హైదరాబాద్ : ఈ నెల 4వ తేదీన హైదరాబాద్ నగరంలో 34 ఎంఎంటీఎస్ సర్వీసులను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటన విడుదల చేశారు. పలు పనుల కారణంగా ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్త
హైదరాబాద్ : సికింద్రాబాద్, హైదరాబాద్ సబర్బన్కు సంబంధించిన మల్టీ మోడల్ ట్రాన్స్పోర్టు సర్వీసెస్ (ఎంఎంటీఎస్) లోకల్ రైలు సర్వీసులను వచ్చే ఆదివారం రద్దు చేస్టున్నట్లు గురువారం దక్షిణ మధ్య రైల్వే �
హైదరాబాద్ : ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సికింద్రాబాద్ నుంచి తిరుపతి, యశ్వంత్పూర్ స్టేషన్ల మధ్య నాలుగు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు మంగళవారం దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు
MMTS | హైదరాబాద్లో ఎంఎంటీఎస్ రైళ్ల రద్దు కొనసాగుతున్నది. గత కొన్నిరోజులుగా సెలవు రోజుల్లో ఎంఎంటీఎస్ రైళ్లను దక్షిణమధ్య రైల్వే రద్దుచేస్తూ వస్తున్నది.
SCR | రాష్ట్రంలో నాలుగు రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో భారీగా వరదలు పోటెత్తాయి. ఈ నేపథ్యంలో గురువారం నుంచి 17వ తేదీ పలు రైళ్లను దక్షిణమధ్య రైల్వే (SCR) రద్దుచేసింది.
హైదరాబాద్ : భారీ వర్షాల కారణంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 10 రైళ్లను పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. మరో రెండు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. సికింద్రా�
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 22 (నమస్తే తెలంగాణ): రైల్వేల్లో స్టార్టప్ల కోసం టీ-హబ్తో ఒప్పందం చేసుకోవడంపై దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) దృష్టి సారించింది. ఈ క్రమంలోనే టీ-హబ్ సీఈవో ఎం శ్రీనివాసరావు, ఆయన బ
Secunderabad | సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఘటనతో రైల్వే శాఖ అప్రమత్తమయింది. సికింద్రాబాద్ పరిధిలో 71 రైళ్లను రద్దుచేసింది. పలు రైళ్లను దారిమళ్లించింది. ఇప్పటికే సికింద్రాబాద్-ధన్పూర్, హైదరాబాద్-షాలిపూర్
MMTS | అగ్నిపథ్కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆందోళనకారులు విధ్వంసం సృష్టించారు. మూడు రైళ్లను అంటుబెట్టారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రైల్వే అధికారులు హైదరాబాద్లో ఎంఎంటీఎస్ రైళ్�
MMTS | దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు మరోసారి షాక్ ఇచ్చింది. రాజధానిలో నేడు టెట్, ఆర్ఆర్బీ పరీక్షలు ఉన్నప్పటికీ వివిధ మార్గాల్లో ఎంఎంటీఎస్ (MMTS) సర్వీసులను రద్దు చేసింది. సాంకేతిక కారణాల వల్ల 34 ఎంఎంటీఎస్
హైదరాబాద్ : సికింద్రాబాద్ -కర్నూల్ సిటీ హంద్రీ ఎక్స్ప్రెస్ రైలును హైదరాబాద్ స్టేషన్ వరకు పొడిగించారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటన విడుదల చేశారు. హంద్రీ ఎక్స్ప్రెస్ హైద�
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): కేరళలోని శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం మరో ఏడు ప్రత్యేక రైళ్లను నడపాలని శుక్రవారం దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. ఈ నెల 18 నుంచి ఈ రైళ్లు అందుబాటులో
ప్రైవేటు నిర్వహణలో భారత్ గౌరవ్ రైళ్లు పర్యాటక ప్రదేశాలకు అద్దె విధానం టీటీడీ, ఐఆర్సీటీసీ, తెలంగాణ టూరిజంతో రైల్వే చర్చలు హైదరాబాద్/హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ): దేశంలోని ప్రముఖ
అమరావతి : పశ్చిమమధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం ప్రభావంతో ఏర్పడనున్న జవాద్ తుపాను తీవ్రత దృష్ట్యా ఏపీ గుండా వెళ్లే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. రేపు(సోమవా�