ప్రత్యేక రైళ్ల| దేశమంతా క్రమంగా లాక్డౌన్లను సడలిస్తుండటంతో దక్షిణ మధ్య రైల్వే నాలుగు ప్రత్యేక రైళ్లను నడపడానికి సన్నద్ధమయ్యింది. ప్రయాణికుల సౌకర్యం కోసం పలు మార్గాల్లో ఈ రైళ్లను నడపనున్నట్లు ప్రకటి�
ప్రత్యేక రైళ్లు| కరోనా విజృంభణ, లాక్డౌన్ కారణంగా రైళ్లలో ప్రయాణికులు తగ్గిపోయారు. దీంతో ప్రయాణికుల నుంచి డిమాండ్ లేకపోవడంతో మరో ఆరు ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది
సికింద్రాబాద్ : ఉద్యోగాల పేరుతో మోసగించే వ్యక్తుల పట్ల రైల్వే ఉద్యోగార్థులు అప్రమత్తంగా ఉండాలని దక్షిణమధ్య రైల్వే ఓ ప్రకటనలో పేర్కొంది. మోసగాళ్ల గురించి తెలుసుకోవాలని సూచించింది. 12 మంద�
తౌక్టే తుఫాన్| తౌక్టే తుఫాన్ కారణంగా గుజరాత్ వెళ్లాల్సిన పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) రద్దుచేసింది. తుఫాను ప్రభావంతో గుజరాత్ కోస్తా తీరంలో ఏర్పడిన పరిస్థుల వల్ల ఆరు రైళ్లను రద్ద
లాలాగూడ రైల్వే హాస్పిటల్| సికింద్రాబాద్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న సౌత్ సెంట్రల్ రైల్వే (ఎస్సీఆర్) పారా మెడికల్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. లాలాగూడలోని రైల్వే హాస్
రైళ్లు రద్దు| ప్రయాణికులు లేకపోవడంతో దక్షిణ మధ్య రైల్వే కొన్ని రైళ్లను రద్దు చేసింది. ఈనెల 28 నుంచి మే 31 మధ్య నరసాపురం-నిడదవోలు, నిడదవోలు-నరసాపురం ఎక్స్ప్రెస్ రైళ్లు, సికింద్రాబాద్-బీదర్ ఎక్స్ప్రెస్,
దక్షిణమధ్య రైల్వేజోన్| సికింద్రాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న దక్షిణ మధ్య రైల్వే జోన్ మీదుగా ప్రత్యేకంగా మరో ఐదు రైళ్లను నడుపుతున్నామని రైల్వే అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా యశ్వంత్పూర్-�
సికింద్రాబాద్ : ఎంఎంటీఎస్ రెండో దశలో భాగంగా సౌత్ సెంట్రల్ రైల్వే ఫలక్నుమా నుండి ఉందానగర్ మధ్య డబుల్ లైన్ను పూర్తిచేయడంతో పాటు ఆ మార్గాన్ని విద్యుదీకరించింది. కొత్త డబుల్ లైన్ 13.98 కిలోమీటర్ల మే�
సిటీబ్యూరో, మార్చి 26 (నమస్తే తెలంగాణ): దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నడుస్తున్న పలు రైళ్ల రాకపోకల్లో మార్పులు చేసినట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. రైలు నం.07644 (కాకినాడ పోర్టు- చెంగల్పట్లు ఎక్స్ప్ర
హైదరాబాద్: ఆర్ఆర్బీ ఎన్టీపీసీ రిక్రూట్మెంట్ ప్రక్రియ కొనసాగుతున్నది. ఇందులో భాగంగా ఏప్రిల్ 1 నుంచి ఆరో దశ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. దేశవ్యాప్తంగా సుమారు ఆరు లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజర
హైదరాబాద్: ఫలక్నుమాతోపాటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరే మూడు ప్రత్యేక రైళ్ల రాకపోకలపై దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. సికింద్రాబాద్ ర�