శుక్రవారం సందర్భంగా భద్రాచలం సీతారామచంద్రస్వామి అంతరాలయంలోని మూలవరులకు బెంగుళూరు భక్తులు రూ.5 కోట్లతో తయారు చేయించి సమర్పించిన సర్వాంగ స్వర్ణ కవచాలను ధరింపజేశారు.
శ్రీరామ పునర్వసు దీక్షా విరమణను పురస్కరించుకొని భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో మంగళవారం శ్రీరామ దీక్షితులతో రామయ్యకు పట్టాభిషేక కార్యక్రమాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. ఉదయం స్వామివారికి
బీఆర్ఎస్ ఖమ్మం ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు భద్రాచలం సీతారామచంద్రస్వామిని మంగళవారం దర్శించుకున్నారు. బుధవారం నామినేషన్ వేయనున్న నేపథ్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు అర్చకులు, అధ�
భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న వసంత పక్ష ప్రయుక్త శ్రీరామ నవమి తిరు కల్యాణ నవాహ్నిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం ప్రాకార మండపంలో ఉత్సవ పెరుమాళ్లకు అర్చకులు స్నపన తిరు
బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం భద్రాచలం సీతారామచంద్రస్వామివారి ఆలయంలోని బేడా మండపం వద్ద రామయ్య తండ్రికి వేద మంత్రోచ్ఛారణల మధ్య మహదాశీర్వచనం కార్యక్రమాన్ని వేద పండితులు సంప్రదాయబద్ధంగా నిర్వహించ
భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వసంత పక్ష ప్రయుక్త శ్రీరామ నవమి తిరు కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం స్థానిక జీయర్ మఠంలో గరుడ ధ్వజపట లేఖనం కార్యక్రమాన్ని అర్చ
రాష్ట్రంలో కరువు పరిస్థితుల దృష్ట్యా రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. సోమవారం కోహెడ మండలంలోని శనిగరంలో పర్యటించి గ్ర�
హోలీ పర్వదినాన్ని పురస్కరించుకొని భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో సోమవారం డోలోత్సవం, వసంతోత్సవం కార్యక్రమాలను వైభవోపేతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవమూర్తులకు పంచామృతాలతో ప్రత్యేక స్నప
భద్రాచలం సీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో ఆదివారం సందర్భంగా అంతరాలయంలోని మూలవరులకు 108స్వర్ణ పుష్పాలతో అర్చన జరిపారు. ఉదయం అంతరాలయంలోని ధృవమూర్తులకు ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. తెల్లవారుజామున ఆ�
పునర్వసు నక్షత్రం సందర్భంగా పర్ణశాల సీతారామచంద్రస్వామి దేవస్థానంలో స్వామివారికి మంగళవారం అర్చకులు పునర్వసు కల్యాణం నిర్వహించారు. ఉదయం 10.30 గంటలకు స్వామివారి కల్యాణ ఘట్టం ప్రారంభమైంది.
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని ఉన్నతాధికారుల బదిలీలు కూడా ప్రారంభమయ్యాయి. ఈ మేరకు భద్రాద్రి జిల్లా అధికారులను పొరుగు జిల్లాలకు, అక్కడి అధికారులను భద్రాద్రి జిల్లాకు బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్ర�