విద్యార్థులు శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ,న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. నిర్మల్లోని సెయింట్ థామస్ పాఠశాలలో జిల్లా స్�
మడికొండలోని బాలికల గురుకుల కళాశాలలో గురువారం నుంచి జోనల్స్థాయి సైన్స్ఫేర్ నిర్వహించనున్నట్లు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల రీజినల్ కోఆర్డినేటర్ సూరినేని
విద్యారాణి తెలిపారు. గురుకులంలో బుధ�
బాలలను భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యంగా రాష్ట్ర సర్కారు కృషి చేస్తున్నది. తద్వారా విద్యార్థి దశలోనే వారి సృజనాత్మకతకు పదునుపెట్టేలా విజ్ఞానంపై అవగాహన కల్పిస్తూ కొత్త ఆవిష్కరణలు
దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారి పిల్లలెవరూ ఆర్థిక ఇబ్బందులతో చదువుకు దూరం కావొద్దనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం గురుకులాలు, ఆదర్శ పాఠశాలలు, డే స్కాలర్ పాఠశాలలను నిర్వహిస్తున్నది. ప్రతి ఒక్కరూ బాగా చదు
సైఫాబాద్ సైన్స్ కళాశాలలో శనివారం కళాశాల పూర్వ విద్యార్థులు సందడి చేశారు. తెలంగాణ ఏర్పడిన అనంతరమే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు నేతృత్వంలో విద్యారంగానికి పెద్దపీట వేశారని కార్యక్రమానికి వ�