దేశంలో జనాభా దామాషాకు అనుగుణంగా రాజ్యాంగ బద్ధంగా ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లను ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. అది అనివార్యం కూడా. బీసీలకు సంబంధించి అమలు చేస్తున్న రిజర్వేషన్ కేవలం ఉద్యోగ, ఉపాధి రంగాలక�
Supreme Court: దేశంలో ప్రతి 8 నిమిషాలకు ఓ చిన్నారి అదృశ్యం అవుతున్నట్లు వచ్చిన వార్తల పట్ల సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఇది చాలా సీరియస్ సమస్య అని కోర్టు పేర్కొన్నది. జస్టిస్ బీవీ నాగరత్�
CJ BR Gavai | భారత రాజ్యాంగం ఏర్పడి 75 ఏళ్లు విజయవంతంగా పూర్తయ్యాయని,ఈ కాలంలో అనేక సవరణలు, రిజర్వేషన్లను రాజ్యాంగం అవకాశం కల్పించిందిందని భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ అన్నారు.
ఆల్ ఇండియా బీసీ,ఎస్సీ,ఎస్టీ మైనారిటీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ఎర్రగుంటపల్లి గ్రామానికి చెందిన ఎర్రం సంజీవ్ నియమితులయ్యారు. సంజీవ్ కు గురువారం హైదరాబ�
స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లపై అస్పష్టతకు తెరపడకపోవడంతో ఆశావహులు ఊగిసలాటలో కొట్టుమిట్టాడుతున్నారు. ముందుకు వెళ్లాలా..? కోర్టు తీర్పు వచ్చే వరకు వేచి చూద్దామా..? అన్న మీమాంసలో ఊగిసలాడుతున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో కీలకమైన సంక్షేమ శాఖలను గాలికొదిలేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విభాగాలను నిర్వీ ర్యం చేస్తున్నది. అసలు ఆ యా శాఖలకు రెగ్యులర్ బాస్లను నియమించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరి
సిద్దిపేట జిల్లా గజ్వేల్ కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు రోజురోజుకు ముదురుతున్నది. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి చే�
Bihar Voters List: బీహార్లో ఓటర్ల జాబితాను సవరించాలని ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఆ ప్రక్రియను నిలిపివేయాలని అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ సుప్రీంకోర్టులో సవాల్ చే�
కొమురవెల్లి శ్రీ మల్లికార్జునస్వామి వారిని శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ఎస్సీఎస్టీ కమిషన్ సభ్యులు రేణికుంట్ల ప్రవీణ్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు.
మైనారిటీ విద్యా సంస్థల్లో ప్రథమ సంవత్సరం జూనియర్ కాలేజ్ అడ్మిషన్ల కోసం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లను అమలు చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను బాంబే హైకోర్టు గురువారం నిలిపేసింది.
Rambal Naik | లంబాడి ఆడబిడ్డ కనుకనే సింగర్ మంగ్లీని ఇరికించే కుట్ర జరుగుతున్నదని లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు మూడావత్ రాంబల్ నాయక్ అన్నారు.