మండల కేంద్రంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ కోసం లబ్ధిదారుల ఎంపికను శుక్రవారం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ మల్లగారి భాగ్యలక్ష్మీశ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించారు. గ
గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్ష సజావుగా ముగియడంతో మెయిన్స్కు కటాఫ్ మార్కుల మీదే చర్చ నడుస్తున్నది. మెయిన్స్కు ఎంతమందిని ఎంపికచేస్తారనే చర్చ సైతం నడుస్తున్నది. ఈ నేపథ్యంలో ఒక్కో పోస్టుకు 50 చొప్పున అభ్యర�