చిగురుమామిడి మండలంలోని ఇందుర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న భాషబత్తిని ఓదెలు కుమార్ జెట్ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. ఏప్రిల్ 2023లో స్థాపించబడిన జటా�
చిగురుమామిడి మండలం చిన్న ముల్కనూరు మోడల్ స్కూల్లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న సీహెచ్ శ్రీనిధి రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ థైక్వాండో పోటీలకు ఎంపికైనట్లు కోర్సు బుర్ర మానస ప్రవీణ్ కుమార్ తెలిపారు.
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని కొత్తపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థులు కబడ్డీ పోటీల్లో రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. ఈనెల 25 నుండి 28 వరకు నిజామాబాద్ లో జరగబోయే రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు సబ్
చిగురుమామిడి మండలంలోని చిన్న ముల్కనూర్ ఆదర్శ (మోడల్ స్కూల్) పాఠశాలలో పదో తరగతి చదువుతున్న పీ వర్ష శ్రీ, జీ శివమణి రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యారని కళాశాల ప్రిన్సిపాల్ హార్జిత్ కౌర్ తెలిపారు.
గోదావరిఖనికి చెందిన సీనియర్ కళాకారుడు, విలక్షణ నటుడు వేముల అశోక్ ను ప్రతిష్టాత్మక గ్రేటర్ ఎక్సలెన్సీ అవార్డు-2025 వరించింది. నటనపై ఆసక్తితో కళారంగంలో అడుగుపెట్టిన వేముల అశోక్ ఇప్పటివరకు 80 లఘు చిత్రాల్లో న�
ఇటీవల గద్వాల జిల్లా ఉత్తనూర్ లో జరిగిన రాష్ట్రస్థాయి బాస్కెట్ బాల్ టోర్నమెంట్ లో 75 జూనియర్ ఛాంపియన్ షిప్ టీంకి మెరుగైన ప్రతిభ కనబరిచిన కేజీఆర్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్న వడ్డేపల్లి సుధన్వి జాతీయ స్థాయ�
ఏషియన్ స్విమ్మింగ్ పోటీలు భారతదేశం లో స్విమ్మింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో 11 వ ఏషియన్ అక్విటిక్ ఛాంపియన్షిప్ 2025 స్విమ్మింగ్ పోటీలు ఇండియాలో నిర్వహిస్తున్నారు. ఈ పోటీలు దేశంలోని అక్విటిక్ స్టేడియం
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం వట్టిమల్ల గ్రామానికి చెందిన ఎస్ఏటీజీ అకాడమీ విద్యార్థి లాకవత్ ఆరాధ్య అత్యంత ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయికి ఎంపికైంది. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఇండియా ఆధ్వర్యంలో ర
గోదావరిఖని ప్రభుత్వ డిగ్రీ & పీజీ కళాశాల మైదానంలో ఈ నెల 10న జిల్లా బేస్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర స్థాయి ఎంపిక పోటీల్లో యూనివర్సల్ స్కూల్ విద్యార్డులు ఎంపికయ్యారు.
విద్యార్థులు చిన్నప్పటి నుండి బాగా చదువుకుని మంచి మార్కులు సాధించి ఉన్నత స్థాయికి ఎదగాలని, తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని కోటగిరి మండల విద్యాధికారి శ్రీనివాసరావు అన్నారు.
జాతీయ ఆరోగ్య మిషన్, రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త ఆధ్వర్యంలో అండజేసే కాయకల్ప అవార్డుకు కోరుట్ల ప్రభుత్వ వంద పడకల ఏరియా ఆసుపత్రి ఎంపికైంది. ఉత్తమ వైద్య సేవలతోపాటు శుచి, శుభ్రతలో ఉత్తమ ప్రమాణాలు పాటించే దవాఖాన
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం దొంగతుర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థినిలు ఆర్ అనూష, వీ వైష్ణవి రాష్ట్రస్థాయి ఫుట్ బాల్ పోటీలకు ఎంపికయ్యారు.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ పాఠశాల కు చెందిన ఇద్దరు విద్యార్థులు బాసర ట్రిపుల్ ఐటీ కళాశాల ప్రవేశానికి ఎంపికైనారు.2024 -25 విద్యా సంవత్సరంలో ఈ పాఠశాలలో విద్యార్థులు పూరెల్ల అంజన�
మండలంలోని చల్లూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన నల్లగొండ నిఖిత బాసర ఆర్జీయూకేటీకి ఎంపికైనట్లు హెచ్ఎం సంపత్కుమారాచారి తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
తెలంగాణ లోని బాసర, మహబూబ్ నగర్ లోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీస్ (RGUKT)లో ఆరు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ (ఇంటర్, ఇంజనీరింగ్)కోర్సులలో ప్రవేశానికి పదో తరగతి మార్కుల ఆధారంగా జరిగిన ప్రవేశ ప్రక్రియలో జ�