విద్యార్థులు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకొని ఆరోగ్యం కాపాడుకోవాలని పెద్దపల్లిరాష్ట్రీయ బాల స్వస్త్య కార్యక్రమం (ఆర్ బి ఎస్ కే) డాక్టర్ అనిత అన్నారు.
రాష్ట్రంలో డెంగ్యూ పంజా విసురుతున్నది. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ నాటికి రాష్ట్రవ్యాప్తంగా 6,120 కేసులు నమోదయ్యాయి. ఆగస్టు నాటికి 4,086 మంది ఈ వ్యాధి బారిన పడగా.. సెప్టెంబర్లో మరో 2,034 కేసులు నమోదయ్యాయి. దీం�
ప్రాథమిక పాఠశాలల్లోని ఒకటి, రెండు తరగతుల్లో నాలుగు సబ్జెక్టులు.. మూడు నుంచి ఐదు తరగతుల్లో ఐదు సబ్జెక్టులు ఒకే ఒక్క టీచర్ బోధిస్తున్నారు. ఇలాంటి సింగిల్ టీచర్ స్కూళ్లు తెలంగాణలో 2024-25 విద్యా సంవత్సరానిక�
ప్రస్తుతం గ్రేటర్లో వరుసగా కురుస్తున్న వానలతో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ముఖ్యంగా హెచ్3ఎన్2 వైరస్ వ్యాప్తి చెందుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. దీని వల్ల ముఖ్యంగా జలుబు, దగ్గు, జ్వరం గొంత�
వర్షాకాలం వర్షాలు వరుసగా కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అవసరమైన చర్యలు, జాగ్రత్తలు తీసుకోవాలని కళాశాల అధ్యాపకులు రాజేంద్రప్రసాద్ అన్నారు. పెద్దపల్లి మండలంలోని హన్మంతునిపేటల�
Mulugu | రాష్ట్ర మంత్రి సీతక్క ఇలాకాలో దారుణ పరిస్థితులు వెలుగు చూస్తున్నాయి. పలు గ్రామాలకు రోడ్డు మార్గం లేకపోవడంతో వరద నీటిలో బోటులో వెళ్లి వైద్యం అందిస్తున్నారు డాక్టర్లు.
ప్రస్తుతం ఏ ఇంట చూసినా దగ్గు, జలుబు, జ్వరంతో సతమతమవుతున్న వారే కనిపిస్తున్నారు. కొన్ని రోజులుగా వాతావరణంలో వస్తున్న మార్పులతో చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ మంచానపడ్డారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలతో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. మురుగు నిలవడం, చెత్తాచెదారం ఎక్కడిక్కడ పేరుకు పోవడంతో దోమల వ్యాప్తి పెరిగి రోగాలు పెరుగుతున్నాయి. పల్లె, పట్టణం అన�
సీజనల్ వ్యాధులు పెరిగిపోవడంతో బస్తీ, పల్లె దవాఖానల్లో ఓపీలు రెట్టింపు అయ్యాయి. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా డెంగీ, వైరల్ ఫీవర్, మలేరియా తదితర వ్యాధుల బారిన పడుతున్న రోగులు పల్లె, బస్తీ దవాఖ�
సీజన్ పట్ల వచ్చే వ్యాధులు (Seasonal Diseases) దరిదాపులకు రాకుండా అప్రమత్తంగా ఉండాలని నిజాంపేట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారిని తరిణి అన్నారు. ప్రతి ఏటా వచ్చే సీజన్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప�