Science Fair | విద్యార్థులు మేధస్సుకు పదను పెట్టి అద్భుతమైన ప్రదర్శనలు చేశారని, భవిష్యత్లో భావి శాస్త్రజ్ఞులుగా చిన్నారులు ఎదుగాలని మానేరు విద్యాసంస్థల అధినేత కడారి అనంతరెడ్డి అన్నారు.
Science Fair | జయ పాఠశాలలో ఇవాళ సైన్స్ ఫెయిర్ను జయ సృష్టి 2025 పేరుతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సూర్యాపేట మండల విద్యాధికారి శేషగాని శ్రీనివాస్, సూర్యాపేట సెక్టోరియల్ అధికారి జనార్ధన్ పాల్
Science Expo | భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 13 : ప్రతీ ఏడాది తొలి అడుగు ఆధ్వర్యంలో సైన్స్ ఎక్స్పో కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా ఈనెల 15వ తేదీన కొత్తగూడెంలోని సింగరేణి ఉన్నత పాఠశాలలో సైన్స్ ఎక్స్ పో న
జిల్లాస్థాయి సైన్స్ఫెయిర్ ఆన్లైన్ మూల్యాంకన ప్రక్రియ ఆదివారంతో ముగిసింది. ఖమ్మం నగరంలోని రెజొనెన్స్ శ్రీనగర్ పాఠశాల కేంద్రంగా ఎనిమిది మంది న్యాయనిర్ణేతలు 187 ప్రాజెక్ట్లను ఆన్లైన్లో నలుగురు �
జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలను ఈసారి ఆన్లైన్లో నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఇన్స్పైర్ ప్రాజెక్ట్లను ఆన్లైన్లో సమర్పించేందుకు ఈ నెల 27వ తేదీ వరకు గడువిచ్చారు. అయితే జిల్లాలోని 109 ప్రాజెక్
ప్రతిభను వెలికితీసేందుకు సైన్స్ఫెయిర్ ఎంతో ఉపయోగపడుతుందని ఎంఈవో శంకర్రాథోడ్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో వెల్స్పన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సైన్స్ఫెయిర్ నిర్వహించారు
ఉపాధ్యాయులు విద్యార్థుల్లో శాస్త్రీయ ధృక్పథాన్ని పెంపొందించేలా బోధన చేపట్టాలని, అప్పుడే గొప్ప సమాజం అవిష్కృతమవుతుందని అదనపు కలెక్టర్ రాహుల్ పేర్కొన్నారు.
Minister Dayakar Rao | విద్యార్థుల్లోని సృజనాత్మకతను పెంపొందించేదే సైన్స్ఫేర్ అని, విద్యార్థుల్లో అంతర్లీనంగా నైపుణ్యాన్ని వెలుగులోకి తీసుకురావాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. జనగామ జిల్లా
ద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయాలని జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ సూచించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని వెంకంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సైన్స్ డే వేడుకకు హాజరై మాట్ల�
జాతీయ విజ్ఞానశాస్త్ర (సైన్స్ డే) దినోత్సవాన్ని మంగళవా రం జిల్లావ్యాప్తంగా నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో సీవీ రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సైన్స్ ఉపాధ�
విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే సైన్స్పై ఆసక్తి పెంచుకొని భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలని రాష్ట్ర శాస్త్ర, సాంకేతిక శాఖ, అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పిలుపునిచ్చారు