ఎండకాలం దృష్ట్యా ఏప్రిల్, మేలో కలిపి దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో దాదాపు 1079 ప్రత్యేక రైళ్ల (ట్రిప్పులు)ను ఏర్పాటు చేసినట్లు రైల్వే అధికారులు శుక్రవారం తెలిపారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఈ నిర్ణయ�
సికింద్రాబాద్ నుంచి విశాఖ వెళ్లాల్సిన వందేభారత్ ఎక్స్ప్రెస్ (Vande Bharat Express) రద్దయింది. రేక్ల సమస్య వల్ల రైలును క్యాన్సల్ చేసినట్లు అధికారులు తెలిపారు.
దక్షిణ మధ్య రైల్వే ఏర్పడినప్పటి నుంచి సరుకు రవాణా విభాగంలో గత నెలలో అత్యధికంగా 13.122 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేసినట్లు సోమవారం దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వ తాత్కాలిక బడ్జెట్లో ఆర్భాటాలే తప్ప సరైన కేటాయింపులు కనిపించడం లేదు. రైల్వేలకు అరకొర కేటాయింపులతో సరిపెట్టారు. ముఖ్యంగా దక్షిణ మధ్య రైల్వే జోన్కు జరిపిన కేటాయింపులు నామమాత్రంగా ఉన్నా�
దక్షిణ మధ్య రైల్వే జోన్ ఆధ్వర్యంలో పలు రైల్వేస్టేషన్ల మధ్య సంక్రాంతి ప్రత్యేక రైళ్ల ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతున్నది. ఇందులో భాగంగా బుధవారం పలు స్టేషన్ల మధ్య సంక్రాంతి రైళ్లు ఏర్పాటు చేశారు. కాచిగూడ-తి�
Trains Cancelled | మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ మీదుగా వెళ్లే 142 రైళ్లను ఈ నెల 3, 4 తేదీల్లో రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) ప్రకటించింది.
సివిల్ ఇంజినీరింగ్ విభాగం, నిర్మాణానికి సంబంధించి రెండు విభాగాల్లో దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) రెండు ‘పెర్ఫార్మెన్స్ ఎఫిషియెన్సీ షీల్డ్-2023’ అవార్డులు సాధించినట్టు అధికారులు శుక్రవారం వెల్లడించ�
Good News | శబరిమలకు వెళ్లే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే (సౌత్ సెంట్రల్ రైల్వే) తీపి కబురును అందించింది. ఎస్సీఆర్ పరిధిలో ఉన్న సికింద్రాబాద్ తో పాటు ఏపీలోని పలు స్టేషన్ల నుంచి శబరిమలకు 22 ప్రత్యేక రైళ్లను �
బరిమల (Sabarimala) వెళ్లే అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్య రైల్వే (SCR) శుభవార్త అందించింది. భక్తుల (Pilgrims) కోసం 22 ప్రత్యేక రైళ్లు (Special Trains) నడపనున్నట్లు అధికారులు తెలిపారు.
దీపావళి సందర్భంగా రైళ్లలో ఎలాంటి పేలుడు, లేదా మండే స్వభావం ఉన్న పదార్థాలు నిషేధమని, తీసుకురావద్దని దక్షిణ మధ్య రైల్వే జోనల్ మేనేజర్ ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు. పేలుడు పదార్థాలపై నిషేధం ఉన్నదని, ప్ర