సికింద్రాబాద్, హైదరాబాద్ డివిజనల్ రైల్వే పరిధిలో కొనసాగుతున్న మౌలిక సదుపాయాల అభివృద్ధి పనుల నేపథ్యంలో నగరంలో తిరుగాల్సిన మొత్తం 22 ఎంఎంటీఎస్ లోకల్ రైలు సర్వీసులు రద్దు చేస్తూ శుక్రవారం ఎస్సీఆర్
ఒడిశాలోని బహనాగ బజార్ రైల్వే స్టేషన్లో (Bahanaga Railway station) ట్రాక్ నిర్వహణ పనులు (Maintenance works) కొనసాగుతున్నాయి. ఈనేపథ్యంలో 15 రైళ్లను రద్దుచేసినట్లు (Trains Cancelled) దక్షిణ మధ్య రైల్వే (SCR) అధికారులు తెలిపారు.
SCR | పశ్చిమ బెంగాల్లోని హౌరా మార్గంలో నడిచే 15 రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఒడిశా బాలాసోర్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. కోరమాండల్ ఎక్�
దక్షిణ మధ్య రైల్వే(ఎస్సీఆర్) అంచనాలకుమించి రాణిస్తున్నది. గత నెలలో ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చడం ద్వారా రూ.465.38 కోట్ల ఆదాయం సమకూరినట్టు రైల్వే అధికారులు తెలిపారు. ఒక నెలలో ఇంతటి స్థాయిలో ఆదాయం ర�
ముందు పాత రైళ్లు, సర్వీసులను రద్దు చేస్తారు. మళ్లీ కొన్నాళ్లాగి కొత్త రైళ్లంటూ, సర్వీసులంటూ ప్రకటిస్తారు. ఆ తర్వాత ఊదరగొడతారు. ఇక అక్కడి నుంచి అన్నీ కొత్త సర్వీసులేనంటూ ఉధృతంగా ప్రచారం మొదలు పెడతారు. ప్రధ
ముందు పాత రైళ్లు, సర్వీసులను రద్దు చేస్తారు. మళ్లీ కొన్నాళ్లాగి కొత్త రైళ్లంటూ, సర్వీసులంటూ ప్రకటిస్తారు. ఆ తర్వాత ఊదరగొడతారు. ఇక అక్కడి నుంచి అన్నీ కొత్త సర్వీసులేనంటూ ఉధృతంగా ప్రచారం మొదలు పెడతారు.
Vande Bharat train | తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి భక్తులకు శుభవార్త. సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు త్వరలో పరుగులు పెట్టనున్నది. ఈ సెమీ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ను ఏప్రిల్ 8న ప్ర�
రాష్ట్ర ఉద్యానశాఖ నిర్వహించిన అర్బన్ ఫార్మింగ్ ఫెస్టివల్ 2023లో దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) జోన్ 11 ప్రథమ బహుమతులకు ఎంపికైంది. వివిధ వ్యాపార సంస్థలు, రెసిడెన్షియల్ కాలనీలు తమ ప్రాంతంలో పచ్చదనాన్ని మ
తకొంతకాలంగా భారతీయ రైల్వే (Indian Railways) వివిధ కారణాలతో ప్రతిరోజూ వందల సంఖ్యలో రైళ్లను (Trains) రద్దుచేస్తూ వస్తున్నది. ఇందులో భాగంగా శుక్రవారం కూడా దేశవ్యాప్తంగా 240 రైళ్లను రద్దుచేసింది (Cancelled).
SCR | దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో మొత్తం 34 రైళ్లను రద్దు చేసినట్లు శనివారం రైల్వే అధికారులు వెల్లడించారు. అయితే ఇందులో 18 రైళ్లు రెగ్యులర్ రైళ్లు ఉండగా.. మరో 16 రైళ్లు ఎంఎంటీఎస్కు సంబంధించినవిగా ఉన్నట్�
రెండు రోజుల క్రితం హైదరాబాద్ సమీపంలో గోదావరి ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పడంతో దక్షిణ మధ్య రైల్వే అప్రమత్తమయింది. రైల్వే ట్రాక్ల మరమ్మత్తులు, మెయింటేనెన్స్ పనులు చేపట్టింది. ఈనేపథ్యంలో శుక్ర, శనివారాల
RPF Constables | రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 19,800 ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నట్లు సోషల్మీడియాలో వైరల్ అవుతున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని దక్షిణ మధ్య రైల్వే అధికారులు
SCR | ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పలు స్టేషన్ల మధ్య ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు మంగళవారం ప్రకటించారు. విశాఖపట్నం - మహబూబ్నగర్,
SCR | సికింద్రాబాద్, హైదరాబాద్ సబర్బన్కు సంబంధించి ఎంఎంటీఎస్ లోకల్ రైలు సర్వీసులను శని, ఆదివారాల్లో రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. సనత్నగర్ - హఫీజ్పేట్ స్టేషన్ల మధ్య కొనసాగుతున్న ట్ర
SCR | అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్యరైల్వే శుభవార్త అందించింది. సికింద్రాబాద్ నుంచి శబమరి వెళ్లే భక్తుల కోసం ఈ నెల 20 నుంచి 26 ప్రత్యేక రైళ్లను నడుపనున్నామని రైల్వే అధికారులు వెల్లడించారు.