రాజకీయ ప్రయోజనాల కోసం లంబాడీ తెగల మధ్య చిచ్చు పెట్టేందుకు కొంతమంది నాయకులు, కార్పొరేట్ శక్తులు కలిసి చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని తెలంగాణ లంబాడీ ఆత్మగౌరవ వేదిక పిలుపునిచ్చింది.
లంబాడా రిజర్వేషన్ల పరిరక్షణ కోసం ఈ నెల 19న ఇందిపార్కు వద్ద ఆత్మగౌరవ సభ నిర్వహిస్తున్నట్టు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. లంబాడా జాతి నిర్వీర్యానికి కొన్ని శక్తులు కుట్ర చేస్తున్నాయని మండిపడ్డారు.
యూరియా కష్టాలు సామాన్య రైతులకే కాదు మాజీ మంత్రి సత్యవతిరాథోడ్కూ తప్పలేదు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలోని స్వగ్రామమైన పెద్దతండాలో సత్యవతిరాథోడ్కు ఐదున్నర ఎకరాల భూమి ఉండగా వివిధ పంటలు సాగు చేయిస్�
ప్రభుత్వం నిర్లక్ష్యం రైతులపాలిట శాపంగా మారాయి. యూరియా విషయంలో సర్కారు అనాలోచిత నిర్ణయాలు రైతుల ప్రాణాల మీదికి తెస్తున్నాయి. ఓ పక్క పంటల అదును దాటిపోతుండటం, మరో పక్క యూరియా దొరకకపోవడంతో అన్నదాతలు పడరాన�
బీసీలకు రాజకీయ పదవుల్లో న్యాయం చేసేది బీఆర్ఎస్సేనని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు స్పష్టంచేశారు. కేసీఆర్ గతంలో బహుజనులకు అధిక సీట్లు కేటాయించి న్యాయం చేశారని, రేపు కూడా వారికి న్యా�