సికింద్రాబాద్ : గ్రేటర్ పరిధిలో ఆస్తిపన్ను వసూలు వేగం పెంచాలని జీహెచ్ఎంసీ సికింద్రాబాద్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ పల్లె మోహన్రెడ్డి అన్నారు. అలాగే శనివారం నుంచి ప్రారంభమయ్యే ఓటరు గుర్తింపు కార�
ఆర్మీ రోడ్లు మూసివేత | స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఈ నెల 13 నుంచి 17 వరకు సికింద్రాబాద్ మిలటరీ స్టేషన్లోని ఆర్మీ రోడ్లన్నీ మూసివేయనున్నట్లుగా ఆర్మీ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.
సికింద్రాబాద్ : సీతాఫల్మండి మెడిబావిలోని పోచమ్మ, ముత్యాలమ్మ ఆలయంలో ఆదివారం జరిగిన బోనాల ఉత్సవాలలో సాయంత్రం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అమ్మవార్ల దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయ సింగిల�
సికింద్రాబాద్: డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ రూ. 4 లక్షల విలువచేసే ముఖ్యమంత్రి సహాయనిధి పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. సీతాఫల్మండికి చెందిన తిరుమలేష్, అడ్డగుట్టకు చెందిన షీలాజోసెఫ్ల కుటుంబ స�
అడ్డగుట్ట: అమావాస్య పుష్యమీ నక్షత్రం సందర్భంగా తుకారంగేట్ పహాడి హనుమాన్ ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు వెంకటరమణాచార్యులు మాట్లాడుతూ అంజనీపుత్రుడిని సిం�
సికింద్రాబాద్లో రోడ్డు ప్రమాదం.. యువకుడి మృతి | సికింద్రాబాద్లో రోడ్డు ప్రమాదంలో యువకుడు మృత్యువాతపడ్డాడు. మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. జనహర్నగర్ పరిధిలోని చెన్నాపూర్లో గురువారం ఈ ఘటన చోటు చేస�
సికింద్రాబాద్ : సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. తెల్లవారుజామునుంచే భక్తులు అమ్మవారిని దర్శించుకుని బోనాలు సమర్పించుకుంటున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి �
లష్కర్| సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ప్రారంభమైంది. ఆదివారం ఉదయం 4 గంటలకే లష్కర్ బోనాలు ఆరంభమయ్యాయి. ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మహంకాళి అమ్మవారికి తొలి బోనం సమర్పించ
మంత్రి తలసాని | బోనాల ఉత్సవాలను భక్తులు ఘనంగా జరుపుకునేలా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
సికింద్రాబాద్ : దాదాపు 16 నెలల తర్వాత సాధారణ రైళ్లు పట్టాలు ఎక్కనున్నాయి. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే 82 రైళ్లను పునరుద్దరించింది. వీటిలో 16 రైళ్లు ఎక్స్ప్రెస్ కాగా 66 ప్యాసింజర్ రైళ్లు. ఈ నెల 19 నుంచి కొత్త నె�
సికింద్రాబాద్ : నగరంలోని బోయిన్పల్లిలో ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసింది. ఇద్దరు కుమార్తెలతో సహా దంపతులు పురుగులమందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. ఈ ఘటనలో తల్లి, పెద్ద కుమార్తె మృతిచె