School Uniform | విద్యాసంవత్సరం ప్రారంభమై మూడు నెలలు గడిచినా, దాదాపు 55% మంది విద్యార్థులకు ఒక్క జత డ్రెస్లు కూడా అందలేదు. రాష్ట్రంలో 18.36 లక్షల మంది విద్యార్థులకు ఒక జత యూనిఫామ్ అందించాల్సి ఉండగా, ఇప్పటివరకు 8.13 లక్షల
Revanth Reddy | విద్యార్థులకు పంపిణీ చేసే యూనిఫామ్ మరింత ఆకర్షణీయమైన రంగు ల్లో ఉండాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు అందించే యూనిఫామ్, ఇతర సామగ్రిపై ఆయన శనివారం స మీక్ష నిర్వహించారు.
Students Fall Ill | మధ్యాహ్న భోజనంలో ఉప్పునకు బదులు సర్పును వంటవాడు కలిపాడు. ఈ నేపథ్యంలో ఆ భోజనం తిన్న తర్వాత 36 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
Student Stabbed To Death | పరీక్షలో జవాబులు చూపనందుకు ఒక విద్యార్థితో కొందరు స్టూడెంట్స్ గొడవ పడ్డారు. ఈ నేపథ్యంలో చివరి పరీక్ష తర్వాత బయటకు వచ్చిన బాలుడ్ని చుట్టుముట్టారు. ఆ విద్యార్థిని కత్తితో పొడిచి చంపారు.
తెలుగు నూతన సంవత్సరం ఉగాది పర్వదిన సందర్భంగా బాలల్లో సాహిత్య అభిరుచి పెంపొందించి, తద్వారా వారిలో దాగివున్న సృజనాత్మకతను వెలికితీసేందుకు సిద్దిపేట జిల్లాలోని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల విద్యార్థుల న�
పాఠశాల విద్యార్థులకు ఫుట్బాల్ నేర్పిస్తున్న ఓ కోచ్ను బీజేపీ నాయకురాలు భయపెట్టిన వీడియో నెట్టింట వైరల్ అయింది. వివరాల్లోకెళ్తే.. ఢిల్లీలోని పట్పర్గంజ్ ప్రాంతంలోని మయూర్ విహార్ ప్రాంతంలో గల ఓ పా
విద్యారంగంపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నదని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల మండిపడ్డారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో రాజ్యసభ సభ్య�
బడికి వెళ్లాలంటే బిక్కుబిక్కుమంటూ దట్టమైన అడవి గుండా ఏడు కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సిన దుస్థితి కాంగ్రెస్ పాలిత కర్ణాటకలోని చామరాజ్నగర్ జిల్లాలో నెలకొంది.
Students Walks in forest way | రోడ్డు దెబ్బతినడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో విద్యార్థులు సుమారు ఏడు కిలోమీటర్ల మేర అటవీ మార్గంలో నడిచి వెళ్తున్నారు. తమకు ప్రమాదం పొంచి ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్డు బాగు
Students Excel | జిల్లా స్థాయి యువజనోత్సవాల సందర్భంగా నిర్వహించిన సైన్స్ మేళా విభాగంలో ముత్యంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభ చాటారు.
నర్సాపూర్ పట్టణంలోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాల బాలుర నుంచి ఇద్దరు విద్యార్థులు పారిపోయిన సంఘటన నర్సాపూర్ పట్టణంలో మంగళవారం చోటుచేసుకుంది.
అవయవ లోపం ఉందని కుంగిపోకుండా దివ్యాంగులు అన్ని రంగాల్లో రాణించాలని, ఇందుకోసం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. కొత్తగూడెం ఆనంద ఖని పాఠశాలలో సమగ్ర శిక్ష, ఆలింక