భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవాలయంలో విశ్వరూప సేవను సోమవారం నేత్రపర్వంగా నిర్వహించారు. ఆలయంలోని సర్వ దేవతలను ఒకే వేదికపైకి వేంచేపు చేసి ప్రత్యేక పూజలు చేశారు. ఓ వైపు ధూప, దీపాలు, మరో వైపు ఆస్థాన హరిదాస�
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం హుండీలను బుధవారం లెక్కించగా రూ.1.51 కోట్లు వచ్చాయని దేవస్థానం ఈవో ఎల్.రమాదేవి తెలిపారు. అదేవిధంగా 92 గ్రాముల బంగారం, కిలోన్నర వెండి, 352 అమెరికన్ డాలర్లు, రూ.1.10 లక్ష�
భద్రాచలం సీతారామచంద్రస్వామివారిని భద్రాచలం ఎమ్యెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు సోమవారం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.
భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో సీతారాములకు అర్చకులు ఆదివారం స్వర్ణ పుష్పార్చన నిర్వహించారు. తెల్లవారుజామున ఆలయ తలుపులు తెరిచి సుప్రభాతం పలికారు.
: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో డిసెంబర్ 1వ తేదీన ప్రారంభమైన కార్తీక పునర్వసు దీక్షలు గురువారం ముగిశాయి. దీక్షా విరమణను పురస్కరించుకొని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భద్రాద్రి రామాలయాని
రాష్ర్టానికి మంత్రిగా ఉన్నప్పటికీ హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తానని రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శనివారం హుస్నాబాద్లోని లక్ష్మీ గార్డెన్స్
శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో వైకుంఠ ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా శుక్రవారం స్వామివారికి తెప్పోత్సవాన్ని ఆలయ అర్చకులు శాస్ర్తోక్తంగా, సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. గోదావరి తీరంలో �
భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఆదివారం ధనుర్మాసోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున 3 గంటలకు ఆలయ తలుపులు తెరిచి 3.30 గంటలకు స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. గోదావరి జలాలను తీర్థ
భద్రాద్రి దివ్యక్షేత్రంలో ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాలు అత్యంత వైభవోపేతంగా సాగుతున్నాయి. సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అధ్యయనోత్సవాల్లో భాగంగా శుక్రవారం వైకుంఠ రాముడు వర�
భద్రాచలం సీతారామచంద్రస్వామి దివ్యక్షేత్రంలో ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాలు గురువారం రెండో రోజుకు చేరాయి. భద్రాద్రి రామయ్య కూర్మావతారంలో దర్శనమివ్వగా.. స్వామివారిని చూసి భక్తులు మురిసిపోయారు. పూజా కా�
పవిత్రోత్సవాల్లో భాగంగా భద్రాచలం సీతారామచంద్రస్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో సోమవారం సీతారామ, లక్ష్మణమూర్తులకు పవిత్రారోపణం నిర్వహించారు. తొలుత స్వామివారి ఉత్సవమూర్తులను బేడా మండపంలో ఆశీనులను చేసి