వర్షాకాలం వర్షాలు వరుసగా కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అవసరమైన చర్యలు, జాగ్రత్తలు తీసుకోవాలని కళాశాల అధ్యాపకులు రాజేంద్రప్రసాద్ అన్నారు. పెద్దపల్లి మండలంలోని హన్మంతునిపేటల�
Mulugu | రాష్ట్ర మంత్రి సీతక్క ఇలాకాలో దారుణ పరిస్థితులు వెలుగు చూస్తున్నాయి. పలు గ్రామాలకు రోడ్డు మార్గం లేకపోవడంతో వరద నీటిలో బోటులో వెళ్లి వైద్యం అందిస్తున్నారు డాక్టర్లు.
ప్రస్తుతం ఏ ఇంట చూసినా దగ్గు, జలుబు, జ్వరంతో సతమతమవుతున్న వారే కనిపిస్తున్నారు. కొన్ని రోజులుగా వాతావరణంలో వస్తున్న మార్పులతో చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ మంచానపడ్డారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలతో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. మురుగు నిలవడం, చెత్తాచెదారం ఎక్కడిక్కడ పేరుకు పోవడంతో దోమల వ్యాప్తి పెరిగి రోగాలు పెరుగుతున్నాయి. పల్లె, పట్టణం అన�
సీజనల్ వ్యాధులు పెరిగిపోవడంతో బస్తీ, పల్లె దవాఖానల్లో ఓపీలు రెట్టింపు అయ్యాయి. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా డెంగీ, వైరల్ ఫీవర్, మలేరియా తదితర వ్యాధుల బారిన పడుతున్న రోగులు పల్లె, బస్తీ దవాఖ�
సీజన్ పట్ల వచ్చే వ్యాధులు (Seasonal Diseases) దరిదాపులకు రాకుండా అప్రమత్తంగా ఉండాలని నిజాంపేట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారిని తరిణి అన్నారు. ప్రతి ఏటా వచ్చే సీజన్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప�
వర్షాకాలంలో గ్రామాల్లోని ప్రజలు విష జ్వరాల బారిన పడకుండా వైద్య సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కట్టంగూర్ మండల ప్రత్యేక అధికారి సతీశ్ కుమార్ అన్నారు. గురువారం కట్టంగూర్ ప్రాథమిక ఆరోగ్యం కేంద్రా�
దవాఖానల్లో రాష్ట్రవ్యాప్తంగా అవుట్ పేషెంట్ (ఓపీ) కేసులు భారీగా పెరుగుతున్నాయి. భారీ వర్షాల కారణంగా సీజనల్ వ్యాధులు ప్రబలుతుండటంతో హైదరాబాద్లోని ప్రధాన దవాఖానలతోపాటు జిల్లా దవాఖానల్లో ఓపీల సంఖ్య క�
రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ప్రజారోగ్యానికి ఇబ్బందులు తలెత్తకుండా నిరంతరం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించార
ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వం చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్త్తోందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. శనివారం నకిరేకల్లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..కాంగ్రెస్ పాలనలో ప్రజలు రో�