తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల పట్ల ఏమాత్రం సోయిలేకుండా ప్రభుత్వం నిర్ణయించిన ఒక పేరు తీవ్ర వివాదస్పదమైంది. మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా ఈ నెల 30 నుంచి పాఠశాలల్లో ‘తిథి భోజనం’ అనే కొత్త కార్యక్రమం ప్రారంభిం�
Scholarships | కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖ ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని అర్హులైన కార్మికుల పిల్లలకు 2024-25 ఏడాదికి గాను స్కాలర్షిప్లు ఇచ్చేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అధికారులు శుక్రవారం ఓ �
‘మమ్మల్ని విడిచి వెళ్లొద్దు సార్' అంటూ బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయుడిని చిన్నారులు కన్నీరు పెట్టుకుంటూ వేడుకున్న ఘటన మండలంలోని నడింపల్లి ప్రాథమిక పాఠశాలలో చోటుచేసుకున్నది. నాగిళ్ల శ్రీశైలం తొమ్మిదేం
పెద్దపల్లి జిల్లాలో 539 మండల పరిషత్ ప్రాథమిక, ప్రాథమికోన్నత, జడ్పీ ఉన్నత పాఠశాలలు ఉండగా, 26,215 మంది విద్యార్థులు అభ్యసిస్తున్నారు. అందులో సుమారు 16 వేల మంది విద్యార్థులు మారుమూల ప్రాంతాల నుంచి సైకిళ్లు, కాలిన�
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో చాలావరకు ఆవాసాలు ఆర్టీసీ సేవలకు నోచుకోవడం లేదు. మున్సిపాలిటీలు, మండలాలు, మేజర్ పంచాయతీలు మినహా.. అనేక గ్రామాలు, హ్యాబిటేషన్లకు బస్సు సౌకర్యమే లేదు.
బడులు ప్రారంభమై 18 రోజులు గడుస్తున్నాయి. ఇంకా పుస్తకాలు, యూనిఫాంల లోటు హైదరాబాద్ను వెంటాడుతున్నది. ఓ వైపు డీఈఓ విద్యార్థులందరికీ పుస్తకాలు, యూనిఫాంలు అందించామని చెబుతున్నారు. కానీ వాస్తవ రూపంలో మాత్రం క�
ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యాబోధన అందుతుందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, ఎమ్మెల్సీ నవీన్కుమార్రెడ్డి అన్నారు. షాద్నగర్ మున్సిపాలిటీ 5వ వార్డు సోలిపూర్ గ్రామంలో దివ్యశక్తి రౌండ్టేబుల్ సం
జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలను బుధవారం కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే సందర్శించారు. కాసేపు విద్యార్థులతో కలిసి కబడ్డీ ఆడారు. కబడ్డీ.. కబడ్డీ అంటూ కూతకెళ్లి పిల్లలను ఉత్సాహపరిచారు.
నిబంధనలు పాటించకుండా విద్యాసంస్థల యజమానులు రవాణా శాఖను బురిడీ కొట్టిస్తున్నారు. సరైన ఫిట్నెస్ లేని బస్సులను యథేచ్ఛగా రోడ్లపై నడుపుతున్నారు. ప్రమాదమని తెలిసినా..
ఉపాధ్యాయులు తల్లిదండ్రులను చైతన్యం చేసి వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని డీఈవో జగన్మోహన్రెడ్డి సూచించారు. గురువారం డీఈవో ఆఫీసులో వచ్చే విద్యా సంవత్సరం విద్యార్థుల సంఖ్య పెంపునకు జడ్పీ
జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు సోమవారం సమ్మెటివ్-2 పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 22 వరకు ఈ పరీక్షలను నిర్వహిస్తారు. పదో తరగతి పరీక్షలు ఇప్పటికే ముగియగా 1 నుంచి 9వ తరగతి విద్యార్�
ఆదిలాబాద్ రీజియన్ వ్యాప్తంగా ఆదివారం బెల్లంపల్లి, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ ప్రాంతాల్లో సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. బెల్లంపల్లి సీవోఈ బాలుర కళాశాలలో 6వ తరగతిలో ప్రవేశానికి 227 మంది �
Underwater Metro Train | పశ్చిమబెంగాల్ రాష్ట్రం కోల్కతా (Kolkata)లో నిర్మించిన దేశంలో మొదటి నదీగర్భ మెట్రో మార్గాన్ని (Indias first underwater metro train ) బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ప్రారంభించారు.
రాజేంద్రనగర్లోని మిలీనియం స్కూల్కు చెందిన కొందరు విద్యార్థులు తమ స్కూల్ వార్షికోత్సవానికి హాజరుకావాలని ఓ చిన్న వీడియో రూపొందించి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సామాజిక మాధ్యమం ఎక్
ఆటల్లో గెలుపోటము లు సహజమని, ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలని ఎస్పీ సురేశ్కుమార్ అన్నా రు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్క్వార్టర్స్లో పోలీస్ సాయుధ బలగాలకు బ్యాడ్మింటన్ ట