No Detention Policy | నో డిటెన్షన్ విధానాన్ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విధానం రద్దు కావడంతో.. 5, 8వ తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షల్లో తప్పనిసరిగా పాస్ కావాల్సిందే.
రోడ్డు నిర్మాణ పనుల్లో ఉన్న రోడ్డు రోలర్ నుంచి వస్తున్న శబ్దాలు, ప్రకంపనలను భూంకంపగా పొరబడిన స్కూలు విద్యార్థులు ప్రాణాల మీదికి తెచ్చుకున్నారు. స్కూలు భవనం కూలిపోతుందన్న భయంతో మొదటి అంతస్తు నుంచి దూక�
తాండూరు గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫుడ్పాయిజన్తో అస్వస్థతకు గురైన 11 మంది విద్యార్థినుల్లో వైశాలి, రక్షితలకు మాతాశిశు దవాఖానలో చికిత్స కొనసాగుతున్నది. పిల్లల ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని వైద్యులు సూచిస
పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడానికి కృషి చేయాలని భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. మహిళా, శిశు, దివ్యాంగులు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మిషన్ వాత్సల్య పథకం కింద బాలల ద
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో గతనెల 30న వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురైన 30 మంది విద్యార్థినులు చికిత్స పొందుతుండగా గత రెండు, మూడు రోజుల్లో మరో 30 మంద�
హైదరాబాద్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరుశాతం పెరిగిందని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. హుమాయున్ నగర్ ప్రభుత్వ పాఠశాలను కలెక్టర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అమ్మ ఆ�
ప్రభుత్వ బడుల్లో విద్యార్థులను వసతులు వెక్కిరిస్తున్నాయి. కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుం డా కురుస్తున్న వర్షాలకు పాఠశాలల్లోకి వరద నీరు చేరి ప్రాంగణాలు మురికి గుంటలను తలపిస్తున్నాయి. దీంతో చాలా చో ట్ల �
సమగ్ర శిక్షా అభియాన్లో పనిచేస్తున్న సీఆర్పీలే ఆ పాఠశాల విద్యార్థులకు దిక్కయ్యారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం రెడ్డిపల్లిలోని ప్రాథమిక పాఠశాలలో 35 మంది విద్యార్థులున్నారు.
‘ఆడపిల్లలు రోడ్డెక్కి ధర్నా చేస్తే ప్రభుత్వం ఎందుకు స్పందించదు.. సీఎం ఏం చేస్తున్నారు. ప్రతిపక్షాలపై విమర్శలు చేయడం తప్ప.. పాలన మీద దృష్టి లేకపోవడం విడ్డూరంగా ఉన్నది’ అని మాజీ మంత్రులు తన్నీరు హరీశ్రావ�
విద్యార్థినులకు అర్థమయ్యే రీతిలో బోధించి ఉత్తీర్ణతా శాతం పెంచాలని భద్రాచలం ఐటీడీఏ పీవో రాహుల్ ఆశ్రమ పాఠశాలల హెచ్ఎంలు, ఉపాధ్యాయులకు సూచించారు. భద్రాచలంలోని గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలను
జిల్లా వ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమిని సోమవారం ఘనంగా నిర్వహించారు. చిన్నారులకు రాధాకృష్ణ, గోపికల వేషధారణలు వేసి ఆటలాండించారు. అనంతరం ఉట్టి కొట్టించి పాటలు పాడించారు.