అడ్డగుట్ట: అమావాస్య పుష్యమీ నక్షత్రం సందర్భంగా తుకారంగేట్ పహాడి హనుమాన్ ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు వెంకటరమణాచార్యులు మాట్లాడుతూ అంజనీపుత్రుడిని సిం�
సికింద్రాబాద్లో రోడ్డు ప్రమాదం.. యువకుడి మృతి | సికింద్రాబాద్లో రోడ్డు ప్రమాదంలో యువకుడు మృత్యువాతపడ్డాడు. మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. జనహర్నగర్ పరిధిలోని చెన్నాపూర్లో గురువారం ఈ ఘటన చోటు చేస�
సికింద్రాబాద్ : సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. తెల్లవారుజామునుంచే భక్తులు అమ్మవారిని దర్శించుకుని బోనాలు సమర్పించుకుంటున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి �
లష్కర్| సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ప్రారంభమైంది. ఆదివారం ఉదయం 4 గంటలకే లష్కర్ బోనాలు ఆరంభమయ్యాయి. ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మహంకాళి అమ్మవారికి తొలి బోనం సమర్పించ
మంత్రి తలసాని | బోనాల ఉత్సవాలను భక్తులు ఘనంగా జరుపుకునేలా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
సికింద్రాబాద్ : దాదాపు 16 నెలల తర్వాత సాధారణ రైళ్లు పట్టాలు ఎక్కనున్నాయి. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే 82 రైళ్లను పునరుద్దరించింది. వీటిలో 16 రైళ్లు ఎక్స్ప్రెస్ కాగా 66 ప్యాసింజర్ రైళ్లు. ఈ నెల 19 నుంచి కొత్త నె�
సికింద్రాబాద్ : నగరంలోని బోయిన్పల్లిలో ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసింది. ఇద్దరు కుమార్తెలతో సహా దంపతులు పురుగులమందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. ఈ ఘటనలో తల్లి, పెద్ద కుమార్తె మృతిచె
ప్రయాణికులు| ప్రయాణికుల రద్దీ తక్కువగా ఉండటంతో దక్షిణ మధ్య రైల్వే ఆరు ప్రత్యేక రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసింది. ఇందులో విశాఖపట్నం-కాచిగూడ (08561)ను జూలై 1 నుంచి 14 వరకు, కాచిగూడ-విశాఖపట్నం రైలు (08562)ను జూలై 2 ను�
బాత్రూమ్| సికింద్రాబాద్లో ఇంటి యజమానిని కిరాయికి ఉంటున్న వ్యక్తి దారుణంగా హత్యచేశాడు. అల్వాల్లోని హస్మత్పేటలో మంగతాయారు (72) అనే వృద్ధురాలికి ఇళ్లు ఉన్నది. ఆ ఇంట్లో సురేశ్ అనే వ్యక్తి కిరాయికి ఉంటున�
నేటి నుంచి పటాలెక్కనున్న ఎంఎంటీఎస్ రైళ్లు | సుమారు 15 నెలల తర్వాత ఎంఎంటీఎస్ రైళ్లు బుధవారం పట్టాలెక్కనున్నాయి. ఈ మేరకు ట్రైన్లను నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే అన్ని ఏర్పాట్లు చేసింది.