పేద ప్రజల సంక్షే మం కోసం సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న పథకా లను నాయీబ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాచమల్ల బాలకృష్ణ నాయి వినూత్నరీతిలో ప్రచారం చేస్తున్నారు. నాగోల్ డివిజన్ బండ్లగూడ, ఆనంద్నగర�
భారత్ తన బలమైన మానవ వనరులు, ఆలోచనాశక్తిని ఉపయోగించుకొని క్షేత్రస్థాయిలో మౌలిక వసతుల కల్పనపై దృష్టిపెట్టినప్పుడే దేశాభివృద్ధి సాధ్యమవుతుంది. భారత్ నుంచి ప్రపంచం గర్వపడే ఉత్పత్తులు రావాల్సిన అవసరం ఉ�
డబుల్ బెడ్రూం ఇల్లు, బిడ్డకు కల్యాణలక్ష్మి గొర్రెల పథకంతో బతుకుకు భరోసా ఆసరా పింఛన్, రైతుబంధుతో అండ కోటగిరి, అక్టోబర్ 8: సమైక్య పాలనలో ఒక ఇంట్లో ఒక ప్రభుత్వ సంక్షేమ పథకం వర్తిస్తే మరో పథకం రాకపోయేది. స్వ
కేంద్రమంత్రి పురుషోత్తం రూపాలా ప్రశంస హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): పశు సంవర్ధకశాఖలో తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలు ఎంతో బాగున్నాయని కేంద్ర పశు సంవర్ధకశాఖ మంత్రి పురుషోత్తం రూపాలా