తెలంగాణలోని రైతు కేంద్రిత వ్యవసాయ పథకాలను దేశవ్యాప్తంగా అమలుచేయాలని, ఇందుకోసం అన్ని రాష్ర్టాల ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలని రాష్ట్రీయ కిసాన్ మహాసంఘ్ జాతీయ స్థాయి సమావేశం తీర్మానించింది. అవసరమైతే దే�
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న సూచించారు. ఈ మేరకు సోమవారం కార్ఖానాలోని తన క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ �
తెలంగాణ వచ్చినంక ఈ గుడిసెల్లో శిశు మరణాల్లేవ్! బెగ్గర్స్, అరేక్ మాల్ అమ్ముకొనే కుటుంబాల్లో బర్త్ వెయిట్ సమస్యే లేదు. కేసీఆర్ కిట్ వచ్చినంక అయిదేండ్లలో ఒక్క కేసు రికార్డు కాలే. తెలంగాణల వైద్య సేవ�
తెలంగాణ సంక్షేమ పథకాలపై బీజేపీ జాతీయ, రాష్ట్ర నాయకత్వం ఎంతలా నోరుపారేసుకున్నా.. క్షేత్రస్థాయిలో ఆ పార్టీ శ్రేణులు మాత్రం ఆ పథకాలు బాగున్నాయంటూ కితాబిస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా అమలు పరుస్తున్న సంక్�
తెలంగాణ ప్రభుత్వం మైనార్టీల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చిందని ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి అన్నారు. మంగళవారం మెదక్ పట్టణంలో నర్సిఖేడ్లో పవిత్ర రంజాన్ తర్వాత జరుపుకొనే ఈద్ మిలా ప్ కార్యక్�
బీసీల సమగ్ర వికాసం, సమున్నత లక్ష్యాల సాధన దిశగా బృహత్తర ప్రణాళికతో తెలంగాణ సర్కారు ముందుకు వెళ్తున్నదని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్రావు కొనియాడారు. ప్రభుత్వం అమలుచేస్�
కార్మికుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్నది. సంఘటిత, అసంఘటిత రంగం అనే తేడా లేకుండా అన్ని వర్గాలకూ మేలు జరిగేలా చర్యలు చేపడుతున్నది.
రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మండల పరిధిలోని మీర్ఖాన్పేట్ గ్రామంలో �
పేదలు, బలహీనవర్గాల సంక్షేమానికి తెలంగాణ సర్కారు చిరునామాగా మారింది. రాష్ట్ర ఆవిర్భావం నుంచి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఎప్పటికప్పుడు అనేక విప్లవాత్మక పథకాలకు శ్రీకారం చుడుతూ సబ్బండ వర్ణాల సంక్షే�
తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఉన్నాయా? అని పరిశ్రమలు, పురపాలక, ఐటీ శాఖల మంత్రి కే తారకరామారావు ప్రశ్నించారు. తెలంగాణ కంటే మంచి పథకాలు ఉన్నాయని
పేద ప్రజల సంక్షే మం కోసం సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న పథకా లను నాయీబ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాచమల్ల బాలకృష్ణ నాయి వినూత్నరీతిలో ప్రచారం చేస్తున్నారు. నాగోల్ డివిజన్ బండ్లగూడ, ఆనంద్నగర�
భారత్ తన బలమైన మానవ వనరులు, ఆలోచనాశక్తిని ఉపయోగించుకొని క్షేత్రస్థాయిలో మౌలిక వసతుల కల్పనపై దృష్టిపెట్టినప్పుడే దేశాభివృద్ధి సాధ్యమవుతుంది. భారత్ నుంచి ప్రపంచం గర్వపడే ఉత్పత్తులు రావాల్సిన అవసరం ఉ�