవి అమ్మవారి దర్శనం నిమిత్తం
జాతీయస్థాయి సాఫ్ట్ బాల్ పోటీలకు ఎంపికైన బోధన్ మండలం సంగం గ్రామానికి చెందిన భానోత్ చందుకు విశ్రాంత ఎంఈఓ బాలగంగాధర్ తనవంతు సాయాన్ని అందజేశారు. ఇటీవల మెదక్ లో నిర్వహించిన సాఫ్ట్ బాల్ రాష్ట్ర స్థాయి పోటీల్�
Handball competitions | వెల్గటూర్, ఏప్రిల్ 19 : ఎండపల్లి మండలంలోని గుల్లకోట గ్రామానికి చెందిన జైనపురం నాగరాజు, చొప్పరి అరవింద్ లు జాతీయస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపికయ్యారు.
సర్కారు బడులు ఇక సౌర విద్యుత్ వెలుగులు రానున్నాయి. బడులకు కరెంటు బిల్లులు పెనుభారమవుతుండడం.. కంప్యూటర్లు, లైట్లు, నీటి సరఫరాకు వినియోగించే బోరు మోటర్లతో బిల్లుల కట్టలేక నిర్వహణ కష్టంగా మారడంతో ప్రతి పా�
మండల కేంద్రంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ కోసం లబ్ధిదారుల ఎంపికను శుక్రవారం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ మల్లగారి భాగ్యలక్ష్మీశ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించారు. గ
గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్ష సజావుగా ముగియడంతో మెయిన్స్కు కటాఫ్ మార్కుల మీదే చర్చ నడుస్తున్నది. మెయిన్స్కు ఎంతమందిని ఎంపికచేస్తారనే చర్చ సైతం నడుస్తున్నది. ఈ నేపథ్యంలో ఒక్కో పోస్టుకు 50 చొప్పున అభ్యర�