సికింద్రాబాద్ : దాదాపు 16 నెలల తర్వాత సాధారణ రైళ్లు పట్టాలు ఎక్కనున్నాయి. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే 82 రైళ్లను పునరుద్దరించింది. వీటిలో 16 రైళ్లు ఎక్స్ప్రెస్ కాగా 66 ప్యాసింజర్ రైళ్లు. ఈ నెల 19 నుంచి కొత్త నె�
ప్రయాణికులు| ప్రయాణికుల రద్దీ తక్కువగా ఉండటంతో దక్షిణ మధ్య రైల్వే ఆరు ప్రత్యేక రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసింది. ఇందులో విశాఖపట్నం-కాచిగూడ (08561)ను జూలై 1 నుంచి 14 వరకు, కాచిగూడ-విశాఖపట్నం రైలు (08562)ను జూలై 2 ను�
సికింద్రాబాద్ : జూన్ 23 నుండి హైదరాబాద్లో ఎంఎంటీఎస్ రైలు సేవలు పాక్షికంగా ప్రారంభం అవుతున్నాయి. మార్చి 2020లో ఎంఎంటీఎస్ రైలు సేవలు రద్దైన కారణంగా సీజన్ టికెట్ కలిగిన ప్రయాణికులు కొందరు తమ టికెట్�
అమరావతి,జూన్ 19: దక్షిణ మధ్య రైల్వే ఈ నెల 21 నుంచి జులై 1 వరకు పలు రైళ్లను రద్దు చేసినట్లు ప్రకటించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. 21 నుంచి 30 వరకు విశాఖపట్నాం-కాచిగూడ (08561), విశాఖపట్నాం-కడప (07488), విశాఖపట్నాం-లింగ�
ప్రత్యేక రైళ్ల| దేశమంతా క్రమంగా లాక్డౌన్లను సడలిస్తుండటంతో దక్షిణ మధ్య రైల్వే నాలుగు ప్రత్యేక రైళ్లను నడపడానికి సన్నద్ధమయ్యింది. ప్రయాణికుల సౌకర్యం కోసం పలు మార్గాల్లో ఈ రైళ్లను నడపనున్నట్లు ప్రకటి�
ప్రత్యేక రైళ్లు| కరోనా విజృంభణ, లాక్డౌన్ కారణంగా రైళ్లలో ప్రయాణికులు తగ్గిపోయారు. దీంతో ప్రయాణికుల నుంచి డిమాండ్ లేకపోవడంతో మరో ఆరు ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది
సికింద్రాబాద్ : ఉద్యోగాల పేరుతో మోసగించే వ్యక్తుల పట్ల రైల్వే ఉద్యోగార్థులు అప్రమత్తంగా ఉండాలని దక్షిణమధ్య రైల్వే ఓ ప్రకటనలో పేర్కొంది. మోసగాళ్ల గురించి తెలుసుకోవాలని సూచించింది. 12 మంద�
తౌక్టే తుఫాన్| తౌక్టే తుఫాన్ కారణంగా గుజరాత్ వెళ్లాల్సిన పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) రద్దుచేసింది. తుఫాను ప్రభావంతో గుజరాత్ కోస్తా తీరంలో ఏర్పడిన పరిస్థుల వల్ల ఆరు రైళ్లను రద్ద
లాలాగూడ రైల్వే హాస్పిటల్| సికింద్రాబాద్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న సౌత్ సెంట్రల్ రైల్వే (ఎస్సీఆర్) పారా మెడికల్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. లాలాగూడలోని రైల్వే హాస్
రైళ్లు రద్దు| ప్రయాణికులు లేకపోవడంతో దక్షిణ మధ్య రైల్వే కొన్ని రైళ్లను రద్దు చేసింది. ఈనెల 28 నుంచి మే 31 మధ్య నరసాపురం-నిడదవోలు, నిడదవోలు-నరసాపురం ఎక్స్ప్రెస్ రైళ్లు, సికింద్రాబాద్-బీదర్ ఎక్స్ప్రెస్,
దక్షిణమధ్య రైల్వేజోన్| సికింద్రాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న దక్షిణ మధ్య రైల్వే జోన్ మీదుగా ప్రత్యేకంగా మరో ఐదు రైళ్లను నడుపుతున్నామని రైల్వే అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా యశ్వంత్పూర్-�