మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం కేసుపై నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టు శనివారం విచారణ జరుపనున్నది.
హైదరాబాద్ శివార్లలోని దుండిగల్ (Dundigal) ఎయిర్ఫోర్స్ అకాడమీలో (Air Force Academy) కంబైన్డ్ గ్రాడ్యేషన్ పరేడ్ను (Combined Graduation Parade) ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Droupadi Murmu) ముఖ్య అతి�
Ramappa Temple | ఈ నెల 18న ప్రపంచ వారసత్వ దినోత్సవం(Heritage Festival) సందర్భంగా రూపొందించిన వాల్ పోస్టర్ను శనివారం హనుమకొండ(Hanumakonda )లోని హరిత హోటల్లో రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు(Ministers Errabelli Dayakar Rao ), సత్యవతి రాథోడ్(Satyavati Rathode) ఆ
మంత్రి సత్యవతి రాథోడ్ నర్సింహులపేట, మే 26: బీజేపీ మతాల మధ్య గొడవ పెడుతుంటే, కాంగ్రెస్ కులాల మధ్య చిచ్చు పెడుతున్నదని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు. గురువారం మహబూబాబా�
మంత్రి సత్యవతిరాథోడ్ కురవి, మార్చి 1: సీఎం కేసీఆర్ ప్రధానమంత్రి కావాలని దేశ ప్రజలంతా కోరుకొంటున్నారని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. మహాశివరాత్రి సందర్భంగా మంగళవారం ఆమె మహబూబాబాద్�
Satyavati Rathod: రాష్ట్ర ప్రజలకు గిరిజన, స్త్రీశిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో