ఆదిలాబాద్ రీజియన్ వ్యాప్తంగా ఆదివారం బెల్లంపల్లి, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ ప్రాంతాల్లో సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. బెల్లంపల్లి సీవోఈ బాలుర కళాశాలలో 6వ తరగతిలో ప్రవేశానికి 227 మంది �
Underwater Metro Train | పశ్చిమబెంగాల్ రాష్ట్రం కోల్కతా (Kolkata)లో నిర్మించిన దేశంలో మొదటి నదీగర్భ మెట్రో మార్గాన్ని (Indias first underwater metro train ) బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ప్రారంభించారు.
రాజేంద్రనగర్లోని మిలీనియం స్కూల్కు చెందిన కొందరు విద్యార్థులు తమ స్కూల్ వార్షికోత్సవానికి హాజరుకావాలని ఓ చిన్న వీడియో రూపొందించి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సామాజిక మాధ్యమం ఎక్
ఆటల్లో గెలుపోటము లు సహజమని, ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలని ఎస్పీ సురేశ్కుమార్ అన్నా రు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్క్వార్టర్స్లో పోలీస్ సాయుధ బలగాలకు బ్యాడ్మింటన్ ట
మొఘల్ చక్రవర్తి అక్బర్ నిరంకుశ, క్రూర పాలకుడు, మహిళలపై అత్యాచారాలు చేసేవాడు అని రాజస్థాన్ విద్యా శాఖ మంత్రి మదన్ దిలావర్ అన్నారు. ఆయన గొప్పవాడు కాదన్నారు. బజార్ల నుంచి యువతులను తీసుకెళ్లి, వారిపై లై�
బడికి వెళ్లే విద్యార్థులు ఎక్కువ రోజులు తమ జీవనాన్ని కొనసాగిస్తారని ప్రముఖ పరిశోధకులు తెలిపారు. పాఠశాలకు వెళ్లే విద్యార్థుల ఆయుష్యు పెరుగుతుందని పరిశోధనలో తెలిసిందని పేర్కొన్నారు. అదేంటో, ఎలా సాధ్యమో
Boat Capsize | గుజరాత్లో ఘోర ప్రమాదం చోటు చేసుకున్నది. గురువారం గుజరాత్లోని వడోదరలో హరిణి చెరువులో పడవ మునిగి 14 మంది విద్యార్థులు, ఇద్దరు టీచర్లు ప్రాణాలు కోల్పోయారు.
విద్యార్థులకు ప్లాస్టిక్పై అవగాహన కల్పించి దాని వినియోగాన్ని తగ్గించేందుకు అధికారులు కృషి చేయాలని స్టేట్ ప్రాజెక్ట్ అధికారి టి.రాధిక అన్నారు. జిల్లా కేంద్రంలోని బాల భవన్లో తెలంగాణ స్టేట్ గ్రీన్�
మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల విద్యార్థులు ముగ్గురు జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్-17 బాలికల విభాగంలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థినులు షేక్ �
మండలంలోని అవంతీపురం గిరిజన బాలుర గురుకుల పాఠశాలలో నిర్వహించిన ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎస్టీ గురుకుల పాఠశాలల సైన్స్ ఫెయిర్ బుధవారం ముగిసింది. విద్యార్థులు ఆవిష్కరించిన పలు ప్రయోగాలను ప్రదర్శించారు. మ�
Students made to clean toilets | స్కూల్ విద్యార్థులతో టాయిలెట్లు క్లీన్ చేయించారు. (Students made to clean toilets) అలాగే డ్రైనేజీ గుంతలను కూడా శుభ్రం చేయించారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ
విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీసేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు దోహద పడతాయని ఎంఈఓ బాలాజీనాయక్ అన్నారు. పట్టణంలోని హౌసింగ్బోర్డు కాలనీలోగల లిటిల్ఫ్లవర్ స్కూల్ విద్యార్థులు శుక్రవారం నిర్వహించి�
Minister Sabitha Indra Reddy | ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ఉచితంగా అల్పాహారాన్ని అందించేందుకు ఉద్దేశించిన ‘ముఖ్యమంత్రి అల్పాహార పథకం’ ఏర్పాట్లను పూర్తి చేయాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు.
‘పేద విద్యార్థికి స్కూల్ కిట్.. పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటాలి’ అన్న లక్ష్యంతో అమెజాన్, గివ్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజా వద్ద నిర్వహించిన ‘రన్ ఫర్ చేంజ్'