రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అమలు చేస్తున్న పథకాలను సత్వరమే అర్హులకు అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ఎక్సైజ్, ప్రొహిబిషన్, సాంస్కృతిక, పర్యాటక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఐడీవోసీ సమావేశ �
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా పనిచేసిన దివంగత రాజశేఖర్రెడ్డి పేరు చెప్పగానే వెంటనే గుర్తొచ్చేవి ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే. ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే. ఈ పథకాలన్నింటికీ గాంధీల పేర్లే ఉ�
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అర్హులైన వారికి అందించేందుకు జీహెచ్ఎంసీ వ్యాప్తంగా ప్రజా పాలన సేవా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో అర్హులైన వారు తమ దరఖాస్తులను అందజేయవచ్చని కమిషనర్ ఆమ్రపా�
ప్రభుత్వం అందించే కొన్ని సబ్సిడీలు పెరగకపోగా, కాస్త తగ్గడం తమకు ఊరటనిచ్చిందని, దీంతో ద్రవ్యలోటును పరిమితం చేయగలుగుతామని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి టీవీ సోమనాథన్ చెప్పారు. ముఖ్యంగా ఆహార, ఎరువుల సబ్సి�
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అభయహస్తం దరఖాస్తుల ఎంట్రీ ప్రక్రియను జీహెచ్ఎంసీ ముగించింది. ఈ నెల 7వ తేదీ నుంచి దరఖాస్తుల డేటా ఎంట్రీని 5వేల మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లతో కలిసి ప్రత్యేక అధికారుల పర్
దళితులు, బీసీలు, మైనారిటీలతో పాటు అగ్రవర్ణాలకు చెందిన నిరుపేదల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని గత ప్రభుత్వం విదేశీ విద్య, స్వయం ఉపాధి తదితర పథకాలు ప్రవేశపెట్టి, ఆయా వర్గాలను ఆదుకొన్నది. ఈ 75 ఏండ్లలో రాష్�
Minister Jagdishreddy | పదేళ్లకాలంలో ఎవరూ ఊహించని విధంగా తెలంగాణ అభివృద్ధి సీఎం కేసీఆర్ నాయకత్వంలో జరిగిందని రాష్ట్ర మంత్రి గుంటకండ్ల జగదీష్రెడ్డి(Minister Jagdishreddy) అన్నారు.
‘మందికి పుట్టిన బిడ్డను మన బిడ్డే అని ముద్దుపెకున్నడట ఒకడు’ అని సీఎం కేసీఆర్ గతంలో చేసిన వ్యాఖ్య.. ప్రస్తుతం పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేస్తున్న వాదనకు అచ్చుగుద్దినట్టు సరిపోతుందని రాజకీయ విశ్ల
‘ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు..’ అంటారు పెద్దలు. అంటే ఆ రెండింటికీ అన్ని వనరులు సమకూరాలని, ఏ ఒక్కటి లేకపోయినా లోటు అనిపిస్తుందని దాని అర్థం. అలాగే పేదింట పుట్టిన ఆడబిడ్డల పెళ్లి చేయడం తల్లిదండ్రులకు �
అభివృద్ధి, సంక్షేమంలో ఆదర్శంగా నిలుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఎప్పటికప్పుడు సకల జనులకు మేలు చేసేలా సరికొత్త పథకాలను తీసుకొస్తున్నది. ఒకటి కాదు.. రెండు కాదు, లెక్కకు మించిన స్కీంలతో ఇంటింటికీ ఫలాలను అంది�
Minister Gangula | దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి పాలకులు బీసీలను వెనుకకు నెట్టివేశారని , సీఎం కేసీఆర్ పదేళ్ల పాలనలో బీసీల అభ్యున్నతికి అనేక చర్యలు తీసుకున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమల�