కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో గతనెల 30న వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురైన 30 మంది విద్యార్థినులు చికిత్స పొందుతుండగా గత రెండు, మూడు రోజుల్లో మరో 30 మంద�
హైదరాబాద్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరుశాతం పెరిగిందని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. హుమాయున్ నగర్ ప్రభుత్వ పాఠశాలను కలెక్టర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అమ్మ ఆ�
ప్రభుత్వ బడుల్లో విద్యార్థులను వసతులు వెక్కిరిస్తున్నాయి. కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుం డా కురుస్తున్న వర్షాలకు పాఠశాలల్లోకి వరద నీరు చేరి ప్రాంగణాలు మురికి గుంటలను తలపిస్తున్నాయి. దీంతో చాలా చో ట్ల �
సమగ్ర శిక్షా అభియాన్లో పనిచేస్తున్న సీఆర్పీలే ఆ పాఠశాల విద్యార్థులకు దిక్కయ్యారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం రెడ్డిపల్లిలోని ప్రాథమిక పాఠశాలలో 35 మంది విద్యార్థులున్నారు.
‘ఆడపిల్లలు రోడ్డెక్కి ధర్నా చేస్తే ప్రభుత్వం ఎందుకు స్పందించదు.. సీఎం ఏం చేస్తున్నారు. ప్రతిపక్షాలపై విమర్శలు చేయడం తప్ప.. పాలన మీద దృష్టి లేకపోవడం విడ్డూరంగా ఉన్నది’ అని మాజీ మంత్రులు తన్నీరు హరీశ్రావ�
విద్యార్థినులకు అర్థమయ్యే రీతిలో బోధించి ఉత్తీర్ణతా శాతం పెంచాలని భద్రాచలం ఐటీడీఏ పీవో రాహుల్ ఆశ్రమ పాఠశాలల హెచ్ఎంలు, ఉపాధ్యాయులకు సూచించారు. భద్రాచలంలోని గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలను
జిల్లా వ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమిని సోమవారం ఘనంగా నిర్వహించారు. చిన్నారులకు రాధాకృష్ణ, గోపికల వేషధారణలు వేసి ఆటలాండించారు. అనంతరం ఉట్టి కొట్టించి పాటలు పాడించారు.
కృష్ణ్టాష్ట్టమి వేడుకలను మహబూబ్నగర్, నారాయణ పేట జిల్లాల్లో సోమవారం ఘనంగా నిర్వ హించారు. మహబూబ్నగర్లోని పద్మావతీకాలనీ శ్రీకృష్ణుడి ఆలయంలో సోమవా రం కృష్ణ్టాష్ట్టమి వేడుకలు వైభవంగా నిర్వహించారు.
‘గోకుల కృష్ణ.. గోపాల కృష్ణ మాయలు చాలయ్యా.. మా కన్నులలో దీపాలు వెలిగే పండుగ తేవయ్యా’.. ‘జయ జనార్దన.. క్రిష్ణ రాధికా పతే.. జన విమోచనా క్రిష్ణ జన్మ మోచనా’.. ‘ముకుందా.. ముకుందా.. క్రిష్ణా ముకుందా.. ముకుందా’.. అన్న పాటలు
అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. మన్ననూర్లోని పర్యావరణ కేంద్రంలో విద్యార్థులకు ‘ప్రకృతి పరిరక్షణలో పులుల ప్రాముఖ్యత’పై ఇంటరాక్టివ్ సెషన్ నిర్వహించారు. అంతకుముందు అమ్రా�