వచ్చే నెల 5 నుంచి 10 వరకు గోల్కొండ, శాతవాహన ఎక్స్ప్రెస్ రైళ్లను దక్షిణ మధ్య రైల్వే (SCR) రద్దుచేసింది. వీటితోపాటు సికింద్రాబాద్-పుణె మధ్య తిరిగే శతాబ్ది సహా పలు రైళ్లను కూడా తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్ల
SCR | సికింద్రాబాద్లోని రైలు నిలయంలో దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ (పీసీసీఎం) గా కే పద్మజ గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించారు.
MMTS | దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అభివృద్ధి పనుల కారణంగా శని, ఆదివారాల్లో నడవాల్సిన పలు ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు
దక్షిణ మధ్య రైల్వే జోన్ ప్రిన్సిపల్ చీఫ్ సిగ్నల్ అండ్ టెలికం ఇంజినీర్గా సౌరభ్ బందోపాధ్యాయ (ఐఆర్ఎస్ఎస్ఈ) మంగళవారం బాధ్యతలు స్వీకరించినట్టు రైల్వే అధికారులు తెలిపారు.
ఎండకాలం దృష్ట్యా ఏప్రిల్, మేలో కలిపి దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో దాదాపు 1079 ప్రత్యేక రైళ్ల (ట్రిప్పులు)ను ఏర్పాటు చేసినట్లు రైల్వే అధికారులు శుక్రవారం తెలిపారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఈ నిర్ణయ�
సికింద్రాబాద్ నుంచి విశాఖ వెళ్లాల్సిన వందేభారత్ ఎక్స్ప్రెస్ (Vande Bharat Express) రద్దయింది. రేక్ల సమస్య వల్ల రైలును క్యాన్సల్ చేసినట్లు అధికారులు తెలిపారు.
దక్షిణ మధ్య రైల్వే ఏర్పడినప్పటి నుంచి సరుకు రవాణా విభాగంలో గత నెలలో అత్యధికంగా 13.122 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేసినట్లు సోమవారం దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వ తాత్కాలిక బడ్జెట్లో ఆర్భాటాలే తప్ప సరైన కేటాయింపులు కనిపించడం లేదు. రైల్వేలకు అరకొర కేటాయింపులతో సరిపెట్టారు. ముఖ్యంగా దక్షిణ మధ్య రైల్వే జోన్కు జరిపిన కేటాయింపులు నామమాత్రంగా ఉన్నా�
దక్షిణ మధ్య రైల్వే జోన్ ఆధ్వర్యంలో పలు రైల్వేస్టేషన్ల మధ్య సంక్రాంతి ప్రత్యేక రైళ్ల ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతున్నది. ఇందులో భాగంగా బుధవారం పలు స్టేషన్ల మధ్య సంక్రాంతి రైళ్లు ఏర్పాటు చేశారు. కాచిగూడ-తి�
Trains Cancelled | మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ మీదుగా వెళ్లే 142 రైళ్లను ఈ నెల 3, 4 తేదీల్లో రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) ప్రకటించింది.