Agnipath | అగ్నిపథ్కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళనలు హైదరాబాద్కూ వ్యాపించాయి. అగ్నిపథ్ ను రద్దుచేసి మిలటరీ రిక్రూట్మెంటును యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ సికింద్రాబాద్లో య�
NTPC | రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (ఆర్ఆర్బీ).. సికింద్రాబాద్ ఎన్టీపీసీ సీబీటీ 2 ఉద్యోగాల భర్తీ కోసం 12 నుంచి 17 వరకు పరీక్షలు నిర్వహించనున్నది.
త్వరలో వెయ్యిమంది డాక్టర్ల నియామకం: మంత్రి హరీశ్రావు గాంధీ మెడికల్ కాలేజీ 2016 బ్యాచ్ విద్యార్థుల స్నాతకోత్సవం బన్సీలాల్పేట్, జూన్ 4: వైద్యవృత్తి గౌరవాన్ని మరింత పెంచాల్సిన బాధ్యత డిగ్రీ పూర్తి చేసు
హైదరాబాద్ : సికింద్రాబాద్లోని బసేరా హోటల్లోని పబ్పై సోమవారం పోలీసులు దాడి చేశారు. అశ్లీల నృత్యాలు చేస్తున్నారన్న పక్కా సమాచారంతో నార్త్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్�
Mahankali Jatara | మహంకాళి అమ్మవారి విగ్రహం తప్పిస్తున్నారనే ప్రచారం అవాస్తవమని, అమ్మవారి విషయంలో రాజకీయాలు చేయడం సరికాదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. జులై 17, 18 తేదీల్లో ఘనంగా మహంకాళి జాతర (Mahankali Jatara) ఉత్స�
– లబ్ది దారునికి ఎల్వోసీని అందజేసిన డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ సికింద్రాబాద్ : ఆపత్కాలంలో ఉన్న పేదలకు రాష్ట్ర ప్రభుత్వం అందించే సీఎం సహాయనిధి ఆపద్భాంధులా మారుతోందని రాష్ట్ర డిప్యూటీ స్పీకర�
Lalaguda | సికింద్రాబాద్ లాలాగూడలో (Lalaguda) వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. బోరబండకు చెందిన అఫ్సర్ అనే వ్యక్తిని మంగళవారం రాత్రి దుండగులు పొడిచి చంపారు.
Batasingaram | విజయవాడ జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. రంగారెడ్డి జిల్లా బాటసింగారం (Batasingaram) వద్ద ఆగివున్న లారీని ఓ కారు ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న మహిళ అక్కడికక్కడే మృతిచెందారు.
Metro train | మెట్రో రైల్వే ట్రాక్పై యువకుడు హల్చల్ చేశారు. గుర్తుతెలియని యువకుడు సికింద్రాబాద్ వెస్ట్-జేబీఎస్ మార్గంలో రైల్వే ట్రాక్పై నడుచుకుంటూ వెళ్తున్నట్లు భద్రతా సిబ్బంది గుర్తించారు.
సికింద్రాబాద్ : రాష్ట్ర సర్కారు కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఆదివారం మేడే వేడుకలు సికింద్రాబాద్, కంటోన్మెంట్ వ్యాప్తంగా కార్మికులు ఘనంగా నిర్వ�
హైదరాబాద్ : సికింద్రాబాద్లో 45 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. రేపట్నుంచి జూన్ 4వ తేదీ వరకు సికింద్రాబాద్ సీటీవో జంక్షన్ నుంచి రసూల్పురా నాలా వరక
హైదరాబాద్ : ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నెల 18న సికింద్రాబాద్ – తిరుపతి మధ్య ప్రత్యేక రైలు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. సికింద్రాబాద్ స్టేషన్లో 18న స
ఒక దీపంతో అనేక దీపాలను వెలిగించినట్టు.. ఒక వ్యక్తి అవయవ దానంతో కనీసం 40 మంది జీవితాల్లో వెలుగులు నింపవచ్చని జీవన్దాన్ కో ఆర్డినేటర్ డాక్టర్ స్వర్ణలత చెప్పారు.