ఆరున్నర దశాబ్దాల కాంగ్రెస్, టీడీపీ పాలనలో గిరిజన తండాలను, గిరిజనుల సమస్యలను పట్టించుకున్న పాపాన పోలేదని, తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ నేతృత్వంలో గిరిజనులు ఆత్మగౌరవంతో బతుకుతున్నారని రాష్ట్ర గిరిజన, క�
అన్ని కులాలకు ఆత్మగౌరవ భవనాలను నిర్మిస్తున్నామని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఆమె శనివారం మహేశ్వరం మండల కేంద్రంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మహేశ్�
Harish Rao | ములుగు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయనున్న మెడికల్ కాలేజీ నిర్మాణ పనులకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు బుధవారం ఉదయం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన, స్ర్త
Satyavathi Rathod | భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రధాన ఆస్పత్రిని మంత్రి సత్యవతి రాథోడ్ శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా కొత్తగా ఏర్పాటు చేసిన సోలార్ ప్లాంట్ను మంత్రి పరిశీలించారు.
రాష్ట్రంలోని అంగన్వాడీ టీచర్లు, మినీ అంగన్వాడీలు, సహాయకులకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. అంగన్వాడీ టీచర్లు, సహాయకుల డిమాండ్లపై కేసీఆర్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.
మేము న్నాం అంటూ అభయం ఇచ్చారు.. అధైర్యపడకండి అంటూ భరోసా కల్పించారు.. ఆకలితో ఉన్న వారి కడుపులు నింపారు.. భయపడకండి.. భారం మాదేనని ఒట్టేసిండ్రు.. ప్రభుత్వం అండగా ఉంటుందన్న హామీతో ఓదార్చిండ్రు.. ఇవి శుక్రవారం రాష్
Satyavathi Rathod | హైదరాబాద్ : మానవీయ కోణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కారుణ్య నియామకాలు చేపట్టారని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. హైదరాబాద్ మాసబ్ ట్యాంక్లోని సంక్షేమభవన్లోని జీసీ�
పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ (Minister KTR) ములుగు (Mulugu) జిల్లాలో పర్యటిస్తున్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రూ.150 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
ఆదివాసీ, గిరిజన మహిళలు, చిన్నారుల్లో పౌష్టికాహార లోపాన్ని శాశ్వతంగా దూరం చేసేందుకు తెలంగాణ సర్కారు అమలు చేస్తున్న ‘గిరి పోషణ’ కార్యక్రమంపై నీతి ఆయోగ్ ప్రశంసల జల్లు కురిపించింది. ఆదివాసీ, గిరిజనుల ఆహార�
తెలంగాణ సాధించిన విజయాలు కేంద్ర ప్రభుత్వానికి కనిపించడం లేదా? తెలంగాణ పంచాయతీలు సాధిస్తున్న అవార్డులు, తలసరి ఆదాయం 166 శాతం పెరగడం మా సమర్థతకు నిదర్శనం కాదా? అని ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు ప్�
Satyavathi Rathod | మంత్రి సత్యవతి రాథోడ్ (Minister Satyavati Rathod) బండి సంజయ్పైన, బీజేపీ కుట్రలపైన ట్విటర్లో తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రభుత్వాన్ని బద్నామ్ చేసే కుట్రలో అడ్డంగా దొరికిపోయిన దొంగ బండి సంజయ్ అని ఫైరయ్యారు.