సింగరేణి అధికారులు తమ డిమాండ్ల సాధన కోసం చేపట్టిన రిలే దీక్షలు మంగళవారం నాడు రెండో రోజుకు చేరుకున్నాయి. దీక్షా శిబిరాన్ని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరు కంటి చందర్, టీబీజీకేఎస్ కేంద్ర అధ్యక్షుడు మిరియాల ర
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, విద్యుత్ శాఖల మంత్రి భట్టి విక్రమార్క పుణ్యమా అని సింగరేణి సంస్థ అప్పుల్లో పూర్తిగా కూరుకుపోయిందని, చివరికి బ్యాంకుల వద్దకు ఓడీ కోసం తిరుగాల్సిన దుస్థితి దాపురించిందని �
Singareni Collieries | ‘సురక్షితంగా ఒక్క ప్రమాదం కూడా జరుగకుండా, ఒక బొగ్గు పెళ్ల, మట్టిగడ్డ కూడా పడకుండా బొగ్గు తీస్తాం’ ఇది సింగరేణి సంస్థలో కోట్లాది రూపాయల నిధుల ఖర్చుతో అత్యంత భారీ టెక్నాలజీతో అడ్రియాల లాంగ్వాల్
సింగరేణిలో మహిళా డంపర్ ఆపరేటర్ల నియామకానికి మార్గం సుగమమైంది. హెవీ మోటర్ వెహికల్ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన 13 మంది మహిళలకు అవకాశం కల్పించనున్నారు.
తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్సీసీఎల్) సంక్షోభంలో చిక్కుకున్నది. విద్యుత్ బకాయిలే కాకుండా, టీజీజీఈఎన్సీవో (జెన్కో)కు సరఫరా చేసిన బొగ్గుకు సంబంధి�
సింగరేణిలో మరో గోల్మాల్ జరిగిందా? బొగ్గు ఉత్పత్తితో ప్రపంచానికి వెలుగులు నింపుతున్న సంస్థ వరుస కుంభకోణాలతో చీకట్లలోకి జారిపోతున్నదా? 2024-25 ఆర్థిక సంవత్సరంలో బొగ్గు ఉత్పత్తిని కృత్రిమంగా పెంచి చూపించా�
రాష్ట్ర ప్రభుత్వం ఐపీఎస్ అధికారుల బదిలీల్లో భాగంగా ఐపీఎస్ అధికారి డాక్టర్ జ్యోతి బుద్ధ ప్రకాశ్ను సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్(సీఎండీ)గా నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చే�
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) 2025-26 సంవత్సరానికి ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థుల నుండి అప్రెంటిస్షిప్ శిక్షణ కోసం దరఖాస్తు చేసుకోవడానికి శనివారం సర్కులర్ జారీ చేసింది. దరఖాస్తు ప్రక్రియ శనివారం నుండ�
ప్రాణాలను పణంగా పెట్టి, నల్లబంగారాన్ని వెలికి తీసే సింగరేణి కార్మికుల ఆరోగ్యానికి భరోసా కరువవుతున్నది. పని ప్రదేశాల్లో అంబులెన్స్లు లేకపోవడంతో ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు, సకాలంలో వైద్యం అందని పరిస్థ�
ఈ ఏడాది దసరా పండుగ రోజు సింగరేణి కార్మికులకు ఆనందంగా లేకుండా చేసింది కాంగ్రెస్ సర్కార్. లాభాలు ఎక్కువగా వచ్చినప్పటికీ దసరా బోనస్ తక్కువ ప్రకటించి నిరాశను మిగిల్చింది. గతంలో కంటే ఎక్కువ వస్తుందనుకున�
సింగరేణి ప్రైవేటు సెక్యూరిటీలో రోజురోజుకూ పైరవీలు పెరిగిపోతున్నాయి. ఉన్నతస్థాయి అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీల నుంచి వస్తు న్న సిఫార్సులతో అధికారులు తలలు పట్టుకుంటున్నట్లు స్థానికంగా ప్రచార�
జూనియర్ మైనింగ్ ట్రైనీలుగా చేరి వివిధ కారణాలతో తొలగింపునకు గురైన 43 మంది ఉద్యోగులకు సింగరేణి తీపికబురు అందించింది. వారిని పునర్నియమించాలని నిర్ణయించింది.
కీలక మైనింగ్ రంగంలో ప్రవేశించాలని తహతహలాడుతున్న సింగరేణి సంస్థ తొలి అడుగేసింది. కర్ణాటకలో గల దేవదుర్గ్లోని బంగారం, రాగి గనుల అన్వేషణకు లైసెన్స్ పొందింది.
సింగరేణి సీపీఆర్వో ఎస్డీఎం సుభాని ప్రతిష్ఠాత్మక ‘డాక్టర్ సీవీ నర్సింహారెడ్డి-పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా పీఆర్ మేనేజర్-2025’ జాతీయ పురస్కారానికి ఎంపికయ్యారు.