ఈ ఏడాది దసరా పండుగ రోజు సింగరేణి కార్మికులకు ఆనందంగా లేకుండా చేసింది కాంగ్రెస్ సర్కార్. లాభాలు ఎక్కువగా వచ్చినప్పటికీ దసరా బోనస్ తక్కువ ప్రకటించి నిరాశను మిగిల్చింది. గతంలో కంటే ఎక్కువ వస్తుందనుకున�
సింగరేణి ప్రైవేటు సెక్యూరిటీలో రోజురోజుకూ పైరవీలు పెరిగిపోతున్నాయి. ఉన్నతస్థాయి అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీల నుంచి వస్తు న్న సిఫార్సులతో అధికారులు తలలు పట్టుకుంటున్నట్లు స్థానికంగా ప్రచార�
జూనియర్ మైనింగ్ ట్రైనీలుగా చేరి వివిధ కారణాలతో తొలగింపునకు గురైన 43 మంది ఉద్యోగులకు సింగరేణి తీపికబురు అందించింది. వారిని పునర్నియమించాలని నిర్ణయించింది.
కీలక మైనింగ్ రంగంలో ప్రవేశించాలని తహతహలాడుతున్న సింగరేణి సంస్థ తొలి అడుగేసింది. కర్ణాటకలో గల దేవదుర్గ్లోని బంగారం, రాగి గనుల అన్వేషణకు లైసెన్స్ పొందింది.
సింగరేణి సీపీఆర్వో ఎస్డీఎం సుభాని ప్రతిష్ఠాత్మక ‘డాక్టర్ సీవీ నర్సింహారెడ్డి-పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా పీఆర్ మేనేజర్-2025’ జాతీయ పురస్కారానికి ఎంపికయ్యారు.
కార్మికుల భద్రత బాధ్యతపూర్తిగా సింగరేణి యాజమాన్యానిదేనని చెన్నూరు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ అన్నారు. మందమర్రి ఏరియాలోని కేకే-5లో శుక్రవారం జరిగిన ప్రమాదంలో జనరల్ మజ్దూ
సింగరేణి సంస్థ చేపట్టిన విద్యుత్తు ప్రాజెక్ట్ పనుల్లో వేగం పెంచాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. శనివారం హైదరాబాద్లోని ప్రజాభవన్లో సింగరేణి వ్యాపార విస్తరణ ప్రాజెక్ట్లప�
వచ్చే రోజుల్లో ఇంధన రంగంలో స్వయం సమృద్ధిని సాధించే విషయంలో ప్రభుత్వరంగ బొగ్గు సంస్థలు డిమాండ్కు తగినట్టుగా నాణ్యమైన బొగ్గును ఉత్పత్తి చేసేలా సమాయత్తం కావాలని కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి జీ కిషన్రె
రానున్న మూడేళ్లలో అనుభవజ్ఞులైన సీనియర్ అధికారులు ఉద్యోగ విరమణ చేయనున్న నేపథ్యంలో యువ సింగరేణి అధికారులు సంస్థ అభివృద్ధికి బాసటగా నిలవాలని, వ్యాపార విస్తరణపై అవగాహన పెంచుకోవాలని సంస్థ సీఎండీ బలరాం సూ�
సింగరేణిలో మారుపేర్లు, విజిలెన్స్ పెండింగ్ కేసులను వెంటనే పరిష్కరించి న్యాయం చేయాలని అరుణోదయ సంస్కృతిక సమాక్య వ్యవస్థాపక అధ్యక్షురాలు విమల, సీపీఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాస్ట్ర నాయకులు వెంకటేశ్వర్ర
136 ఏండ్ల సుధీర్ఘ చరిత్ర కలిగిన సింగరేణి మరో మైలురాయిని అధిగమించింది. రాష్ట్రం బయట తొలిసారిగా ఒడిశాలోని నైనీ బ్లాక్లో బొగ్గు తవ్వకాలను ప్రారంభించింది.
సింగరేణి సంస్థ 2025-26 వార్షిక సంవత్సరానికి బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను నిర్దేశించింది. 2024-25లో 700 లక్షల టన్నులు నిర్ణయించగా, ఈసారి 11 ఏరియాల్లో 720 లక్షల టన్నులు ఉత్పత్తి చేయాలని యాజమాన్యం నిర్ణయించింది. ఇందులో 22 భ�