బోధన్ పట్టణంలో హరిజన సుధార్ సమితి మాల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఆందోళన చేపట్టారు. ఎస్సీ వర్గీకరణను నిరసిస్తూ ఎస్సీ వర్గీకరణపై ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ చైర్మన్ షమీమ్ అక్తర్ ఇచ్చిన నివేదిక ప్రత�
అమరుల త్యాగఫలమే ఎస్సీ వర్గీకరణకు అమోదమని, అమరుల కుటుంబాలను ఆదుకున్నప్పుడే వారి త్యాగాలకు గుర్తింపు ఉంటుందని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ పేర్కొన్నారు.
తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రతో వర్గీకరణ చేసి మాలలకు తీరని ద్రోహం తల పెట్టిందని, కాంగ్రెస్ పార్టీ మాలలకు చేసిన ద్రోహాన్ని నిరసిస్తూ ఈ నెల 14న ట్యాంక్బండ్పై గల అంబేద్కర్ వి�
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఎస్సీ వర్గీకరణను స్వాగతిస్తున్నామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలిపారు. సీఎం రేవంత్రెడ్డితో మంగళవారం ఆయన భేటీ అయ్యా రు.
ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉన్నదని, ఫలితంగా కొన్ని ఉప కులాలకు తీవ్ర అన్యాయం జరిగే ప్రమాదమున్నదని భీమ్ ఆర్మీ రాష్ట్ర చీఫ్ వనం మహేందర్ తెలిపారు.
జనాభా దామాషా ప్రకారం నేతకాని సామాజిక వర్గాన్ని ఎస్సీ సీ గ్రూప్ నుంచి వేరు చేసి డీ గ్రూపులో చేర్చి 3 శాతం రిజర్వేషన్లు కల్పించాలని మాజీ ఎంపీ, నేతకాని కులసంఘాల జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ బోర్లకుంట వె�
రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలుకు షమీమ్ అక్తర్ ఏకసభ్య కమిషన్ చేసిన సిఫార్సులు అశాస్త్రీయంగా ఉన్నాయి. దశాబ్దాలుగా వర్గీకరణ కోసం పోరాడిన కులాలకు ఇందులో తీవ్ర అన్యాయం జరిగింది. వర్గీకరణను మొక్కుబడిగా చ
తాము ఎవరికీ భయపడమని, వర్గీకరణ ఆగే ప్రసక్తే లేదని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. మాదిగ, మాదిగ ఉప కులాల నాయకులు గురువారం మంత్రిని ఆయన నివాసంలో కలిశారు.
రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఎస్సీ వర్గీకరణ బిల్లును వ్యతిరేకిస్తూ నిజామాబాద్ జిల్లాలో మాల కులస్తులు గురువారం ఆందోళనలు నిర్వహించారు. నిజామాబాద్ నగరంతో పాటు కోటగిరిలో సీఎం రేవంత్రెడ�
SC classification | తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన వర్గీకరణ బిల్లుకు వ్యతిరేకంగా జిల్లా మాల మహానాడు ఆధ్వర్యంలో గురువారం నిజామాబాద్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దిష్టిబొమ్
నిర్మల్ జిల్లా భైంసాలోని బస్టాండ్ సమీపంలో గల అంబేద్కర్ విగ్రహం ఎదుట ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో మాలలకు ఎస్సీ వర్గీకరణలో అన్యాయం చేశారంటూ బుధవారం సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మన�
ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇస్తే, సీఎం రేవంత్రెడ్డి ఉపకులాల మధ్య చిచ్చు రగిలించేందుకు యత్నిస్తున్నారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ నెల 7న ఎమ్�