మహావీర్ సంత్ సేవాలాల్ మహరాజ్ స్ఫూర్తితో గిరిజనులు అన్ని రంగాల్లో రాణించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ పిలుపునిచ్చారు. గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అనేక
Satyavathi Rathod | తెలుగు రాష్ట్రాల కోడలినంటూ చెప్పుకునే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. తెలంగాణను అవమానించేలా మాట్లాడారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ మండిపడ్డారు.
ఈ నెల 15న సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో ప్రత్యేక వేడుకలు నిర్వహించనున్నట్టు మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ తెలిపారు. ఈ వేడుకలకు పార్�
శాసనమండలి, శాసనసభలో బీఆర్ఎస్ విప్లను పార్టీ అధినేత కేసీఆర్ నియమించారు. మండలి విప్ గా ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, శాసనసభ విప్గా ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ను బీఆర్ఎస్ఎల్పీ పక్షాన ఎంపిక చేసినట�
రాష్ట్రంలో 80 శాతం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ జనాభా ఆశలపై నీళ్లు చల్లి హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిందని శాసనమండలిలో బీఆర్ఎస్ విప్ సత్యవతి రాథోడ్ విమర్శించారు.
రాష్ట్రంలోని అన్నదాతల విశ్వాసం, నమ్మకాన్ని కాంగ్రెస్ సర్కారు కోల్పోయిందని, అనాథలం అనే భావన రైతుల్లో వచ్చిందని బీఆర్ఎస్ పార్టీ రైతు ఆత్మహత్యల అధ్యయన కమిటీ చైర్మన్ సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిప�
BRS Maha Dharna | తెలంగాణ భవిష్యత్ ఆశాజ్యోతి కేటీఆర్ అని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. గిరిజనుల్లో ధైర్యం, భరోసా కల్పించడానికే కేటీఆర్ మానుకోటకు వచ్చారని తెలిపారు. కేసీఆర్ పోడు భూములకు పట్టాలు ఇచ్చారని �
లగచర్లలో దళిత, గిరిజన రైతులపై రాష్ట్ర ప్రభుత్వం అమానుషంగా వ్యవహరించిన తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉద్యమిస్తున్నది. ఇప్పటికే లగచర్ల గిరిజన రైతులు, బాధితులతో కలిసి కేటీఆర్, గిరిజ�
Telangana | నీతులు చెప్పే పాలకులు నీతిమాలిన విధంగా మహబూబాబాద్లో మహాధర్నాకు అనుమతిని ఇవ్వలేదని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు. తమ ఉద్దేశం సరైనదే అని గుర్తించి హైకోర్టు అనుమతినిచ్చిందని తెలిపారు.
Satyavathi Rathod | రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లోని లగచర్లలో గిరిజన కుటుంబాలపై ప్రభుత్వం చేయించిన దాడి రాహుల్ గాంధీకి కనిపించడం లేదా అని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ ప్రశ్న�