వానకాలం.. వ్యాధుల కాలం. సీజనల్ వ్యాధులు విజృంభించే కాలం. ఏ మాత్రం అప్రమత్తంగా ఉన్నా ప్రాణాలు హరీమనే కాలం. దోమలు, ఈగల వ్యాప్తి, పారిశుధ్య నిర్వహణ సరిగ్గాలేకపోవడం వంటి కారణాలతో ప్రజలు మలేరియా, డెంగీ, వైరల్ �
సీజనల్ వ్యాధులను నియంత్రించేందుకు ముందుస్తు చర్యలు చేపడతున్నట్లు కరకగూడెం పీహెచ్సీ వైద్యాధికారి రవితేజ తెలిపారు. శుక్రవారం మండలంలోని భుట్టుపల్లి పంచాయతీలో గల కేజీబీవీ పాఠశాల, వసతి గృహంలో విద్యార
సీనియర్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూర్యాపేట జిల్లా కీటక జనిత వ్యాధుల నియంత్రణ అధికారి డాక్టర్ ప్రసిద్ధ అన్నారు. మంగళవారం అర్వపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నెల వారి ఆశ డే సమీక్ష సమావేశం కార్యక�
జిల్లాలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఇంటికొక్కరు చొ ప్పున రోగాలబారిన పడుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో జిల్లాలో వాతా వరణంలో వచ్చిన మార్పులతో వందల సంఖ్యలో ప్రజలు వ్యాధులతో ఇబ్బందిపడుతున్నా ర�
జిల్లాలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. గత వారం, పది రోజులుగా కురుస్తున్న వర్షాలతో మురుగు నిలవడం, చెత్తాచెదారం ఎక్కడిక్కడ పేరుకుపోవడంతో దోమ లు స్వైరవిహారం చేస్తుండడంతో ఒక్కసారిగా రోగాలు పెరిగిపో�
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. దీంతో అనేకమంది ప్రజలు సీజనల్ వ్యాధ
ప్రస్తుత వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల గ్రామాల్లో వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్వో పవిత్ర కోరారు. ఓదెల, కొలనూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆమె గురువారం సందర్శించారు. డీఎంహెచ్వోగ
ఆయిల్పామ్ సాగును ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్జాజు సంగారెడ్డి కలెక్టర్కు సూచించారు. శనివారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. వ్యవసాయ�
వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని గ్రామంలో వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని గ్రామ బోర్లం క్యాంపు సర్పంచ్ కుంటోల్ల లక్ష్మి అన్నారు. గ్రామంలో చేపడుతున్న పారిశుద్ధ్యపు పనులను వార్డు సభ్యు
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని బాన్సువాడ మండలంలోని కొత్తబాది సర్పంచ్ సాయాగౌడ్ అన్నారు. గ్రామంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ అధ్యక్షతన సోమవారం గ్రామసభను ఏర్పాటు చేశారు.
విద్యార్థులు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకొని ఆరోగ్యం కాపాడుకోవాలని పెద్దపల్లిరాష్ట్రీయ బాల స్వస్త్య కార్యక్రమం (ఆర్ బి ఎస్ కే) డాక్టర్ అనిత అన్నారు.
రాష్ట్రంలో డెంగ్యూ పంజా విసురుతున్నది. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ నాటికి రాష్ట్రవ్యాప్తంగా 6,120 కేసులు నమోదయ్యాయి. ఆగస్టు నాటికి 4,086 మంది ఈ వ్యాధి బారిన పడగా.. సెప్టెంబర్లో మరో 2,034 కేసులు నమోదయ్యాయి. దీం�