హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో అవసరమైన చోట ఆర్యూబీలు, ఆర్వోబీలు నిర్మిస్తామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధిలోని తుకారం గేట్ వద్ద �
accident | సికింద్రాబాద్, షాబాద్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మరణించారు. రంగారెడ్డి జిల్లాలోని షాబాద్ మండలంలోని సీతారాంపూర్ గేటు వద్ద బైకును డీసీఎం ఢీకొట్టింది.
హైదరాబాద్: స్వామి వివేకానంద బోధనల్లో ఆచరణాత్మకత ఎక్కువని తెలంగాణ హైకోర్ట్ న్యాయమూర్తి డాక్టర్ రాధారాణి చెప్పారు. 1893 ఫిబ్రవరి 13న సికింద్రాబాద్ మెహబూబ్ కాలేజీలో స్వామి వివేకానంద ప్రసంగించిన సందర్భంగా ని�
సికింద్రాబాద్ పరిధిలోని తుకారం గేట్ జోగి నగర్కు చెందిన అనీషా తన గోడును మంత్రి కేటీఆర్కు ట్విట్టర్ వేదికగా వినిపించింది. తాను ప్రేమ వివాహం చేసుకున్నాను. తన భర్త కొవిడ్తో మరణించాడు. తనకు ఐ�
మారేడ్పల్లి : ఆకలిగొన్న వారి వద్దకే వెళ్లి ఉచితంగా అన్న వితరణ చేయడం మానవీయతకు నిదర్శనం అని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్రావు అన్నారు. సికింద్రాబాద్ క్లాక్టవర్ పరిసర
సికింద్రాబాద్ : నిరుపేదలకు మంచి వైద్యాన్ని అందించేందుకు తన వంతు కృషి చేస్తానని రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ అన్నారు. ఈ మేరకు మంగళవారం సికింద్రాబాద్ నియోజకవర్గం సీతాఫల్మండికి చెందిన ఉమర�
MMTS | హైదరాబాద్ నగరవాసుల ప్రయాణావసరాలను తీర్చుతున్న ఎంఎంటీఎస్ (MMTS) సర్వీలు నేడు పాక్షికంగా రద్దయ్యాయి. సాంకేతిక కారణాలు, ట్రాక్ మరమ్మతుల నేపథ్యంలో సోమవారం 36 సర్వీసులను
బౌద్ధనగర్ : సికింద్రాబాద్ లో రెండు కత్తి పోట్ల కేసులు చేధించామని అదనపు సీపీ చౌహాన్ తెలిపారు. చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో సంతోష్ పై కత్తితో దాడి చేసిన కేసులో నిందితులను అరెస్ట్ చేశామని చెప్పారు. �
మారేడ్పల్లి : స్వాతంత్ర్య సమరయోధుడు, ఆజాద్ హిందూ ఫౌజ్ వ్యవస్థాపకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గొప్ప దేశ భక్తుడు అని హర్యాన గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. ఆదివారం సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్క�
అభివృద్ధి పథంలో సికింద్రాబాద్ నియోజకవర్గం డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ తుకారాంగేట్లో ఆర్యూబీ నిర్మాణ పనులను పరిశీలన అడ్డగుట్ట, జనవరి 22: అభివృద్ధిలో సికింద్రాబాద్ నియోజకవర్గం దూసుకుపోతున్నదని