Revanth Reddy | సచివాలయంలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 177 మంది సెక్షన్ ఆఫీసర్లు బదిలీ అయినప్పటికీ చాలా మంది కొత్త పోస్టుల్లో చేరకపోవడంపై సీఎం రేవంత్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. బదిలీలను ఆపేందుకు పైరవీలు చ�
తెలంగాణ సెక్రటేరియట్కు మూడురోజుల పాటు వరుసగా కాల్స్ చేసి బెదిరింపులకు దిగడం కలకలం రేపుతోంది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కార్యాలయంలోని అర్జీలు, ఫిర్యాదుల విభాగానికి ఓ వ్యక్తి మూడురోజులుగా వరుసగా ఫోన�
సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు ప్రభుత్వ తీరును వ్యతిరేకించడం, ఆందోళనబాట పట్టడం చూస్తుంటాం. విద్యార్థి సంఘాలు స్కాలర్షిప్లు ఇవ్వాలని, మెస్ చార్జీలు పెంచాలని ధర్నాలు, ముట్టడిలు చేపట్టడం గమనిస్
AP Government | ఏపీ గ్రామ, సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం (AP Government) షాక్ ఇచ్చింది. సచివాలయాలను కేటగిరులుగా విభజించి , ప్రస్తుతమున్న ఉద్యోగులను తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
గణతంత్ర దినోత్సవ రోజున రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ను (BR Ambedkar) కాంగ్రెస్ సర్కార్ ఘోర అవమానించింది. సచివాలం వద్ద ఉన్న 125 అడుగుల బాబాసాహెబ్ విగ్రహాన్ని కాంగ్రెస్ పాలకులు పట్టించుకోలేదు. అంబేద్కర్ విగ్రహ
సచివాలయంలో ఎస్పీఎఫ్ పోలీసులు వర్సెస్ ఇంటెలిజెన్స్ పోలీసులు అన్నట్టుగా పరిస్థితి తయారైనట్టు సమాచారం. తాము సచివాలయంలోనికి వెళ్లే సమయంలో ఎస్పీఎఫ్ సిబ్బంది గేటు దగ్గర అడ్డుకుంటున్నారని ఇంటెలిజెన్స�
కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్పు చేసి సచివాలయంలో ప్రతిష్ఠించడంపై ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, తెలంగాణవాదులు భగ్గుమన్నారు.
ప్రాణాలు ఫణంగా పెట్టి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను మాజీ సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తే కాంగ్రెస్ సర్కారు కక్షపూరితంగా వ్యవహిరిస్తూ నాశనం చేస్తున్నదని నల్లగొండ, నకిరేకల
సచివాలయం ఆవరణలో తెలంగాణ తల్లి కొత్త విగ్రహావిష్కరణకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. సోమవారం సాయంత్రం 6.05 గంటలకు సీఎం రేవంత్రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని సీఎస్ శాంతి కుమారి వెల్ల�
కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా తయారు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయానికి చేర్చింది. బుధవారం అర్ధరాత్రి తర్వాత విగ్రహాన్ని తరలించినట్టు సచివాలయవర్గాలు తెలిపాయి.
MLA Megha Reddy | కాంగ్రెస్ పాలనలో సామాన్యులకే కాదు, ప్రజాప్రతినిధులకు కూడా కనీస గౌరవం దక్కడం లేదు. తాజాగా వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డికి( MLA Megha Reddy) సెక్రటేరియట్లో (Secretariat) చేదు అనుభవం ఎదురైంది.
Secretariat | సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు సచివాయలంలో వాస్తు మార్పులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే రెండుమూడు విడతలుగా వాస్తు మార్పులు చేసినా పెద్దగా మార్పు కనిపించకపోవడంతో తాజాగా మరోసారి మార్పులు చేస�
Hyderabad | డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం వెనుక భాగంలోని మింట్ కాంపౌండ్లో(Mint Compound) ఓ భారీ వృక్షం(Huge tree) కూలింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తికి గాయాలయ్యాయి.