ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవితను (MLC Kavitha) మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ పరామర్శించారు. మంగళవారం ఉదయం ఢిల్లీలోని తీహార్ జైలుకు వెళ్లిన మాజీ మంత్రులు.. క
కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రజలకు కష్టాలు తెచ్చిందని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతిరాథోడ్ అన్నారు. మహబూబాబాద్ ఎంపీ క్యాంప్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో బీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థి మాలోత్ కవ�
Satyavathi Rathod | కేసీఆర్ను రాజకీయంగా ఇబ్బంది పెట్టాలనే లక్ష్యంతోనే ఎమ్మెల్సీ కవితపై తప్పుడు కేసుపెట్టారని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఆరోపించారు. మోదీ, ఈడీ ఒకటేనని అన్నారు. కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చినంత మాత్�
Satyavathi Rathod | కేసీఆర్ను రాజకీయంగా ఇబ్బంది పెట్టాలనే లక్ష్యంతోనే ఎమ్మెల్సీ కవితపై తప్పుడు కేసుపెట్టారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత సత్యవతి రాథోడ్ మండిపడ్డారు. మోదీ ఈడీ.. ఒకటేనని ఆమె స్పష్టం చేశారు. కొత్త మద్�
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) మార్చి 1న నిర్వహించ తలపెట్టిన ‘చలో మేడిగడ్డ’ కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలని, బందోబస్తు కల్పించాలని ఆ పార్టీ ప్రతినిధి బృందం డీజీపీ రవిగుప్తాను కోరింది.
Satyavathi Rathod | మహిళలను కించపరిచే విధంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడిగానే రేవంత్ రెడ్డి భాష ఉందని.. ముఖ్యమంత్రి అనే సోయి ఆయనకు లేదని మండిపడ్డారు.ఇం�
ఇటీవల నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం పాలెంతండాకు చెందిన నేనావత్ సూర్యనాయక్ లాకప్డెత్పై సమగ్ర విచారణ చేపట్టాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. గురువారం గిరిజన సంక్షేమశాఖ మాజీ మంత్రి సత్యవతి రాథోడ్�
సీఎం కేసీఆర్ తెలంగాణలో తిరుగులేని పారిశ్రామిక సమాజాన్ని నిర్మించేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారని ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు తెలిపారు. ప్రభుత్వ ఆర్థిక సహకారంతో ఎంతోమంది ఎస్సీ, ఎస్టీలు �
‘జనగామ నియోజకవర్గంలో పల్లా ఎంట్రీతోనే ఆయన విజయం ఖాయమైంది.. ఇక్కడి మట్టి బిడ్డ రాజేశ్వర్రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించి సిరిసిల్ల, సిద్దిపేట తరహా జనగామ అభివృద్ధికి తోడ్పాటునందించండి’ అని రాష్ట్ర వైద్య,
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో లబ్ధిపొందుతున్న అన్ని వర్గాల ప్రజల ఆశీర్వా దం బీఆర్ఎస్కే ఉంటుందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. శనివారం మహబూబాబాద్ జ
ఆరున్నర దశాబ్దాల కాంగ్రెస్, టీడీపీ పాలనలో గిరిజన తండాలను, గిరిజనుల సమస్యలను పట్టించుకున్న పాపాన పోలేదని, తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ నేతృత్వంలో గిరిజనులు ఆత్మగౌరవంతో బతుకుతున్నారని రాష్ట్ర గిరిజన, క�
అన్ని కులాలకు ఆత్మగౌరవ భవనాలను నిర్మిస్తున్నామని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఆమె శనివారం మహేశ్వరం మండల కేంద్రంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మహేశ్�
Harish Rao | ములుగు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయనున్న మెడికల్ కాలేజీ నిర్మాణ పనులకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు బుధవారం ఉదయం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన, స్ర్త