Fire Breaks out at GHMC office | సికింద్రాబాద్లోని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో బుధవారం అగ్నిప్రమాదం జరిగింది. మూడో అంతస్తులోని పన్నుల విభాగంలో
Raniganj | సికింద్రాబాద్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రాణిగంజ్లో (Raniganj) ఉన్న ఓ ఎలక్ట్రిక్ గోదాంలో బుధవారం ఉదయం మంటలు చెలరేగాయి. క్రమంగా అవి గోదాం మొత్తం వ్యాపించాయి.
సికింద్రాబాద్,జనవరి5: సికింద్రాబాద్ నియోజకవర్గం ఓటర్ల జాబితా డ్రాఫ్ట్రోల్ సిద్ధమైంది. పలు కసరత్తుల అనంతరం జీహెచ్ఎంసీ ఎన్నికల అధికారులు బుధవారం ఓటర్ల జాబితాకు తుదిరూపు ఇచ్చారు. చిరునామాల మార్పులు,
హిమాయత్నగర్ : తమ కుమార్తె పూజ(19)కు మాయమాటలు చెప్పి పెండ్లి చేసుకున్న మైనర్ బాలుడిపై చర్యలు తీసుకుని తమ కుమార్తెను అప్పగించాలని బాధిత తల్లిదండ్రులు శారద,రమేష్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మంగళవారం �
సికింద్రాబాద్ : సికింద్రాబాద్ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశానని, సంక్షేమం, అభివృద్ధిలో సికింద్రాబాద్ను అగ్రస్థానంలో తీర్చిదిద్దుతున్నామని తెలంగాణ శాసనసభ ఉపసభాపతి తీగుల్ల పద్మారావు�
అమరావతి : దక్షిణ మధ్య రైల్వే ప్రయాణీకుల రద్దీని తగ్గించడానికి సిద్ధమైంది. విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ మధ్య మరికొన్ని వీక్లీ స్పెషల్ ట్రైన్స్ ను పెంచనున్నది.ట్రైన్ నెంబర్ 08579 విశాఖపట్నం-సికింద్రాబాద్
మారేడ్పల్లి : తాగుడుకు బానిసై జీవితం పై విరక్తి చెందిన రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మచ్చ బ�
Minister KTR | హైదరాబాద్ పరిధిలోని కంటోన్మెంట్లో రోడ్ల మూసివేతపై కేంద్రమంత్రులు రాజ్నాథ్ సింగ్, కిషన్ రెడ్డికి రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. కంటోన్మెంట్లో అక్రమంగా రోడ్లు
తెలుగుయూనివర్సిటీ : ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ మీదుగా ముంబాయికి ప్రయాణీకుల మాదిరిగా వ్యవహరిస్తూ బ్యాగులలో గంజాయి తరలిస్తున్న ఓ ఘరానా ముఠాను నాంపల్లి రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. గురువారం ఏర్పాటు చ
హైదరాబాద్ : సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న సౌత్ సెంట్రల్ రైల్వేను జాతీయ పురస్కారాలు వరించాయి. ఇంధన పొదుపులో దక్షిణ మధ్య రైల్వేకు 4 జాతీయ పురస్కారాలు వచ్చాయి. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ, విద్య�
మారేడ్పల్లి : ఒడిశా నుంచి ముంబాయికి సికింద్రాబాద్ మీదుగా రైల్వేలో అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఓ వ్యక్తిని సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్టుచేసి రిమాండ్కు తరలించారు. మంగళవారం సికింద్రాబాద్�
Six arrested for smuggling ganja in Hyderabad | సికింద్రాబాద్ నుంచి ముంబైకి గంజాయి తరలిస్తున్న ముఠాను రైల్వేపోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా రైల్వే పోలీస్ డీఎస్పీ
బేగంపేట్ : ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలతో ఓ వ్యక్తి ఉరేసుకొని ఆత్మహాత్య చేసుకున్నాడు. ఈ సంఘటన గురువారం సికింద్రాబాద్ మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఐ గోపాల్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నా�