Trains Cancelled | మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ మీదుగా వెళ్లే 142 రైళ్లను ఈ నెల 3, 4 తేదీల్లో రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) ప్రకటించింది.
సివిల్ ఇంజినీరింగ్ విభాగం, నిర్మాణానికి సంబంధించి రెండు విభాగాల్లో దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) రెండు ‘పెర్ఫార్మెన్స్ ఎఫిషియెన్సీ షీల్డ్-2023’ అవార్డులు సాధించినట్టు అధికారులు శుక్రవారం వెల్లడించ�
Good News | శబరిమలకు వెళ్లే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే (సౌత్ సెంట్రల్ రైల్వే) తీపి కబురును అందించింది. ఎస్సీఆర్ పరిధిలో ఉన్న సికింద్రాబాద్ తో పాటు ఏపీలోని పలు స్టేషన్ల నుంచి శబరిమలకు 22 ప్రత్యేక రైళ్లను �
బరిమల (Sabarimala) వెళ్లే అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్య రైల్వే (SCR) శుభవార్త అందించింది. భక్తుల (Pilgrims) కోసం 22 ప్రత్యేక రైళ్లు (Special Trains) నడపనున్నట్లు అధికారులు తెలిపారు.
దీపావళి సందర్భంగా రైళ్లలో ఎలాంటి పేలుడు, లేదా మండే స్వభావం ఉన్న పదార్థాలు నిషేధమని, తీసుకురావద్దని దక్షిణ మధ్య రైల్వే జోనల్ మేనేజర్ ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు. పేలుడు పదార్థాలపై నిషేధం ఉన్నదని, ప్ర
ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా కంటకాపల్లి (Kantakapally) వద్ద ప్రమాదం నేపథ్యంలో ఆ మార్గం గుండా వెళ్లాల్సిన పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే (SCR) రద్దుచేసింది. హౌరా-సికింద్రాబాద్ ఫలక్నుమా ఎక్స్ప్రెస్ (12703), హౌరా
Trains | దక్షిణ మధ్య రైల్వే జోన్, సౌత్ వెస్ట్రన్ రైల్వే జోన్ ఆధ్వర్యంలో కలిపి మొత్తం 36 రైలు సర్వీసును రద్దు చేస్తూ సోమవారం రైల్వే అధికారులు (Railway Officers) నిర్ణయం తీసుకున్నారు.
ప్రయాణికులకు ముఖ్యగమనిక. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నడిచే 52 రైళ్లను దక్షిణ మధ్య రైల్వే (SCR) రద్దుచేసింది. ఈ సర్వీసులను మంగళవారం నుంచి ఈ నెలాఖరు వరకు నిలిపివేస్తున్నట్లు (Trains cancelled) తెలిపింది.
ట్రాకుల అభివృద్ధి పనులతో పలు రైల్వే స్టేషన్ల మధ్యలో దాదాపు 36 రైళ్లను రద్దు చేసినట్టు శుక్రవారం ఎస్సీఆర్ అధికారులు వెల్లడించారు. తిరుపతి-కాట్పాడి స్టేషన్ల మధ్య రెండు రైళ్లను రద్దు చేయగా, 31 నుంచి ఆగస్టు 6 �
భారీ వర్షాల కారణంగా దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో నడిచే రైళ్లను రద్దు చేసినట్టు గురువారం ఎస్సీఆర్ అధికారులు ప్రకటించారు. తొమ్మిది రైళ్లను దారి మళ్లించినట్టు పేర్కొన్నారు. గుంటూరు-డోన్, గుంటూరు-కాచ�
హైదరాబాద్ మలక్పేట (Malakpet) రైల్వేస్టేషన్ సమీపంలో ఘోర రైలు ప్రమాదం తప్పింది. మలక్పేట రైల్వే స్టేషన్ (Railway station) సమీపంలో రెండు ఎంఎంటీఎస్ రైళ్లు (MMTS trains) ఒకే ట్రాక్ పై ఎదురెదురుగా వచ్చాయి.
SCR | హైదరాబాద్ : తెలంగాణ, ఏపీలోని పలు ప్రాంతాలకు సర్వీసులందించే పలు రైళ్ల సర్వీసులను వారం రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఆదివారం ప్రకటించింది.
నర్సాపూర్-ఔరంగాబాద్, గుంటూరు-ఆదిలాబాద్ స్టేషన్ల మధ్య రెండు వన్వే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తూ శనివారం ఎస్సీఆర్ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 27న ఈ రెండు రైళ్లు నడుస్తాయన్నారు. ధన్బాద్-�
ట్రాక్ మరమ్మతులు, నిర్వహణ పనుల కారణంగా దక్షిణ మధ్య రైల్వే (SCR) 36 రైళ్లను రద్దుచేసింది. ఈ నెల 25 (ఆదివారం) నుంచి జూలై 3 వరకు ఈ రైళ్లను రద్దు చేసినట్లు తెలిపింది.