సింగరేణి సంస్థ వ్యాపార విస్తరణపై దృష్టి పెట్టింది. దీంట్లో భాగంగా ఆఫ్రికా ఖండంలోని పలు దేశాల్లో బొగ్గు గనులను చేపట్టేందుకు సిద్ధమవుతున్నది. దక్షిణాఫ్రికా, మొజాంబిక్, బోట్స్వానా, జింబాబ్వే, నైజీరియా, ట
తాడిచర్ల కోల్ బ్లాక్-2లో సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తి చేయడానికి కేంద్రం సానుకూలత వ్యక్తం చేసిందని, త్వరలోనే అప్రూవల్ వస్తుందన్న ఆశాభావాన్ని రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార వ్యక్తం చేశా�
రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో భారీ జలాశయాలపై సుమారు 800 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామని సింగరేణి సీఎండీ ఎన్ బలరాం తెలిపారు.
ఈ ఏడాది సింగరేణి జనరల్ మేనేజర్ (కోఆర్డినేషన్, చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్) ఎం సురేశ్ను ‘ఉత్తమ సింగరేణియన్' అవా ర్డు వరించింది. ఏటా రిపబ్లిక్ డే సందర్భంగా ఏరియా నుంచి ఉత్తమ అధికారిగా, అన్ని ఏరి�
Singareni |మంచిర్యాల, జనవరి 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సింగరేణి సంస్థ జూనియర్ అసిస్టెంట్ క్లరికల్ గ్రేడ్-2(ఎక్స్టర్నల్) పోస్టులకు 2022 జూన్లో నోటిఫికేషన్ ఇచ్చింది. డిగ్రీ అర్హతతో అదే ఏడాది సెప్టెంబర్ 4న �
సింగరేణిని దేశంలో అగ్రగామి సంస్థగా నిలపడానికి కృషిచేస్తామని సింగరేణి నూతన సీఎండీ ఎన్ బలరాం చెప్పారు. కొత్త గనులను ప్రారంభించుకోవడంతోపాటు థర్మల్, సోలార్ విద్యుత్తును మరింతగా విస్తరింపజేస్తామని తెల
వేసవిలో విద్యుత్తు కొరత రాకుండా అన్ని థర్మల్ కేంద్రాలతోపాటు ఇతర రాష్ట్రాల్లోని థర్మ ల్ కేంద్రాలకు నిరంతరాయంగా బొగ్గును రవా ణా చేయాలని సింగరేణి ఉన్నతాధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార ఆదేశించా�
సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) పోటీ చేస్తుందని ఆ సంఘం గౌరవ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం సి
సింగరేణి కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల నిర్వహణపై నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడింది. ఈ నెల 27న గుర్తింపు సంఘం ఎన్నికలను యధాతథంగా నిర్వహించాలని గురువారం హైకోర్టు తీర్పునిచ్చింది.
సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల ప్రక్రియ తిరిగి పునఃప్రారంభమైంది. సెప్టెంబర్ 27వ తేదీన నోటిఫికేషన్ వెలువడింది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వాయిదా పడగా.. ఎన్నికలు ముగియడంతో తిరిగి ప్రక్రియ ప్ర
CM KCR | తెలంగాణకు కొంగుబంగారమైన సింగరేణిని కాపాడుకొంటామని సీఎం కేసీఆర్ ఉద్ఘాటించారు. విదేశాలకు కూడా సంస్థను విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే సింగర�
సమైక్య రాష్ట్రంలో 2008-09 నుంచి 2010-11 వరకు సింగరేణి లాభాల్లో కార్మికులకు ఇచ్చిన వాటా 16 శాతమే. నాటి నుంచి అరకొర వాటాతో సరిపెట్టుకున్న కార్మికులకు 2013-14లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడేటప్పుడు కూడా సంస్థ లాభాల్లో కార్మి�