రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పెండింగ్లో ఉన్న 1266 మంది కారుణ్య నియామకాలను రెండు వారాల్లో పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు.
Minister Niranjan Reddy | తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా మారాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి(Minister Niranjan reddy)అన్నారు.
‘ఆకాశంలో నీవు నేను సగం సగం.. అనంత కోటి నక్షత్రాల్లో నీవు నేను సగం సగం’ అని అన్నారు ప్రముఖ కవి, రచయిత శివసాగర్. జనాభాలో దాదాపు సగభాగమైన మహిళలు ఆర్థికంగా, సామాజికంగా సమాన హక్కులు, సాధికారత కలిగి ఉన్నప్పుడే ఆ �
ఆదివాసీ కుటుంబాలను సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు కేంద్రం ఈ పథకాన్ని తీసుకురాబోతున్నది. ఈ మిషన్ కోసం వచ్చే మూడేండ్లకు గానూ కేంద్రం రూ.15 వేల కోట్లు ఖర్చు చేయనున్నది.
దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా సంక్షేమ పథకాలను అమలుచేస్తూ తెలంగాణను ఆదర్శంగా తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు.
పేదల సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అర్హులందరికీ అందేలా చూడాల్సిన బాధ్యత బీఆర్ఎస్ కార్యకర్తలదేనని పరిగి ఎమ్మెల్యే మహేశ్రెడ్డి అన్నారు.
మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్నది. అధిక వడ్డీ రుణ భారం నుంచి మహిళా స్వయం సహాయక సభ్యులను రక్షించడానికి ప్రభుత్వం బ్యాంకు లింకేజీ రుణాలతోపాటు ప్రతిష్ట
ప్రారంభించిన తేదీ- 2 అక్టోబర్ 2014
ప్రదేశం- హైదరాబాద్
లక్ష్యం- షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల వర్గాలు, వెనుకబడిన తరగతులు, ఆర్థికంగా వెనుకబడిన వారి కుటుంబాల్లో మహిళల వివాహానికి ఆర్థిక సహాయం అందించడం.
స్త్రీల సంక్షేమానికి, భద్రతకు రాష్ట్రంలో అనేక పథకాల అమలు మహిళా కమిషన్ చైర్పర్సన్ వాకిటి సునీతా లక్ష్మారెడ్డి హైదరాబాద్, జూలై 16(నమస్తే తెలంగాణ): పిల్లలను ఆడ, మగ అంటూ భేదాభిప్రాయంతో కాకుండా ఇద్దరికీ సమ�