Secunderabad | నగరంలోని బన్సీలాల్పేటలో డబుల్ బెడ్రూం ఇళ్ల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక్కడి ఇళ్ల నిర్మాణ పనులను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వయంగా
Secunderabad | దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని కొన్ని ఎక్స్ప్రెస్ రైళ్లను సూపర్ఫాస్ట్ రైళ్లుగా, కొన్ని ప్యాసింజర్ రైళ్లను ఎక్స్ప్రెస్ రైళ్లుగా మార్చాలని దక్షిణ మధ్యరైల్వే శాఖ నిర్ణయించింది. దీంతో దక్షిణ మధ్య ర�
సికింద్రాబాద్ : అనారోగ్యానికి గురై దవాఖాన ఖర్చుల కోసం కష్టాలు పడుతున్న పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో దోహదపడుతున్నదని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అన్నారు. సోమవారం కార్యానాలోని తన క్యాంపు కార్యాల�
Passport | సికింద్రాబాద్ పాస్పోర్టు కార్యాలయం కీలక నిర్ణయం తీసుకున్నది. వంద శాతం అపాయింట్మెంట్లకు పాస్పోర్టు కార్యాలయం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొవిడ్ ప్రభావం తగ్గుదలతో వంద శాతం అపాయింట్మెం�
KTR | జీహెచ్ఎంసీలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డును విలీనం చేయాలన్న సూచనలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. కంటోన్మెంట్ విలీనం వాదనతో తాను ఏకీభవిస్తున్నానని చెప్పారు
సికింద్రాబాద్ : ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలతో పాటు వివిధ వర్గాలకు ప్రయోజనం కలిగించేలా తమ వంతు కృషి చేస్తున్నామని ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. ఇందిరా పార్క్ ప్రాంతానికి �
సికింద్రాబాద్ : నవరాత్రులు మండపాల్లో కొలువుదీరి విశేష పూజలందుకున్న ఏకదంతుడిని నిమజ్జనం ఆదివారం ఘనంగా నిర్వహించారు. శోభాయాత్రలో వర్షం పడుతున్నా ప్రజలు, భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని విఘ్నాధిపతికి న�
సికింద్రాబాద్ : ఏ పార్టీకీ సాధ్యం కాని రీతిలో టీఆర్ఎస్ లో సంస్థాగత నిర్మాణం పకడ్బందీగా కొనసాగించేందుకు కసరత్తు ప్రారంభమైంది. కమిటీల ఏర్పాటులో స్వేచ్ఛాయుత వాతావరణంలో అందరి అభిప్రాయాలతో సమష్టి నిర్ణయా�
బేగంపేట్ : ఎప్పుడు రద్దీగా ఉండే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో కంటోన్మెంట్ డిపోకు చెందిన ఏపీ 29 జెడ్ 3269 నెంబర్ గల ఆర్టీసీ బస్సు మెట్రో పిల్లర్ నెంబర్ బి 956ను ఢీ కొట్టింది. వివరాల ప్రకారం సికిం
బన్సీలాల్పేట్: క్షత్రీయ రాజ్పుత్ సభ సికింద్రాబాద్ కుత్బిగూడ నూతన కార్యవర్గ కమిటీ అధ్యక్షుడిగా కేదార్నాథ్ సింగ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సోమవారం జరిగిన సర్వసభ్య సమావేశంలో ఎన్నికల రిటర్నింగ్ అధిక�
జలవిహార్లో టీఆర్ఎస్ సమావేశం ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి తలసాని | ఈ నెల 7న జలవిహార్లో హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల స్థాయి టీఆర్ఎస్ జనరల్ బాడీ సమావేశం నిర్వహించనున్నట్లు రాష్ట్ర పశు సంవర�
బేగంపేట్ :సికింద్రాబాద్ జనరల్ బజార్లోని కలాసిగూడ జూలమ్మ దేవాలయంలో ఆదివారం శ్రావణ మాస బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, స్థానిక కార్పొరేటర్ చీర సుచి