మాదిగలకు 10 శాతం రిజర్వేషన్ కేటాయించాలని కోరుతూ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్మాదిగ నేతృత్వంలోని ప్రతినిధి బృందం రాష్ట్ర ఏకసభ్య కమిషన్ చైర్మన్ డాక్టర్ జస్టిస్ షమీమ్అక్తర
కేంద్రం రాజకీయ లబ్ధికోసం ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని చూస్తున్నదని, మాలలంతా ఒక్కటై వర్గీకరణను అడ్డుకుందామని మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు పసుల రామ్మూర్తి పిలుపునిచ్చారు.
ఎస్సీ వర్గీకరణ చేసే అధికారం రాష్ర్టాలకు ఉందని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోలేదని కేంద్రం తెలిపింది. లోక్సభలో అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి అర్జున్రామ్ మేఘ్వాల్ సమాధానం ఇ�
నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మాల మహానాడు నేతలను పోలీసులు గురువారం నిర్బంధించారు. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ చలో అసెంబ్లీ ముట్టడికి మాల సంఘం నాయకులు పిలుపునిచ్చిన నేపథ్యంలో.. పోలీసులు ఎక్కడికక్కడ
సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు కాకుండా, విచక్షణా అధికారాలను ఉపయోగించి ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని ఏకసభ్య కమిషన్కు కుల నిర్మూలన వేదిక, తెలంగాణ మాదిగ జర్నలిస్టు ఫోరం నేతలు విజ్ఞప్తి చేశారు.
ఆదివారం సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన సింహగర్జన సభకు రాష్ట్రం నలుమూలల నుంచి మాలలు పెద్దఎత్తున తరలివచ్చారు. పార్టీలకు అతీతంగా నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరయ్యారు. కులవివక్షపై సు�
ఎస్సీ వర్గీకరణకు మాలలు మద్దతు ఇచ్చి రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాలని ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ అన్నారు. వర్గీకరణ వ్యతిరేక శక్తులకు అంబేద్కర్ పేరు ఎత్తే అర్హత లేదని పేర్కొన్న�
ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ పార్టీ, నాయకత్వం మద్దతు ఇచ్చిందని మాజీ ఎమ్మెల్యే సంపత్కుమార్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది మాలలు.. వర్గీకరణకు వ్యతిరేకంగా పని చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం �
రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉన్నదని సీనియర్ జర్నలిస్టు మల్లేపల్లి లక్ష్మయ్య, ఐఏఎస్ పీఎస్ఎన్ మూర్తి పేర్కొన్నారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జిల్లెలగూడలో ఆదివారం మహేశ్�