Bypolls to 8 assembly seats | బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 8 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగనున్నాయి. నవంబర్ 11న బీహార్ అసెంబ్లీ పోలింగ్ రెండవ దశతో పాటు ఈ ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు స�
Donald Trump | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరో కీలక ప్రకటన చేశారు. రష్యాకు వ్యతిరేకంగా రెండోదశ (second phase) ఆంక్షలు విధించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.
Dost Admissions | ఇంటర్మీడియట్లో పాసైన విద్యార్థులు మే 30 నుండి జూన్ 8వ తేదీ లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ డా. విజయ్ కుమార్ తెలిపారు. బీఏ, బీకాం, బీఎస్సీ ఎంపీసీ, ఏపీసీఎస్, బీజెడ్సీ మొదలైన కోర్సు�
JK Elections | జమ్ముకశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ మొదలైంది. రెండో విడతలో భాగంగా పీర్పంజాల్ పర్వతశ్రేణికి ఇరువైపులా ఉన్న శ్రీనగర్, బుద్గాం, రా�
లోక్సభ ఎన్నికల (Lok Sabha Elections) రెండో విడత పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఈ దశలో 13 రాష్ర్టాల్లోని 89 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.
లోక్సభ రెండో విడత ఎన్నికల ప్రచారానికి బుధవారంతో తెరపడింది. 13 రాష్ర్టాలు, యూటీల్లోని 89 లోక్సభ స్థానాలకు 26న శుక్రవారం పోలింగ్ జరుగనున్నది. తొలి విడతలో 21 రాష్ర్టాల్లోని 102 స్థానాలకు 19న ఎన్నికలు జరిగాయి.
రెండో విడతలో భాగంగా 12 రాష్ర్టాల్లోని 88 లోక్సభ నియోజకవర్గాలకు గురువారం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ మేరకు కేంద్ర ఎ న్నికల సంఘం నోటిఫికేషన్ జారీచేసింది. ఈ 88 సీట్లకు ఏప్రిల్ 26న పోలింగ్ నిర్వహించన�
సార్వత్రిక సమరంలో (Lok Sabha Elections) రెండో విడుత ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. సుదీర్ఘంగా సాగుతున్న లోక్సభ ఎన్నికల్లో ఇప్పటికే మొదటి విడుత నామినేషన్ల గుడువు ముగిసింది. గురువారం ఉదయం రెండో దశ (Second Phase) ఎన్నికల్లో భా
దళితబంధు కోసం ఐక్యం గా ఉద్యమిస్తామని దళితబంధు సాధన సమితి నాయకు లు తెలిపారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి నిధులు సాధి స్తామని చెప్పారు. అప్పటికీ ప్రభుత్వం దిగిరాకపోతే వచ్చే ఎంపీ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్
ఛత్తీస్గఢ్ (Chhattisgarh) అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా రెండో దశ పోలింగ్ (Second phase) ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 5 గంటలకు ముగియనుంది.
గ్రేటర్ పరిధిలో రెండవ విడత డబుల్బెడ్ రూం ఇండ్ల పంపిణీ కార్యక్రమం గురువారం జరగనుంది. గండిమైసమ్మ-దుండిగల్ మండలంలోని దుండిగల్లో నిర్మించిన డబుల్ ఇండ్ల పంపిణీని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి, బీఆర్�