రాష్ట్రంలో ఏక్ పోలీస్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వివిధ బెటాలియన్ల కానిస్టేబుల్స్ భార్యలు, వారి కుటుంబసభ్యులు శుక్రవారం సచివాలయాన్ని ముట్టడించారు. తమ భర్తలకు వెట్టిచాకిరి నుంచి విముక్�
‘ఇది జీవితంలో ఆఖరి అవకాశం మళ్లీ రాదన్నా.. అవకాశం పోతున్నదని ప్రాణం పోతున్నది.. ఇక నాకు చావే దిక్కు’ అని ఓ గ్రూప్-1 అభ్యర్థి కన్నీరు మున్నీరుగా దుఃఖిస్తూ ఆవేదన వ్యక్తం చేశాడు. సెక్రటేరియట్ వద్ద సొమ్మసిల్ల�
కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 29ని రద్దు చేయాలని, గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను రీషెడ్యూల్ చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున తరలివచ్చిన గ్రూప్-1 అభ్యర్థులు సచివాలయాన్ని ముట్టడించారు.
RS Praveen Kumar | గ్రూప్-1 అభ్యర్థుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుంది.. జీవో 29 రద్దు చేశాకే గ్రూప్-1 మెయిన్స్ నిర్వహించాలని ఆ పార్టీ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. గ్రూప్-1 అభ్యర్థుల ఆందోళ�
హైడ్రా కూల్చివేతలపై ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) మరోసారి ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. కొన్ని ప్రభుత్వ భవనాలను ఎఫ్టీఎల్లో కట్టారు.. వాటిని కూల్చేస్తారా అని ప్రశ్నించారు.
సచివాలయంలో సుదీర్ఘంగా డిప్యూటేషన్పై కొనసాగుతున్న అధికారులపై ప్రభుత్వం దృష్టి పెట్టినట్టు తెలిసింది. మంత్రులు, ఉన్నతాధికారుల దగ్గర పీఎస్లుగా, పీఏలుగా, వివిధ విభాగాల్లో సెక్షన్ ఆఫీసర్లుగా, ఇతర హోదాల�
Devendra Fadnavis | మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ నేమ్ప్లేట్ను ఒక మహిళ తొలగించింది. దానిని నేలకేసి విసిరి ధ్వంసం చేసింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ మహిళను గుర్తించి అరెస్ట్ చే�
సచివాలయంలో శుక్రవారం జరిగిన మంత్రిమండలి సమావేశం వాడివేడిగా సాగినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దాదాపు 3 గంటలపాటు క్యాబినెట్ సమావేశం జరగగా.. సుమారు గంటసేపు అధికారులను బయటికి పంపి సీఎం, మంత్రులు మాత్రమ
తెలంగాణ భ వన నిర్మాణం, ఇతర నిర్మాణ కార్మికుల బో ర్డు అమలు చేస్తున్న పథకాలను సంక్షేమ బో ర్డు ద్వారా కాకుండా ప్రైవేట్ పరం చేయడానికి వేస్తున్న టెండర్లను రద్దు చేయకుంటే సెక్రటేరియట్ను ముట్టడిస్తామని సీఐట�
హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేక కార్యక్రమానికి కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ రాబో యే రోజుల్లో �
తెలంగాణ ఆత్మగౌరవంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆటలాడుతున్నది. కవులు, కళాకారులు, మేధావులు, బుద్ధిజీవులు సహా తెలంగాణ సమాజమే వద్దని మొత్తుకున్నా రేవంత్ సర్కారుకు చీమకుట్టినట్టు అయినా లేదు.