MMTS | దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు మరోసారి షాక్ ఇచ్చింది. రాజధానిలో నేడు టెట్, ఆర్ఆర్బీ పరీక్షలు ఉన్నప్పటికీ వివిధ మార్గాల్లో ఎంఎంటీఎస్ (MMTS) సర్వీసులను రద్దు చేసింది. సాంకేతిక కారణాల వల్ల 34 ఎంఎంటీఎస్
హైదరాబాద్ : సికింద్రాబాద్ -కర్నూల్ సిటీ హంద్రీ ఎక్స్ప్రెస్ రైలును హైదరాబాద్ స్టేషన్ వరకు పొడిగించారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటన విడుదల చేశారు. హంద్రీ ఎక్స్ప్రెస్ హైద�
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): కేరళలోని శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం మరో ఏడు ప్రత్యేక రైళ్లను నడపాలని శుక్రవారం దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. ఈ నెల 18 నుంచి ఈ రైళ్లు అందుబాటులో
ప్రైవేటు నిర్వహణలో భారత్ గౌరవ్ రైళ్లు పర్యాటక ప్రదేశాలకు అద్దె విధానం టీటీడీ, ఐఆర్సీటీసీ, తెలంగాణ టూరిజంతో రైల్వే చర్చలు హైదరాబాద్/హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ): దేశంలోని ప్రముఖ
అమరావతి : పశ్చిమమధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం ప్రభావంతో ఏర్పడనున్న జవాద్ తుపాను తీవ్రత దృష్ట్యా ఏపీ గుండా వెళ్లే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. రేపు(సోమవా�
నెహ్రూ జాతీయ సీనియర్ హాకీ టోర్నీ హైదరాబాద్, ఆట ప్రతినిధి: జవహర్లాల్ నెహ్రూ 57వ జాతీయ సీనియర్ హాకీ టోర్నీలో ఇండియన్ రైల్వేస్ అదిరిపోయే బోణీ కొట్టింది. బుధవారం జరిగిన తమ తొలి మ్యాచ్లో ఇండియన్ రైల్వ
Special trains | దసరా పండుగ సందర్భంగా ఆది, సోమవారాల్లో దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రత్యేక రైళ్లను నడుపుతున్నది. పండుగకు ఊరెళ్లి తిరిగివచ్చే వారి కోసం 12 అన్ రిజర్వుడ్ రైళ్లు
Special trains | దసరా పండుగ సందర్భంగా దక్షిణ మద్య రైల్వే ప్రత్యేక రైళ్లు నడుపుతున్నది. సికింద్రాబాద్ నుంచి నర్సాపూర్, కాకినాడకు నాలుగు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు
SCR | దక్షిణ మధ్య రైల్వే (SCR) మరో నియామకం చేపట్టింది. వివిధ ట్రేడ్లలో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
Alert for Passengers : రెండు రోజులు నిలిచిపోనున్న రైల్వే ఆన్లైన్ సేవలు! | నేటి నుంచి రెండు రోజుల పాటు రైల్వే రిజర్వేషన్ సేవలు పలు సమయాల్లో తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు. ప్యా
హైదరాబాద్ : దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని ఐదు రైల్వే స్టేషన్లలో చేనేత వస్త్రాల తాత్కాలిక ఎగ్జిబిషన్ కమ్ సేల్ స్టాళ్లు ప్రారంభమయ్యాయి. తెలంగాణలో మూడు, ఏపీలోని రెండు రైల్వే స్టేషన్లలో ప్రభ�