నెహ్రూ జాతీయ సీనియర్ హాకీ టోర్నీ హైదరాబాద్, ఆట ప్రతినిధి: జవహర్లాల్ నెహ్రూ 57వ జాతీయ సీనియర్ హాకీ టోర్నీలో ఇండియన్ రైల్వేస్ అదిరిపోయే బోణీ కొట్టింది. బుధవారం జరిగిన తమ తొలి మ్యాచ్లో ఇండియన్ రైల్వ
Special trains | దసరా పండుగ సందర్భంగా ఆది, సోమవారాల్లో దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రత్యేక రైళ్లను నడుపుతున్నది. పండుగకు ఊరెళ్లి తిరిగివచ్చే వారి కోసం 12 అన్ రిజర్వుడ్ రైళ్లు
Special trains | దసరా పండుగ సందర్భంగా దక్షిణ మద్య రైల్వే ప్రత్యేక రైళ్లు నడుపుతున్నది. సికింద్రాబాద్ నుంచి నర్సాపూర్, కాకినాడకు నాలుగు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు
SCR | దక్షిణ మధ్య రైల్వే (SCR) మరో నియామకం చేపట్టింది. వివిధ ట్రేడ్లలో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
Alert for Passengers : రెండు రోజులు నిలిచిపోనున్న రైల్వే ఆన్లైన్ సేవలు! | నేటి నుంచి రెండు రోజుల పాటు రైల్వే రిజర్వేషన్ సేవలు పలు సమయాల్లో తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు. ప్యా
హైదరాబాద్ : దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని ఐదు రైల్వే స్టేషన్లలో చేనేత వస్త్రాల తాత్కాలిక ఎగ్జిబిషన్ కమ్ సేల్ స్టాళ్లు ప్రారంభమయ్యాయి. తెలంగాణలో మూడు, ఏపీలోని రెండు రైల్వే స్టేషన్లలో ప్రభ�
సికింద్రాబాద్ : దాదాపు 16 నెలల తర్వాత సాధారణ రైళ్లు పట్టాలు ఎక్కనున్నాయి. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే 82 రైళ్లను పునరుద్దరించింది. వీటిలో 16 రైళ్లు ఎక్స్ప్రెస్ కాగా 66 ప్యాసింజర్ రైళ్లు. ఈ నెల 19 నుంచి కొత్త నె�
ప్రయాణికులు| ప్రయాణికుల రద్దీ తక్కువగా ఉండటంతో దక్షిణ మధ్య రైల్వే ఆరు ప్రత్యేక రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసింది. ఇందులో విశాఖపట్నం-కాచిగూడ (08561)ను జూలై 1 నుంచి 14 వరకు, కాచిగూడ-విశాఖపట్నం రైలు (08562)ను జూలై 2 ను�
సికింద్రాబాద్ : జూన్ 23 నుండి హైదరాబాద్లో ఎంఎంటీఎస్ రైలు సేవలు పాక్షికంగా ప్రారంభం అవుతున్నాయి. మార్చి 2020లో ఎంఎంటీఎస్ రైలు సేవలు రద్దైన కారణంగా సీజన్ టికెట్ కలిగిన ప్రయాణికులు కొందరు తమ టికెట్�
అమరావతి,జూన్ 19: దక్షిణ మధ్య రైల్వే ఈ నెల 21 నుంచి జులై 1 వరకు పలు రైళ్లను రద్దు చేసినట్లు ప్రకటించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. 21 నుంచి 30 వరకు విశాఖపట్నాం-కాచిగూడ (08561), విశాఖపట్నాం-కడప (07488), విశాఖపట్నాం-లింగ�
ప్రత్యేక రైళ్ల| దేశమంతా క్రమంగా లాక్డౌన్లను సడలిస్తుండటంతో దక్షిణ మధ్య రైల్వే నాలుగు ప్రత్యేక రైళ్లను నడపడానికి సన్నద్ధమయ్యింది. ప్రయాణికుల సౌకర్యం కోసం పలు మార్గాల్లో ఈ రైళ్లను నడపనున్నట్లు ప్రకటి�