Palakkad | కేరళలోని పాలపక్కడ్లో ఘోర ప్రమాదం జరిగింది. విహారయాత్రకు వెళ్లిన విద్యార్థుల బస్సు మరో బస్సును ఢీకొట్టింది. దీంతో 9 మంది దుర్మరణం చెందారు. మరో 38 మంది గాయపడ్డారు
Russia School Attack | ఓ దుండగుడు రష్యాలో రక్తపుటేరులు పారించారు. ఓ స్కూల్ విద్యార్థులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి పదుల సంఖ్యలో విద్యార్థుల ప్రాణాలను పొట్టన పెట్టుకున్నాడు. ఇన్హెవెస్క్ సిటీలోని �
Mumbai | మహారాష్ట్ర రాజధాని ముంబైలోని గట్కోపర్ ప్రాంతం అది. ఆ రహదారిపై ఆటోలు, ఇతర వాహనాలు వేగంగా కదులుతున్నాయి. స్కూల్ పిల్లలు, ప్రయాణికులతో రద్దీగా ఉంది ఆ దారి. అంతలోనే ఓ కారు అతి
చెన్నై: కొందరు విద్యార్థులు బస్టాండ్ వద్ద కొట్టుకున్నారు. తమిళనాడులోని కోయంబత్తూర్ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఒండిపుదూర్ బస్టాండ్ వద్ద ఇద్దరు స్కూల్ విద్యార్థులపై కొందరు స్టూడెంట్స్ దాడి చేశారు. దీం�
తమిళనాడు అంతటా ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. పాఠశాల విద్యార్థినీ విద్యార్థులు ప్రయాణిస్తున్న ఓ బస్సులో మద్యం సేవించారు. ఆ గ్రూపులోని ఓ విద్యార్థే దీనిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. విద్యార్�
కార్పొరేట్కు దీటుగా కొత్తపేట ప్రాథమికోన్నత పాఠశాల కోటి రూపాయలతో అందమైన భవనాన్ని నిర్మించిన ఎన్నారై ఈ ఒక్క ఏడాదే 256 కొత్త అడ్మిషన్లతో 356కి చేరిన విద్యార్థుల సంఖ్య తాగునీరు మొదలు… ప్రతి చిన్న అవసరానికీ అ�
న్యూఢిల్లీ, జనవరి 19: బడికివెళ్తున్న పిల్లలు తిరిగి క్షేమంగా ఇంటికి వచ్చేదాకా చాలా మంది తల్లిదండ్రులు లోలోపల ఆందోళన పడుతుంటారు. పిల్లల భద్రత గురించి, ఎక్కడైనా తప్పిపోతారేమో అని భయపడతారు. అలాంటి వారికోసమే
దమ్మపేట : దమ్మపేట గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు బుధవారం వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు. దమ్మపేట పీహెచ్సీ వైద్యులు శ్రీహర్ష ఆధ్వర్యంలో వైద్యసిబ్బంది 15 ఏళ్లు నిండిన 214 మందివిద్యా�
డెహ్రాడూన్: 85 మంది స్కూల్ విద్యార్థులు, 11 మంది సిబ్బందికి కరోనా సోకింది. దీంతో ఆ స్కూల్ను మైక్రో కంటైన్మెంట్ జోన్గా ప్రకటించారు. ఉత్తరాఖండ్లోని నైనిటాల్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. గంగార్కోట్లోని �
Strange question for students | విద్యార్థులకు పరీక్షల్లో వింత ప్రశ్న ఎదురైంది. పరీక్షల్లో ఇలాంటి ప్రశ్నలేనా అడిగేదంటూ తల్లిదండ్రులు ఫైర్ అవుతున్నారు. ఇంతకీ ఆ ప్రశ్న ఏంటే ప్రముఖ బాలీవుడ్ దంపతులు కరీనా కపూర్ సైఫ్ అలీఖ�
ముంబై: దేశంలో మళ్లీ కరోనా విజృంభిస్తున్నది. తాజాగా ఒక స్కూల్లో 19 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. మహారాష్ట్రలోని అహ్మద్నగర్లో ఈ ఘటన జరిగింది. జిల్లాలోని టాక్లీ ధోకేశ్వర్ గ్రామ�
బెంగళూరు: కర్ణాటకలో మరోసారి కరానా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా చిక్కమగళూరులోని ఒక స్కూల్లో శనివారం 69 మందికి కరోనా సోకింది. ఇందులో 59 మంది విద్యార్థులు కాగా, 10 మంది సిబ్బంది ఉన్నారు. కరోనా బారిన �
School student drowned in sircilla | సరదాగా ఈతకు వెళ్లి ఓ విద్యార్థి మృతి చెందగా.. నలుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో చోటు