KTR | జీహెచ్ఎంసీలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డును విలీనం చేయాలన్న సూచనలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. కంటోన్మెంట్ విలీనం వాదనతో తాను ఏకీభవిస్తున్నానని చెప్పారు
సికింద్రాబాద్ : ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలతో పాటు వివిధ వర్గాలకు ప్రయోజనం కలిగించేలా తమ వంతు కృషి చేస్తున్నామని ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. ఇందిరా పార్క్ ప్రాంతానికి �
సికింద్రాబాద్ : నవరాత్రులు మండపాల్లో కొలువుదీరి విశేష పూజలందుకున్న ఏకదంతుడిని నిమజ్జనం ఆదివారం ఘనంగా నిర్వహించారు. శోభాయాత్రలో వర్షం పడుతున్నా ప్రజలు, భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని విఘ్నాధిపతికి న�
సికింద్రాబాద్ : ఏ పార్టీకీ సాధ్యం కాని రీతిలో టీఆర్ఎస్ లో సంస్థాగత నిర్మాణం పకడ్బందీగా కొనసాగించేందుకు కసరత్తు ప్రారంభమైంది. కమిటీల ఏర్పాటులో స్వేచ్ఛాయుత వాతావరణంలో అందరి అభిప్రాయాలతో సమష్టి నిర్ణయా�
బేగంపేట్ : ఎప్పుడు రద్దీగా ఉండే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో కంటోన్మెంట్ డిపోకు చెందిన ఏపీ 29 జెడ్ 3269 నెంబర్ గల ఆర్టీసీ బస్సు మెట్రో పిల్లర్ నెంబర్ బి 956ను ఢీ కొట్టింది. వివరాల ప్రకారం సికిం
బన్సీలాల్పేట్: క్షత్రీయ రాజ్పుత్ సభ సికింద్రాబాద్ కుత్బిగూడ నూతన కార్యవర్గ కమిటీ అధ్యక్షుడిగా కేదార్నాథ్ సింగ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సోమవారం జరిగిన సర్వసభ్య సమావేశంలో ఎన్నికల రిటర్నింగ్ అధిక�
జలవిహార్లో టీఆర్ఎస్ సమావేశం ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి తలసాని | ఈ నెల 7న జలవిహార్లో హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల స్థాయి టీఆర్ఎస్ జనరల్ బాడీ సమావేశం నిర్వహించనున్నట్లు రాష్ట్ర పశు సంవర�
బేగంపేట్ :సికింద్రాబాద్ జనరల్ బజార్లోని కలాసిగూడ జూలమ్మ దేవాలయంలో ఆదివారం శ్రావణ మాస బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, స్థానిక కార్పొరేటర్ చీర సుచి
జంటనగరాల్లో వర్షం | సికింద్రాబాద్, హైదరాబాద్ జంటనగరాల్లోని పలు ప్రాంతాల్లో శనివారం మధ్యాహ్నం వర్షం కురిసింది. ఎల్బీనగర్, నాగోల్, మన్సూరాబాద్, చింతలకుంట, వనస్థలీపురం, హయత్నగర్, సికింద్రాబాద్, బే�
బేగంపేట్: ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని, తప్పనిసరిగ వ్యాక్సిన్ వేయించుకోవాలని సికింద్రాబాద్ ఆర్డీవో వసంతకుమారి సూచించారు. యాక్షన్ ఎయిడ్ సంస్థ రూపొందించిన కొవిడ్పై అవగాహన ప్రచార యాత్�
బేగంపేట్ :సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయినీ మహంకాళి దేవాలయంలో గురువారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థానం మండపంలో సౌందర్యుల సత్సాంగ్ గ్రూపు ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అమ్మవారి చిత్�
మోండా మార్కెట్ను తరలించం | మోండా మార్కెట్ను ఇక్కడి నుంచి తరలిస్తారని జరుగుతున్న ప్రచారం అవాస్తవమని, ఈ మార్కెట్ను అన్ని రకాలుగా అభివృద్ది పరిచేందుకు త్వరలో చర్యలు తీసుకోనున్నట్లు మంత్రి తలపాని శ్రీన
బన్సీలాల్పేట్: ఇటీవల ఆగ్రాలో జరిగిన ‘మిస్టర్ అండ్ మిసెస్ ఇండియా’ పోటీలలో సికింద్రాబాద్కు చెందిన రేణికుంట మారుతీచరణ్ తన సత్తా చాటాడు. మారుతీచరణ్ సికింద్రాబాద్ పద్మారావునగర్లోని సర్దార�
మెహిదీపట్నం :తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతో ఓ వ్యక్తిని కత్తితో పొడిచి దారుణంగా హత్య చేసిన సంఘటన ఆసిఫ్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప�