మన ఊరు-మన బడి’తో సకల సౌకర్యాలు సమకూరి సర్కారు బడుల రూపురేఖలు మారాయి. కార్పొరేట్కు దీటుగా ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధనతో విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారు.
సమాజానికి ఎందరో మేధావులను అందించిన సర్కారు పాఠశాలలు ఉమ్మడి రాష్ట్రంలో ఆదరణ కరువై కునారిల్లుతూ వచ్చాయి. ఉపాధ్యాయుల్లేక, వసతుల లేమితో విద్యార్థులు రాక అనేక స్కూళ్లు మూతపడ్డాయి. కొత్త తరం వారికి చదువు మరి�
రాష్ట్రంలోని దాదాపు 24 లక్షల మంది విద్యార్థులపై ఆర్థికభారం తగ్గేలా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. రానున్న విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, యూనిఫాంతో పా�
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు ప్రభుత్వం ఏటా ఉచితంగా రెండు జతల యూనిఫాంను పంపిణీ చేస్తున్నది. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి (జూన్ 12వ తేదీ) యూనిఫాంను విద్యార్థులకు అందించే విధంగా వి�
Telangana | రాష్ట్ర సర్కారు విద్యపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే కోట్ల రూపాయలతో అవసరమైన మౌలిక వసతులు కల్పించింది. ‘మన ఊరు-మన బడి’ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని అమలు చేయడంతో పాఠశాలల రూపురేఖలు మారిపోయాయి.
వచ్చే విద్యాసంవత్సరానికిగానూ ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు మూడు జతల యూనిఫాంలను ఇవ్వాలని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం రెండు జతల యూనిఫాంలు ఇస్తుండగా, తాజాగా మూడు జతలు ఇవ్వాలన్న �