విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు దోహదం చేస్తాయని, ప్రభుత్వం విద్యార్థులకు అందిస్తున్న సదుపాయాలను వినియోగించుకొని ఉన్నత స్థానానికి చేరుకోవాలని రాజ్యసభ సభ్�
విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యం, సృజనాత్మకతను వెలికి తీసి నూతన ఆవిష్కరణలకు నాంది పలికేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు ఎంతో ఉపయోగపడుతాయని జడ్పీ చైర్ పర్సన్ వేలేటి రోజాశర్మ, ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి అన్న�
విద్యార్థిలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు ప్రతి సంవత్సరం ఇన్స్పైర్ అవార్డ్స్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. బావి పౌరులైన విద్యార్థులను బావి శాస్త్రజ్ఞులుగా తీర్చిదిద్దేంద
విద్యార్థులు శాస్తవేత్తల జీవిత చరిత్రలను తెలుసుకొని, ప్రతి అంశంలో ఏమిటి ఎందుకు ఎలా అని ప్రశ్నిస్తూ సందేహాలను నివృత్తి చేసుకుంటూ సృజనాత్మకతతో నూతన ఆవిష్కరణలు చేయాలని అదనపు కలెక్టర్ మనూచౌదరి సూచించార�
విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలు మంగళవారంతో ముగిశాయి. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఫాతిమా హైస్కూల్లో రెండ్రోజులపాటు జరిగిన సైన్స్ఫెయిర్కు విశేష స్పందన లభి�
విద్యార్థి దశలో ఉన్న పిల్లల్లో సృజనాత్మక ఆలోచనలకు సైన్స్ఫెయిర్ వంటి వైజ్ఞానిక ప్రదర్శనలు దోహదం చేస్తాయని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. ఇల్లెందు సింగరేణి ఉన్నత పాఠశాలల�
సమాజానికి ఉపయోగపడే ప్రయోగాలు చేసేలా ఉపాధ్యాయులు విద్యార్థులను తీర్చిదిద్దడం సంతోషంగా ఉందని, విద్యార్థుల్లోని సృజనాత్మత బయటకి తెచ్చేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు ఎంతో ఉపయోగ పడుతాయని ఎమ్మెల్సీ రఘోత్తంర�
విద్యార్థులు మెదడుకు పదును పెట్టి రూపొందించిన పలు ఆవిష్కరణలు ఆలోచింపజేశాయి. నిత్యం మనకు ఉపయోగపడేవే గాక రైతుకు సాగు పనులు సులభతరం చేసే వివిధ ప్రయోగ పరికరాలు ఆకట్టుకున్నాయి.
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని విద్యానికేతన్ పాఠశాలలో ప్రారంభించిన జిల్లాస్థాయి సైన్స్ఫెయిర్ రెండో రోజైన శుక్రవారం కొనసాగింది. సమాచార, కమ్యూనికేషన్ టెక్నాలజీలో పురోగతి, పర్యావరణహితమైన పదార్థాలు,
ప్రతి విద్యార్థి గొప్ప శాస్త్రవేత్తగా ఎదగాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పిలుపునిచ్చారు. గురువారం బెల్లంపల్లిలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల కళాశాలలో ఆర్సీవో స్వరూపారాణి, మున్స
విద్యార్థులు శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ,న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. నిర్మల్లోని సెయింట్ థామస్ పాఠశాలలో జిల్లా స్�
మడికొండలోని బాలికల గురుకుల కళాశాలలో గురువారం నుంచి జోనల్స్థాయి సైన్స్ఫేర్ నిర్వహించనున్నట్లు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల రీజినల్ కోఆర్డినేటర్ సూరినేని
విద్యారాణి తెలిపారు. గురుకులంలో బుధ�
బాలలను భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యంగా రాష్ట్ర సర్కారు కృషి చేస్తున్నది. తద్వారా విద్యార్థి దశలోనే వారి సృజనాత్మకతకు పదునుపెట్టేలా విజ్ఞానంపై అవగాహన కల్పిస్తూ కొత్త ఆవిష్కరణలు